Author: Telanganapress

మైక్రోసాప్ట్‌ తన విండోస్‌, సర్ఫేస్‌ విభాగాల అధిపతిగా భారతీయ మూలాలున్న ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరిని నియమించింది. March 27, 2024 / 12:40 AM IST ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థికి కీలక పదవి న్యూఢిల్లీ, మార్చి 26: మైక్రోసాప్ట్‌ తన విండోస్‌, సర్ఫేస్‌ విభాగాల అధిపతిగా భారతీయ మూలాలున్న ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థి పవన్‌ దావులూరిని నియమించింది. ఈ విభాగానికి ఇటీవలి వరకు బాస్‌గా ఉన్న పనోస్‌ పనయ్‌ గతేడాది అమెజాన్‌లో చేరారు. దీంతో తమ కంపెనీలో మూడేండ్లుగా కార్పొరేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న పవన్‌కు మైక్రోసాఫ్ట్‌ కీలక బాధ్యతలు అప్పజెప్పింది. పవన్‌ 1999లో మేరీల్యాండ్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ పూర్తి చేశారు. 23 ఏండ్ల క్రితం రిలయబిలిటీ కాంపోనెంట్‌ మేనేజర్‌గా పవన్‌ మైక్రోసాఫ్ట్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. Source link

Read More

The victims were Thammarapu Rambayamma (45) amd her son Venkatanarsaiah (24) from Kandiribanda of Mellacheruvu mandal. Published Date – 26 March 2024, 11:40 PM Suryapet: A mother and her son died on the spot when the motorcycle on which they were travelling hit a tractor from behind on National Highway No 65 at Akupamula of Munagala mandal in the district on Tuesday. The victims were Thammarapu Rambayamma (45) amd her son Venkatanarsaiah (24) from Kandiribanda of Mellacheruvu mandal. According to the police, the mother and son met with the accident while returning to their native place…

Read More

తుమ్ములు రావడం అనేది చాలా సహజలక్షణం. చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వయసు వారి దాకా ఏదో ఒక సమయంలో తుమ్ములు వస్తూనే ఉంటాయి. కానీ ఎందుకు వస్తాయనేది మాత్రం చాలా మందికి తెలియదు.అయితే తుమ్ములు ఎప్పుడో ఒక సారి వస్తే పర్వాలేదు. కానీ ఎక్కువగా వస్తున్నాయంటే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. చాలా మందికి జలుబు చేసినప్పుడు ఎక్కువగా తుమ్ములు వస్తుంటాయి. అలా కాకుండా కొన్ని సార్లు ఇతర సమస్యలతో కూడా తుమ్ములు వస్తుంటాయి. ఎక్కువగా అలెర్జీ కారణంతోనే తుమ్ములు వస్తాయి. అలెర్జీకి నిరంతర ముక్కు కారటం, కళ్ళు దురద, గొంతు నొప్పి, ఎరుపు ముఖం, ఎర్రటి కళ్ళు, చర్మంపై దద్దుర్లు అలాగే మరెన్నో అనేక లక్షణాలు ఉంటాయి.అయితే వీటన్నింటిలో కామన్ లక్షనం ఏంటంటే తుమ్ములు రావడమే. తుమ్ములు అనేవి ఎక్కువగా వస్తున్నాయంటే కచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాల్సిందే. అయితే తుమ్ములతో పాటు మీ బాడీలో ఇంకా వేరే లక్షణాలు…

Read More

Srisailam | చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ముందుగా వచ్చే రోజు) భ్రమరాంబికా దేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. March 26, 2024 / 11:35 PM IST Srisailam | చైత్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారం (ముందుగా వచ్చే రోజు) భ్రమరాంబికా దేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 26న కుంభోత్సవం నిర్వహిస్తారు. అమ్మవారికి సాత్విక బలి నిర్వహణకు (కొబ్బరికాయలు, గుమ్మడి కాయలు, నిమ్మకాయలు) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితీ. కుంభోత్సవం నాడు స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభ హారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పిస్తున్నారు. మంగళవారం (2024, మార్చి 26) అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందు అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో…

Read More

Wankidi Sub-Inspector D Sagar said M Suresh (18) of the hamlet attempted to end his life by consuming pesticide after being depressed when his mother did not give money to buy alcohol on account of Holi on Monday. Published Date – 26 March 2024, 10:40 PM Kumram Bheem Asifabad: Depressed over denial of cash for buying liquor, a teenager died, allegedly after consuming pesticide at Sonapur hamlet under Punaguda village in Wankidi mandal on Tuesday. Wankidi Sub-Inspector D Sagar said M Suresh (18) of the hamlet attempted to end his life by consuming pesticide after being…

Read More

అదృష్టం ఎప్పుడు ఎవర్ని ఎలా వరిస్తుందో తెలియదు. ఒడలు బండ్లు కావచ్చు..బండ్లు ఓడలు కావచ్చు. డబ్బున్నవారు పేదలు కావచ్చు..పేదలు కోటీశ్వరులుగా మారవచ్చు. కటిక పేదరికంలో ఉన్నవారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిన సంఘటనలు ఎన్నో చూశాం. ఉత్తరాఖండ్ కుచ చెందిన ఓ యువకుడి విషయంలో అచ్చం ఇలాగే జరిగింది. రాత్రికి రాత్రే లక్ష్మీదేవి తలుపులు తట్టింది. అతను కోటీశ్వరుడయ్యాడు. ఆదివారం జరిగిన గుజరాత్, ముంబయి ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్ రూపంలో అతడిని లక్ష్మీదేవి వరించింది. కోటి రూపాయలు తీసుకువచ్చింది. అసలు విషయం ఏంటంటే…ఉత్తరఖాండ్ లోని అల్మోరాకు చెందిన ప్రశాంత్ బోరా..ఆదివారం జరిగిన ముంబయి వర్సెస్ గుజరాత్ మ్యాచ్ పై డ్రీ11లో డబ్బులు పెట్టాడు. తాను సెలక్ట్ చేసుకున్న టీమ్ మెంబర్స్ అద్బుతమైన ప్రదర్శనతో మంచి ర్యాంక్ సాధించాడు. డ్రీమ్ 11లో అతని జట్టుకు 8వ ర్యాంకు వచ్చింది. తన టీంలో 8వ ర్యాంక్ చూసిన ప్రశాంత్ షాక్ అయ్యాడు. తనకు ఇంత…

Read More

FIFA World Cup Qualifier : ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 క్వాలిఫ‌య‌ర్‌లో భార‌త జ‌ట్టు(Team India) ఓట‌మిపాలైంది. మంగ‌ళ‌వారం అఫ్గ‌నిస్థాన్‌(Afghanistan)తో జ‌రిగిన‌ పోరులో సునీల్ ఛెత్రీ సేన అనూహ్యంగా కంగుతిన్న‌ది. త‌న‌ 150వ మ్యాచ్‌లో కెప్టెన్ గోల్.. March 26, 2024 / 10:19 PM IST FIFA World Cup Qualifier : ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 క్వాలిఫ‌య‌ర్‌లో భార‌త జ‌ట్టు(Team India) ఓట‌మిపాలైంది. మంగ‌ళ‌వారం అఫ్గ‌నిస్థాన్‌(Afghanistan)తో జ‌రిగిన‌ పోరులో సునీల్ ఛెత్రీ సేన అనూహ్యంగా కంగుతిన్న‌ది. త‌న‌ 150వ మ్యాచ్‌లో కెప్టెన్ గోల్ కొట్టినా 1-2తో మ్యాచ్ చేజార్చుకుంది. దాంతో ఫిఫా ర్యాంకింగ్స్‌లో టీమిండియా 122వ స్థానానికి ప‌డిపోయింది. అంతేకాదు వ‌ర‌ల్డ్ క‌ప్ బెర్తును కూడా మరింత‌ సంక్లిష్టం చేసుకుంది. భార‌త్, అఫ్గ‌నిస్థాన్‌ల మ‌ధ్య‌ గువాహ‌టిలో మ్యాచ్‌ హోరాహోరీగా జ‌రిగింది. మొద‌టి అర్థ భాగంలోనే ఛెత్రీ పెనాల్టీ కార్న‌ర్‌ను గోల్‌గా మ‌లిచాడు. దాంతో, భార‌త్ 1-0తో…

Read More

The committee will undertake a study to comprehend the reasons behind the dog attacks and also act like a nodal body for all the stray dog-related issues in the city. Published Date – 26 March 2024, 09:20 PM Hyderabad: In view of the increasing stray dog attacks in the city, the Greater Hyderabad Municipal Corporation will soon form a core committee to understand and mitigate the problem. Along with GHMC veterinary officials, animal welfare organisations (AWOs) will be a part of the core committee. The committee will undertake a study to comprehend the reasons behind the…

Read More

ప్రేమ..ప్రేమించే వ్యక్తి ముందు ఏదీ ఎక్కువ కాదు అనిపిస్తుంది. ఎంతటి త్యాగం అయినా చిన్నగానే అనిపిస్తుంది. అందరూ ప్రేమించామని మాటలు చెప్పేవాళ్లే..నిజంగా ప్రేమించే వాళ్లను మనం ఎక్కడో అరుదుగా చూస్తుంటాం.. ప్రేమించిన వ్యక్తి కోసం.. కుటుంబాన్ని వదులుకోవడానికి చాలా మంది మహిళలు ధైర్యం చేయరు.. వారిని ఆ బంధం కట్టిపడేస్తుంది. కానీ ప్రేమించిన వ్యక్తి కోసం కుటుంబంతో పాటు  2500 కోట్ల ఆస్తిని వదిలేసుకుని వచ్చింది ఓ ప్రేమికురాలు. మలేషియాకు చెందిన కోటీశ్వర కుటుంబానికి చెందిన ఓ మహిళ తన ప్రేమకు కుటుంబం అంగీకరించకపోవడంతో కుటుంబ ఆస్తులను వదిలేసి వచ్చింది. ఏంజెలిన్ ఫ్రాన్సిస్ మలేషియా వ్యాపారవేత్త కూ కే పెంగ్, మాజీ మిస్ మలేషియా పౌలిన్ సాయ్ కుమార్తె. చాలా ధనిక కుటుంబానికి చెందిన ఆమె అయినప్పటికీ ఓ సాధారణ వ్యక్తితో ప్రేమలో పడింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు, ఏంజెలిన్ తన క్లాస్‌మేట్ అయిన జెడిడియాతో ప్రేమలో పడింది. ఏంజెలిన్…

Read More

IPL 2024 CSK vs GT : సొంత మైదానంలో జ‌రుగుతున్న రెండో మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) భారీ స్కోర్ కొట్టింది. టాపార్డ‌ర్ చెల‌రేగ‌డంతో గుజ‌రాత్ టైటాన్స్‌పై రెండొంద‌లు కొట్టింది. అచ్చొచ్చిన స్టేడియంలో సిక్స‌ర్ల శివం దూబే(51) హాఫ్‌ సెంచ‌రీతో విజృంభించ‌గా… March 26, 2024 / 09:31 PM IST IPL 2024 CSK vs GT : సొంత మైదానంలో జ‌రుగుతున్న రెండో మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) భారీ స్కోర్ కొట్టింది. టాపార్డ‌ర్ చెల‌రేగ‌డంతో గుజ‌రాత్ టైటాన్స్‌పై రెండొంద‌లు కొట్టింది. అచ్చొచ్చిన స్టేడియంలో సిక్స‌ర్ల శివం దూబే(51) హాఫ్‌ సెంచ‌రీతో విజృంభించ‌గా.. విధ్వంస‌క ఓపెన‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌(46), కెప్టెన్ చివ‌ర్లో సమీర్ ర‌జ్వీ(14) రెండు సిక్స‌ర్లు బాదడంతో గైక్వాడ్ సేన నిర్ణీత ఓవ‌ర్ల‌లో వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. త‌ద్వారా ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో సీఎస్కే అత్య‌ధిక స్కోర్ న‌మోదు చేసింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో…

Read More