ఎస్ బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2024 అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ కింద మొత్తం 131 పోస్టులను భర్తీ చేయనున్నారు. SBI…
Browsing: తాజా వార్తలు
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఈసారి రాజ్యసభకు నామినేషన్ విషయం తెలిసిందే. రాయ్ బరేలీ సీటును వదులుకుని రాజస్తాన్ నుంచి పెద్దలకు సభకు వెళ్లనున్నారు సోనియాగాంధీ. నామినేషన్ పత్రాలతో పాటు…
ఎన్నారై వ్యక్తులు భారతీయ పౌరులను పెళ్లి చేసుకొని మోసం చేస్తున్న ఘటనలపై ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో సమగ్రమైన కఠిన చట్టం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు…
ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బల్వంత్ దేశాయ్ పేరుతో ఈమెయిల్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయి. ఫిబ్రవరి 15వ తేదీన హైకోర్టులో బాంబు పేలుడు జరుగుతాయని…
బర్డ్ ఫ్లూ మళ్లీ వ్యాపిస్తోంది. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీంతో…
పద్మశ్రీ గ్రహీత, ప్రముఖ చెఫ్ ఇంతియాజ్ ఖురేషి చనిపోయారు.. ఆయన వయసు 93 ఏళ్లు. ఐటీసీ హోటల్స్ ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. ఖురేషి ఫిబ్రవరి 2,…
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడార కు ఆకాశ మార్గంలో వెళ్లేవారి కోసం గత మూడు దఫాలుగా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది పర్యాటక శాఖ.…
కెనడాలో చదువుకుంటున్న హైదరాబాద్కు చెందిన విద్యార్థి షేక్ ముజమ్మిల్ అహ్మద్ గుండెపోటుతో చనిపోయాడు. ఒంటారియోలోని వాటర్లూ క్యాంపస్లో ఉన్న కొనెస్టోగా కాలేజీలో.. డిసెంబర్ 2022 నుంచి మాస్టర్స్…
అసెంబ్లీ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ(శుక్రవారం) ప్రజాభవన్కు వెళ్లారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అసెంబ్లీ దగ్గర ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజా…
జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద పాకిస్తాన్ డ్రోన్స్ కలకలం రేపాయి. పాకిస్తాన్ నుంచి మన నియంత్రణ రేఖలోకి ప్రవేశించేందుకు యత్నించిన డ్రోన్స్…