కరీంనగర్ జిల్లా: కరీంనగర్ లో కోడిపుంజు వేలం ఆసక్తికరంగా మారింది. వివరాల్లోకి వెళితే.. గత 4 రోజులుగా కరీంనగర్ బస్టాండ్ డిపో 2లో ఓ కోడిపుంజు బందీగా…
Browsing: తాజా వార్తలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ వెళుతున్న వాహనం అనంత్నాగ్ జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఖనాబాల్లో అగ్నిప్రమాద బాధితుల్ని పరామర్శించేందుకు…
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన పాస్పోర్టుల వివరాలను హెన్లే పాస్పోర్ట్ ఇండెక్స్ వెల్లడించింది. ఇందులో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాల పాస్పోర్టులు టాప్…
న్యూఢిల్లీ: యూట్యూబ్ ఇండియాకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్లో కొన్ని ఛానళ్లు తల్లులు, కుమారులకు సంబంధించి అసభ్యకర వీడియోలు పోస్టు…
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం విజయవంతంగా కొనసాగుతోంది. ఆరు హామీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలు, బాలికలు,…
కులాలు వేరైనా వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోరని భావించి స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు.. మాయమాటలు చెప్పి బిడ్డను ఇంటికి తీసుకెళ్లి…
పార్లమెంట్ ఎన్నికల ముందు తెలంగాణ బీజేపీకి పెద్ద షాక్ తగిలింది. మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ బీజేపీకి రాజీనామా చేశారు. బీజేపీకి రాజీనామా చేసిన…
ఒంటరిగా ఉన్న బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి వెళ్లిపోయి తర్వాత.. తన నేరం బయటపడుతుందని భావించి స్నేహితుడితో కలిసి బాలికను చంపేద్దామని ఆమె…
రామమందిరం ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమానికి వచ్చిన ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించింది.ఇది బిజెపి, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అని పేర్కొంది. అయితే ఈ కార్యక్రమానికి ప్రధాన హోస్ట్గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ…
సంక్రాంతికి ఊరేళ్లేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే షాకిచ్చింది. పండుగ రద్దీ దృష్ట్యా రైల్వే బోర్డు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా బుధవారం పలు స్టేషన్ల మధ్య…