Browsing: తాజా వార్తలు

నిబద్దత, క్రమ శిక్షణతో ఆర్టీసీ విధులని నిర్వహిస్తోంది. అయితే అటువంటి సిబ్బందిపై ఇలా విచక్షణరహితంగా దాడులకు దిగడం మంచిది కాదు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బంది…

చలికి తట్టుకోలేక ఇంట్లో వేసుకున్న చలిమంట వారి ప్రాణాలనే మింగింది. రాత్రిపూట భోజనం చేసి నిద్రపోయిన కుటుంబంలో.. తెల్లారేసరికి ఐదుగురు చిన్నారులు విగతజీవులుగా మారారు. మరో ఇద్దరు…

సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ఏర్పాటును రద్దు చేస్తామని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు కేటీఆర్. బుధవారం వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంపై తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సన్నాహక…

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌లో బీఆర్ఎస్ అత్య‌ధిక స్థానాలు కైవ‌సం చేసుకోవ‌డం త‌థ్యమ‌ని ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.…

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్‌’ మరో సేల్‌ను ఆరంభించేందుకు సిద్ధమైంది. ‘రిపబ్లిక్‌ డే’ సేల్‌ జనవరి 14 నుంచి 19 వరకు అందుబాటులోకి రానుంది. ఇందుకు…

ఒకరి అవసరం మరొకరికి ఆసరాగా మారుతుంది. సినిమాల్లో నటించాలనే కోరికతో పట్నం వచ్చిన యువతులను కొంతమంది కేటుగాళ్లు మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. తాజాగా ఓ యువతి…

రంగారెడ్డి జిల్లాలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. షాద్ నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలో గంజాయి చాక్లెట్ల విక్రయం కలక‌లం సృష్టిస్తోంది. కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ…

లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్‌లో డ్ర‌గ్ ముఠా బీభ‌త్సం సృష్టించింది. టెలివిజ‌న్ స్టూడియోలోకి ఓ గ్యాంగ్ ఆయుధాల‌తో ప్ర‌వేశించింది. లైవ్‌లోనే త‌మ వ‌ద్ద ఉన్న గ‌న్స్‌తో బెదిరించింది.…

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు భారీగా వచ్చాయి. పథకాలు పొందేందుకు ప్రజలు క్యూ లైన్‎లలో నిలబడి మరీ దరఖాస్తులు ఇచ్చారు.…

మేడ్ ఇన్ ఇండియా’ ఐఫోన్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గతేడాది యాపిల్ భారత్‌లో తయారైన రూ.65,000 కోట్ల విలువైన ఐఫోన్‌లను ప్రపంచం మొత్తానికి ఎగుమతి చేసింది.…