Browsing: తాజా వార్తలు

పీచు మిఠాయి అమ్మకాలపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీటిల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో వాటిని సేల్ చేయకూడదంటూ నిషేధించింది. దీనికి…

రాజ్ కోట్ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు రెండో…

శ్రీరీహరికోటలోని షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహకనౌక 2,275 కిలోల బరువు గల ఇన్సాట్‌-3డీఎస్‌ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో…

తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలో ఈ వేడుక‌ల‌ను నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ…

కాంగ్రెస్ ప్రభుత్వం వైట్ పేపర్ అంటే అర్థాన్నే పూర్తిగా మార్చేసింది.. శ్వేతపత్రాన్ని నల్లపత్రంగా,  పూర్తిగా అబద్ధాల పత్రంగా, తమకు నచ్చిన అంశాలు చెప్పుకునే ఓ రఫ్ పేపర్…

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన శ్వేతపత్రం సత్యదూరంగా ఉందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.సభలో ఇచ్చిన పుస్తకం తప్పులతడకగా ఉందన్నారు. నీటిపారుదల రంగంపై అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం…

ఆధార్‌ కార్డు ఉన్నవారికే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనికి కోసం ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు…

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటొరోలా తన సరికొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో విడుదల చేసింది. మోటో జీ04 పేరుతో స్మార్ట్ ఫోన్ను విడుదల చేసింది. యూనిసోక్…

తెలంగాణ అసెంబ్లీలో చేసిన కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కులగణన తీర్మానం కేవలం కంటితుడుపు చర్య అని ఆమె కొట్టిపారేశారు. ఇవాళ(శనివారం) ఉదయం బంజారాహిల్స్…

జనవరి 31న ఎల్బీ స్టేడియంలో త్వరలోనే 15వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి కొత్త పోస్టులు భర్తీ చేస్తామని వేలాది మంది సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి…