తిరుమలలో రూ.140 కోట్లతో అదనపు లడ్డూ కౌంటర్ను నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. సమావేశంలో…
Browsing: తాజా వార్తలు
తెలంగాణలో మళ్లీ గెలుస్తామని… అందులో ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నో విజయాలు సాధించడం ద్వారా మనం అలాంటి స్థితిని సాధించాలని జియుగ్వాంగ్…
రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రవేశపెట్టిన హరిత స్పూర్తికి హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) జాతీయ, అంతర్జాతీయంగా అనేక హరిత అవార్డులను గెలుచుకుందని మెట్రోపాలిటన్ కమిషనర్ అరవిద్…
తెలంగాణ అవతరణ దశబాది వేడుకల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.…
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే విపక్షాల కుతంత్రాలు, చిల్లర చేష్టలను ఎండగట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ, నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు…
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్ పేట మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రెండో విడత గొర్రెలను పంపిణీ చేశారు. ఎంకెపల్లి గ్రామంలో 12 మంది…
రేపు (మంగళవారం) హైదరాబాద్ బల్కంపేటలో ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం జరగనుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు (సోమవారం) ఏర్పాట్లను పరిశీలించారు. అమ్మవారి కళ్యాణ ఏర్పాట్లపై అధికారులకు…
జూన్ 26 నుంచి వానాకాలం పంట పెట్టుబడి కోసం రైతుబంధు నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. ఇవాళ జరిగిన సమీక్ష సమావేశంలో కేసీఆర్…
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ టూర్ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 70 మంది ప్రయాణికులు గాయపడ్డారు.…
రంగారెడ్డిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. శంకరపల్లి మండల పరిధిలోని చండిప్ప గ్రామానికి చెందిన కడకంచి హరికృష్ణ (20) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్…