తెలంగాణ లో గత కొద్దీ రోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పుడు రానున్న ఈ 5 రోజులు మరింత గా ఉండబోతాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రికార్డవుతున్న టెంపరేచర్ల కంటే 2 నుంచి 3డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండలపై ఇప్పటికే అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశామని చెప్పింది. హైదరాబాద్లోనూ వచ్చే 5 రోజులు ఎండల ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పింది. అయితే ఉదయం పూట మాత్రం పొగ మంచు పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇవాళ(ఆదివారం) నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఎండలు మరింత పెరిగే ఛాన్స్ ఉండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 21 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు రికార్డ్ కాగా, మిగతా జిల్లాల్లో 39 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి.…
Author: Telanganapress
YCP MLA | ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎమ్మెల్యేకు స్వాగతం తెలుపుతూ కాంగ్రెస్ కండువాను కప్పారు. March 24, 2024 / 04:40 PM IST అమరావతి : ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఎలీజా( MLA Elija ) కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఎమ్మెల్యేకు స్వాగతం తెలుపుతూ కాంగ్రెస్ కండువాను కప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎలీజాకు అధికార వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ అవకాశం ఇవ్వకపోవడం, నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా కంభం విజయరాజు పేరును ప్రకటించడంతో గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారు. మరో వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA ) బీజేపీ గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. తిరుపతి జిల్లా గూడురు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ (Varaprasad) ఢిల్లీలో…
A review of the just released Call of Duty WarzoneMobile Published Date – 24 March 2024, 03:04 PM Warzone on mobile? It’s a question I’ve long asked every time I’ve heard of the game’s development in the last two years, while scratching my head and wondering, ‘Wouldn’t it be simpler to just offer Verdansk as a new map drop in a new season of the battle royale mode in CoD Mobile?’ Three days on since the game’s launch, I don’t think I have an answer to that question. Why would a game maker develop a new…
రైల్వే ప్రయాణికులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రయాణ టికెట్లను కొనుగోలు చేసుకోవచ్చు.ఈ నిబంధనలో టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ కోసం క్యూలో నిలబడాల్సిన సమయం తగ్గనుంది. తాజాగా దక్షిణ మధ్య రైల్వే తన రైలు ప్రయాణకుల కోసం క్యూఆర్ కోడ్ ఉపయోగించి సాధారణ రైల్వే టికెట్లను బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే మొదటగా ఫస్ట్ ఫేస్ లో భాగంగా సికింద్రాబాద్ డివిజన్ లో ఉన్న 14 స్టేషన్లో ఉన్న 31 కౌంటర్ల దగ్గర ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయాన్ని ముఖ్యంగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే విధంగా రైల్వే శాఖ అడగులు వేసింది. జనరల్ బుకింగ్ కౌంటర్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి సెకన్ల లోనే ట్రైన్ టికెట్ పొందేలా అధికారులు చర్యలు చేపట్టారు. టికెట్ తీసుకొనే సమయంలో బాగా ఎదుర్కొనే…
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని రోడ్డుపక్కనున్న భవనం మెట్లపైకి తోసేసి కత్తితో ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు. March 24, 2024 / 03:35 PM IST Crime news : దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు నడిరోడ్డు మీద దారుణం జరిగింది. వీధి వెంట నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై ఒక దుండగుడు అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతిని రోడ్డుపక్కనున్న భవనం మెట్లపైకి తోసేసి కత్తితో ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు. ఇంతలో అటుగా స్కూటీపై వచ్చిన ఓ వ్యక్తి, రోడ్డు పక్కన అపార్టుమెంట్లో నుంచి వచ్చిన మరో వ్యక్తి కలిసి ఆ దండుగుడిని అడ్డగించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోతున్న దుండగుడిని మరికొందరు వ్యక్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ముఖర్జినగర్ ఏరియాలో మార్చి 22న జరిగిన ఈ…
He reassured devotees that the Penumbral lunar eclipse will only be visible in the northern hemisphere and not in India due to daytime occurrence. Updated On – 24 March 2024, 02:15 PM Hyderabad: Chilkur Balaji temple chief priest CS Rangarajan has clarified that there will be no lunar eclipse in India on March 25, coinciding with the Holi festival. He reassured devotees that the Penumbral lunar eclipse will only be visible in the northern hemisphere and not in India due to daytime occurrence. In an online video, Rangarajan addressed the concerns of devotees, stating, “There are…
గ్రహణం అనేది అన్ని రాశిచక్రాలపై దాని ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి ఇది ఒక ముఖ్యమైన జ్యోతిషశాస్త్ర సంఘటనగా పరిగణిస్తారు. కాబట్టి గ్రహణ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తద్వారా గ్రహణం వల్ల కలిగే దుష్ఫలితాలు నివారించబడతాయి. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న ఏర్పడనుంది. అంటే ఈసారి చంద్రగ్రహణం నీడలో హోలీ పండుగను జరుపుకోనున్నారు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించనప్పటికీ, పండితుల ప్రకారం, గ్రహణం సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చంద్రగ్రహణం రోజున కొన్ని వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. చంద్రగ్రహణం రోజు ఏయే వస్తువులు దానం చేయాలి..? తెలుసుకుందాం. చంద్రగ్రహణంలో మీరు దానం చేయాలి: 1. తెల్లని వస్తువులను దానం చేయడం: చంద్రగ్రహణం రోజున తెల్లని వస్తువులను దానం చేయడం శుభప్రదం.తెల్లని రంగు వస్తువులు చంద్రునికి నేరుగా సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి చంద్రగ్రహణం రోజున తెల్లని వస్తువులను దానం చేయడం…
MLA Mallaiah Yadav | పంట నష్టంపై(Crop damage) మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వా లని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(MLA Mallaiah Yadav) డిమాండ్ చేశారు. March 24, 2024 / 02:38 PM IST హైదరాబాద్ : పంట నష్టంపై(Crop damage) మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వా లని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(MLA Mallaiah Yadav) డిమాండ్ చేశారు. సూర్యాపేట (Suryapet) జిల్లా మెతె మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు, మోతే గ్రామాల్లో ఎండిన పొలాలను ఆయన పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘటన చరిత్రలో ఏనాడు జరుగలేదన్నారు. మాట ఇచ్చి రైతన్నల నడ్డి విరిచిన అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎద్దేవా చేశారు. రైతుల ఆహ్వానం…
Mtbvac is being developed for two purposes; firstly, as a more effective and potentially longer-lasting vaccine than BCG ( Bacillus Calmette Guérin) for newborns and secondly, for the prevention of TB in adults and adolescents, for whom there is currently no effective vaccine. Published Date – 24 March 2024, 01:37 PM Hyderabad: Bharat Biotech International Ltd on Sunday said it started clinical trials of the Tuberculosis vaccine Mtbvac on adults in India. This is the first vaccine against Tuberculosis derived from a human source by the Spanish biopharmaceutical company, Biofabri, a press release from Bharat Biotech…
యూట్యూబ్ ఛానళ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని, ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్నెయిల్స్ పెడుతూ, వార్తల పేరుతో అబద్దాలను చూపిస్తున్నాయని ఫైర్ అయ్యారు. గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఇది వ్యక్తిగతంగా తనతోపాటు, బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నామని తెలిపారు. కేవలం ప్రజలను అయోమయానికి గురి చేసి, తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నామని తెలిపారు కేటీఆర్. గతంలో తమపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసిన, ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత,…