Author: Telanganapress

The funds were handed over to a static surveillance team for further action. Published Date – 24 March 2024, 07:34 PM Adilabad: Unaccounted cash to the tune of Rs 2 lakh was seized at an inter-state check post Laxmipur village in Thalamadugu mandal on Sunday. Thalamadugu Sub-Inspector Dhanashri said that the receipt-less cash was seized from Muktar Jagirdar belonging to Nanded in Maharashtra as he failed to furnish relevant document. The funds were handed over to a static surveillance team for further action. Source link

Read More

తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని..చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని రాజ్యసభసభ్యుడు సంతోష్ రావు వార్నింగ్ ఇచ్చారు. స్థలాన్ని కబ్జా చేశారన్న ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. దీనిపై సంతోష్ రావు స్పందించారు. తాను ఎలాంటి కబ్జా చేయలేదని…డబ్బులు పెట్టి బాజాప్తా స్థలాన్నికొనుగోలు చేసినట్లు చెప్పారు. తాను కొనుగోలు చేసిన భూమిపై ఎవరైనా విచారణ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. ఏమన్నారంటే: షేక్ పేటలోని సర్వే నంబర్ 129/54 లో ఉన్న 904 చదరపు గజాల ఇంటి స్థలం నేను శ్యాంసుందర్ ఫుల్జాల్ ( తండ్రి పి వి హన్మంతరావు ) అనే వ్యక్తి నుంచి 2016లో (సేల్ డీడ్ నంబర్ 5917/2016. 11 నవంబర్ 2016) పూర్తి చట్టబద్ధంగా కొనుగోలు చేశాను. రూ. 3 కోట్ల 81 లక్షల 50 వేలు చెల్లించి, బాజాప్తా సేల్ డీడ్ ద్వారా,…

Read More

IPL 2024 RR vs LSG : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ‌రో మ్యాచ్ ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఉత్కంఠ‌గా సాగింది.  హోరాహోరీగా జ‌రిగిన‌ పోరులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) అద్భుత విజ‌యం సాధించింది. ఆద్యంతం నువ్వానేనా అన్న‌ట్టు సాగిన మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ సేన‌ 20 ప‌రుగుల… March 24, 2024 / 07:39 PM IST IPL 2024 RR vs LSG : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ‌రో మ్యాచ్ ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఉత్కంఠ‌గా సాగింది.  హోరాహోరీగా జ‌రిగిన‌ పోరులో రాజ‌స్థాన్ రాయ‌ల్స్(Rajasthan Royals) అద్భుత విజ‌యం సాధించింది. ఆద్యంతం నువ్వానేనా అన్న‌ట్టు సాగిన మ్యాచ్‌లో సంజూ శాంస‌న్ సేన‌ 20 ప‌రుగుల తేడాతో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌(LSG)పై గెలుపొందింది. కెప్టెన్ సంజూ శాంస‌న్(82 నాటౌట్), రియాన్ ప‌రాగ్‌(43)లు భారీ స్కోర్ అందించ‌గా.. అనంతరం ల‌క్నో బ్యాట‌ర్లు నికోల‌స్ పూరన్(64 నాటౌట్), కెప్టెన్ కేఎల్ రాహుల్(58)…

Read More

Lack of adequate rainfall in the last monsoon and indiscriminate drawing of water in recent times were said to be the main reasons for depletion of the water table. Published Date – 24 March 2024, 06:42 PM Lack of adequate rainfall in the last monsoon and indiscriminate drawing of water in recent times were said to be the main reasons for depletion of the water table. Karimnagar: The groundwater table in the district has recorded a major dip, with the water table in some areas falling by more than three meters below ground level.The highest depletion…

Read More

లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ భారీ మెజారిటీ గెలువబోతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఒకవైపు.. సికింద్రాబాద్‌ ఎన్నికలు మరోవైపు ఉంటాయని చెప్పారు. సికింద్రాబాద్ అభ్యర్థిగా పజ్జన్నను ప్రకటించగానే ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. సికింద్రాబాద్‌లోని పద్మారావు గౌడ్‌ ఇంట్లో బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిథులతో కలిసి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యే, మంత్రిగా ప్రజలకు సేవలు అందించారన్నారు. సికింద్రాబాద్‌ ప్రజలకు పజ్జన్నగా సుపరిచితులని తెలిపారు. మరో రెండు రోజుల్లో సికింద్రాబాద్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌ పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రజల కోసం పనిచేస్తుందని పద్మారావు గౌడ్‌ అన్నారు. ప్రజలే తమ కుటుంబం అని చెప్పారు. తాము ప్రజలనే నమ్ముకున్నామని చెప్పారు. సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్‌దే విజయం. తెలంగాణ ఉద్యమకారుడికి కేసీఆర్‌ లోక్‌సభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారని చెప్పారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో బీఆర్‌ఎస్‌కు డైనమిక్‌ ఎమ్మెల్యేలు…

Read More

Mrunal Thakur | ‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ టాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నది. ఇటీవల ‘నాన్న’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీలో నటిస్తున్నది. March 24, 2024 / 06:32 PM IST Mrunal Thakur | ‘సీతారామం’ ఫేమ్‌ మృణాల్‌ ఠాకూర్‌ టాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నది. ఇటీవల ‘నాన్న’ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్‌’ మూవీలో నటిస్తున్నది. ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 5న థియేటర్లలోకి రానున్నది. ఈ క్రమంలో మృణాల్‌ ఠాకూర్‌ హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకున్నది. ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయాన్ని దర్శించిన ఫొటోలును సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్‌గా మారాయి. ఏదైనా కొత్త పని,…

Read More

Worried over extensive pest attacks, increasing investments and low production, many farmers are cutting down decades-old mango trees. Published Date – 24 March 2024, 05:16 PM Worried over extensive pest attacks, increasing investments and low production, many farmers are cutting down decades-old mango trees. Hyderabad: The lush green mango orchards that used to greet people in many villages of Wanaparthy and Nagarkurnool districts are slowly vanishing and making way to different crops. Worried over extensive pest attacks, increasing investments and low production, many farmers are cutting down decades-old mango trees. Many are now opting to cultivate…

Read More

ఉత్తరప్రదేశ్‌లో హిందూత్వ మూకలు రెచ్చిపోయాయి. హోలీ పేరుతో ముస్లింలను వేధించిన ఘటన ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  యుపీలోని బిజ్నోర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.  హోలీ వేడుకల పేరుతో హిందూత్వ మూకలు ముస్లిం వ్యక్తితో పాటు ఇద్దరు మహిళలను వేధింపులకు పాల్పడ్డారు. ఇద్దరు మహిళలతో బైక్‌పై వెళుతున్న ముస్లిం వ్యక్తిని హిందూత్వ మూకలు చుట్టుముట్టారు. స్ప్రేయర్‌తో మహిళలపై రంగు నీళ్లు చల్లారు. మహిళలు అరుస్తున్నప్పటికీ వారిని వేధిస్తూనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత బక్కెట్లతో రంగు నీళ్లు వారిపై పోశారు. కొందరు యువకులు ముస్లిం వ్యక్తితో పాటు ఓ మహిళ ముఖంపై బలవంతంగా రంగు పూశారు.  ”ఇది 70 ఏళ్లుగా వస్తున్న హిందూ సాంప్రదాయం” అంటూ ఆ మూకలు నినాదాలు చేయడం కనిపిస్తోంది. ఆ తర్వాత జైశ్రీరామ్‌ అంటూ వారిని విడిచిపెట్టారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక పోలీసులను…

Read More

Swiss Open 2024 : ప్ర‌తిష్ఠాత్మ‌క స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్ పోరాటం ముగిసింది. రెండేండ్ల త‌ర్వాత ఒక మెగా టోర్నీ సెమీస్ చేరిన కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) ఓట‌మితో ఇంటిదారి ప‌ట్టాడు. ఆదివారం చైనీస్ తైపీ ష‌ట్ల‌ర్ లిన్ చు యూతో… March 24, 2024 / 05:36 PM IST Swiss Open 2024 : ప్ర‌తిష్ఠాత్మ‌క స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్ పోరాటం ముగిసింది. రెండేండ్ల త‌ర్వాత ఒక మెగా టోర్నీ సెమీస్ చేరిన కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) ఓట‌మితో ఇంటిదారి ప‌ట్టాడు. ఆదివారం చైనీస్ తైపీ ష‌ట్ల‌ర్ లిన్ చు యూతో జ‌రిగిన మ్యాచ్‌లో 21-15, 9-21, 18-21తో ప‌రాజ‌యం పాల‌య్యాడు. దాంతో, స్విస్ ఓపెన్‌లో భార‌త ష‌ట్ల‌ర్ల పోరాటం ముగిసింది. మాజీ వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 అయిన శ్రీకాంత్ స్విస్ ఓపెన్‌లో అద‌ర‌గొట్టాడు.…

Read More

The Bharatiya Janata Party (BJP) is gearing up to leverage the power of social media to enhance its connection with the people ahead of the May 13 Lok Sabha elections in the State. Published Date – 24 March 2024, 04:35 PM Hyderabad: Given the significance of social media and its potential to influence the people, the Bharatiya Janata Party (BJP) has begun preparations to connect with people through social media in a big way to maximise the party’s outreach for the May 13 Lok Sabha elections in the State. With the number of women, youth…

Read More