IPL 2024 MI vs GT : ఐపీఎల్ 17వ సీజన్ ఐదో మ్యాచ్లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) అద్భుత విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై 6 పరుగుల తేడాతో గెలుపొందింది. అహ్మదాబాద్ స్టేడియంలో 169 పరుగుల స్వల్ప ఛేదనలో… March 24, 2024 / 11:30 PM IST IPL 2024 MI vs GT : ఐపీఎల్ 17వ సీజన్ ఐదో మ్యాచ్లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) అద్భుత విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్(Mumbai Indians)పై 6 పరుగుల తేడాతో గెలుపొందింది. అహ్మదాబాద్ స్టేడియంలో 169 పరుగుల స్వల్ప ఛేదనలో ముంబైని గుజరాత్ పేసర్లు వణికించారు. చివరి ఓవర్లో ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీసి గుజరాత్ను గెలిపించాడు. దాంతో, శుభ్మన్ గిల్ కెప్టెన్గా…
Author: Telanganapress
While working as SI in Kodimial police station, Venkat Rao misbehaved with a lady constable. Published Date – 24 March 2024, 10:46 PM Jagital: Sub-Inspector of Police, DCRB, Venkat Rao was suspended on the allegation of misbehaving with a woman constable. While working as SI in Kodimial police station, Venkat Rao misbehaved with a lady constable. Based on the complaint, Inspector General of Police, Multi Zone-I, on Sunday issued orders by placing SI under suspension. Source link
బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేసి, ఆ తర్వాత హీరోయిన్ గా నిలదొక్కుకున్నవారిలో మొదటి స్థానం శ్రీదేవిది అయితే రెండోస్థానం మీనాకు దక్కుతుంది. అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ వంటి పెద్ద హీరోలకు కుమార్తెగానో, చెల్లెలిగానో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న మీనా, ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగి చాలామంది పెద్ద హీరోల సరసన హీరోయిన్ గా నటించింది. ఇక చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ పక్కన జోడిగా అనేక సినిమాల్లో నటించింది. మీనాకు బెంగళూరుకు చెందిన విద్యాసాగర్ అనే బిజినెస్ మాన్ తో 2009లో పెళ్లయింది. ఈ జంటకు నైనిక అనే పాప కూడా ఉంది. అయితే విద్యాసాగర్ 2022లో అకస్మాత్తుగా కన్నుమూశారు. పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా ఆయన మరణించడం మీనాకు కోలుకోలేని దెబ్బగా మారింది. అప్పటినుంచి తన కూతురులోనే భర్తను చూసుకుంటూ మీనా కాలం గడుపుతోంది. తల్లిలాగే మీనా కూతురు నైనిక కూడా బాలనటిగా చిత్రరంగ ప్రవేశం…
Collins Obuya : పసికూనగా పేరొందిన కెన్యా క్రికెట్లో కొలిన్స్ ఒబుయా(Collins Obuya) పేరు ఓ సంచలనం. కెరీర్ ఆసాంతం ఆల్రౌండర్గా అదరగొట్టిన ఒబుయా ఆటకు వీడ్కోలు పలికాడు. తన 22 ఏండ్ల అంతర్జాతీయ కెరీర్కు ఆదివారం రిటైర్మెంట్… March 24, 2024 / 10:00 PM IST Collins Obuya : పసికూనగా పేరొందిన కెన్యా క్రికెట్లో కొలిన్స్ ఒబుయా(Collins Obuya) పేరు ఓ సంచలనం. కెరీర్ ఆసాంతం ఆల్రౌండర్గా అదరగొట్టిన ఒబుయా ఆటకు వీడ్కోలు పలికాడు. తన 22 ఏండ్ల అంతర్జాతీయ కెరీర్కు ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించాడు. అకర్రాలో జరిగిన ఆఫ్రికా గేమ్స్ తర్వాత ఈ దిగ్గజ ఆటగాడు క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించాడు. దాంతో, ఉగాండాతో మ్యాచ్ సందర్భంగా ఇరుజట్ల ఆటగాళ్లు ఒబుయాకు ‘గార్డ్ ఆఫ్ హానర్’తో గౌరవించారు. అయితే.. కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసిన అతడు డకౌట్గా వెనుదిరిగాడు. ’23 ఏండ్ల తర్వాత రిటైర్ అవ్వాలని…
While CBSE and international boards have switched tosix-year age criterion, State schools are following 5 yrs Published Date – 24 March 2024, 09:56 PM While CBSE and international boards have switched tosix-year age criterion, State schools are following 5 yrs Parents looking to admit their wards in Class I for the 2024- 25 academic year face a perplexing situation with two different policies for admissions in schools in the State. The Kendriya Vidyalayas, Jawahar Navodaya Vidyalayas, other private schools affiliated with the CBSE and international boards have already embraced the National Education Policy (NEP) 2020 and…
‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ మధ్యే నాన్న మూవీలో కూడా నటించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది ఈ అమ్మడు. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు ఏప్రిల్ 5న ఈ మూవీ థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ హైదరాబాద్ లోని బల్కంపేట ఎలమ్మ అమ్మవారిని దర్శించుకుంది. అనంతరం ప్రత్యేక పూజలు చేసింది. ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఏదైనా కొత్త పని, పెద్ద పనులు ప్రారంభించే ముందు పూజలు చేయమని, వీలైతే గుడికి వెళ్లమని తన పేరేంట్స్ చెప్పారని..అందుకే ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ కు ముందు బల్కంపేట అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలిపింది. కాగా విజయ్ దేవరకొండ లైగర్ మూవీలో కనిపించగా..ఈ సినిమా అట్టర్ ప్లాప్…
Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో ఫాల్గుణ మాస పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. March 24, 2024 / 09:31 PM IST Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో ఫాల్గుణ మాస పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీంతోపాటు లోక కళ్యాణార్ధం పరివార దేవతలకు అర్చనలు అభిషేకాలు ఘనంగా జరిపించినట్లు ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్లను పల్లకిలో ఆశీనులజేసి ఆలయ ప్రదక్షణలుచేసి క్షేత్ర గిరిప్రదక్షిణ చేశారు. అర్చక వేదపండితులు నందిమండపం నుండి బయలువీరభద్రస్వామి ఆలయం మీదుగా శివనామస్మరణ చేస్తూ సాగిన గిరి ప్రదక్షిణలో యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పౌర్ణమి సంధ్యా సమయంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసి ఊయల సేవ, పల్లకి సేవ జరిపించారు. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి అర్చకులు అష్టోత్తర…
With borewells drying up and no irrigation water supply, operational costs were increasing for the farmers. Published Date – 24 March 2024, 08:55 PM Hyderabad: Former Minister G Jagadish Reddy said despite the drought situation prevailing in the State, the Congress government had failed in initiating measures to bail out farmers who were suffering debilitating losses. With borewells drying up and no irrigation water supply, operational costs were increasing for the farmers. With banks failing to extend loans to farmers, they were approaching private lenders for cultivation costs, he said. Standing crops in vast lands were…
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దారుణం జరిగింది. ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగి మంచానికి అంటుకోవడంతో నలుగురు చిన్నారులు సారిక(12), నిహారిక(8), గోలు(6), కల్లు(5) తీవ్రగాయాల పాలయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయి. తండ్రి జానీ(39) పరిస్థితి విషమంగా ఉంది. తల్లి బబిత(35)కు 60 శాతం గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. పల్లవపురం పోలీస్స్టేషన్ పరిధిలోని పావలీ ఖాస్ రోడ్డులోని జనతా కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న జానీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. జానీ వాస్తవానికి ముజఫర్నగర్లోని జనసత్ రోడ్లో ఉన్న సిఖేడా గ్రామానికి చెందినవాడు. అతను చాలా సంవత్సరాలుగా జనతా కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. శనివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో జానీ పిల్లలు నిహారిక, గోలు, కల్లు…
Holi | రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. March 24, 2024 / 08:43 PM IST Holi | రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే హోలీ రంగుల పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో రంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. అన్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అనుసరిస్తున్న ప్రజా పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి ఫలాలు అందరి కుటుంబాల్లో సప్తవర్ణ రంగుల శోభను నింపుతాయని అభిప్రాయపడ్డారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజల సమైక్యతను చాటిచెప్పే ఈ పండుగ దేశమంతటా కొత్త మార్పునకు శ్రీకారం చుడుతుందని అన్నారు.…