Tang stressed that TikTok’s ties to foreign adversaries align with the U.S. view, seeing the platform as a potential national security risk. Published Date – 23 March 2024, 02:20 PM Taipei: Taiwan‘s Minister of Digital Affairs, Audrey Tang, has declared TikTok, the social media platform owned by a China-based company, as a significant national security threat, Central News agency Taiwan reported. Tang emphasised that the platform’s association with foreign adversaries aligns with the United States’ perspective, which deems TikTok a potential risk to national security. In a recent legislative hearing, Tang stated, “Taiwan has classified TikTok…
Author: Telanganapress
రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం అండగా నిలుస్తుందని అన్నారు.శుక్రవారం, రష్యా రాజధాని మాస్కోలోని ఓ ఫంక్షన్ వేదికపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.ఈ ఘటనలో 60 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.కాల్పుల అనంతరం దాడి చేసిన వ్యక్తులు వేదికకు నిప్పు పెట్టారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో మోదీ ఇలా రాశారు, “మాస్కోలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈ దుఃఖ సమయంలో రష్యా ప్రభుత్వానికి, ప్రజలకు భారతదేశం సంఘీభావంగా నిలుస్తుందని పేర్కొన్నారు. We strongly condemn the heinous terrorist attack in Moscow. Our thoughts and prayers are with…
Gopichand New Movie | టాలీవుడ్ నటుడు గోపీచంద్ మరో సాహసం చేయబోతున్నాడు. ప్రభాస్కు ‘రాధేశ్యామ్’ వంటి భారీ డిజాస్టార్ సినిమాను ఇచ్చిన రాధాకృష్ణతో తన తర్వాతి సినిమా చేయనున్నాడు. రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యింది గోపీచంద్ సినిమాతో అన్న విషయం తెలిసిందే. March 23, 2024 / 01:34 PM IST Gopichand New Movie | టాలీవుడ్ నటుడు గోపీచంద్ మరో సాహసం చేయబోతున్నాడు. ప్రభాస్కు ‘రాధేశ్యామ్’ వంటి భారీ డిజాస్టార్ సినిమాను ఇచ్చిన రాధాకృష్ణతో తన తర్వాతి సినిమా చేయనున్నాడు. రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యింది గోపీచంద్ సినిమాతో అన్న విషయం తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన చిత్రం జిల్. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం 2015లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన విజయంతో ప్రభాస్తో రాధేశ్యామ్ సినిమా చేశాడు రాధాకృష్ణ. కానీ ఆ సినిమా బాక్సాఫీస్…
Subba Rao (47), a weaver, his wife, and daughter committed suicide because they couldn’t sell their three-acre land due to changes in its official records Published Date – 23 March 2024, 01:20 PM Amaravati: Three members of a family died by suicide in Andhra Pradesh’s YSR (Kadapa) district after their land record was allegedly tampered with by local revenue officials. Subba Rao (47), a weaver, his wife and daughter ended their lives as they were unable to sell their three acres land following changes in official record pertaining to it. The shocking incident occurred in Kotha…
కోల్కతాలో సీబీఐ బృందాలు దాడులు నిర్వహిస్తున్నాయి. శనివారం ఉదయం టీఎంసీ నేత మహువా మొయిత్రా ఇంటిపై కూడా సీబీఐ దాడులు చేసింది. కోల్కతా సహా పలు ప్రాంతాల్లో సీబీఐ బృందం సోదాలు చేస్తోంది. టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రాకు సంబంధించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కీలక చర్యలు తీసుకుంటోందని సీబీఐ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు సంస్థ ఈరోజు చాలా చోట్ల సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. పార్లమెంట్ లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకుంటున్నారంటూ వచ్చిన ఆరోపణల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో మహూవా నివాసంపై సీబీఐ దాడులు చేస్తోంది. కోల్కతాతో సహా అనేక ఇతర ప్రదేశాలలో దర్యాప్తు సంస్థ శోధన కార్యకలాపాలను నిర్వహిస్తోంది.లోక్పాల్ సూచనల మేరకే మొయిత్రాపై సీబీఐ గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని తెలిపారు. ఆరు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని లోక్పాల్ ఏజెన్సీని ఆదేశించింది. “అనైతిక ప్రవర్తన” కారణంగా మొయిత్రా డిసెంబర్లో…
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అసహనం వ్యక్తంచేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని చెప్పారు. March 23, 2024 / 01:10 PM IST న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అసహనం వ్యక్తంచేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని చెప్పారు. ఇది రాజకీయ కేసు అని, తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసన్నారు. తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని తెలిపారు. కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిథులతో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశామని కవిత తరఫు నాయ్యవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ పూర్తయిన రోజే బెయిల్ పిటిషన్పై విచారణ…
Terrorists, reportedly dressed in camouflage uniforms, stormed the Crocus City Hall in Moscow at around 8 p.m. on Friday, opening fire and setting off explosives. Published Date – 23 March 2024, 12:09 PM New Delhi: As a sign of mourning and grief, the Russian Embassy in India is flying its national flag at half-mast in New Delhi after a dastardly terror attack in Moscow left more than 60 people dead and several others injured. Terrorists, reportedly dressed in camouflage uniforms, stormed the Crocus City Hall in Moscow at around 8 p.m. on Friday, opening fire and…
రష్యాలోని మాస్కో ప్రాంతంలోని క్రాస్నోగోసార్క్లోని క్రోకస్ సిటీ హాల్ (కచేరీ హాల్)పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 70 మంది మరణించారు, 115 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారు. దాడి జరిగినప్పటి నుండి పోలీసులు, ఇతర ఏజెన్సీలు సంఘటన స్థలానికి సమీపంలో ఉన్నాయి. అంతేకాకుండా హెలికాప్టర్ ద్వారా కూడా నిఘా పెంచారు. రష్యా సైన్యానికి చెందిన స్పెషల్ ఫోర్సెస్ బృందం కూడా క్రోకస్ సిటీ హాల్కు చేరుకుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ దాడికి ఇస్లామిక్ స్టేట్ అంటే ISIS బాధ్యత వహించింది. స్థానిక మీడియా ప్రకారం, కాల్పులు ప్రారంభమైన కొద్దిసేపటికే క్రోకస్ సిటీ హాల్లో పేలుడు సంభవించింది. కచేరీ హాలులో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడి తర్వాత, మాస్కోలోని క్రోకస్ సిటీ హాల్లో కాల్పుల మధ్య చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు అవసరమైన…
Elephant Fight | కేరళ (Kerala) రాష్ట్రంలోని ఓ ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో (temple ritual) అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను (elephants) తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. March 23, 2024 / 12:11 PM IST Elephant Fight | కేరళ (Kerala) రాష్ట్రంలోని ఓ ఆలయంలో నిర్వహించిన ఉత్సవాల్లో (temple ritual) అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవ విగ్రహాలను ఊరేగించేందుకు రెండు ఏనుగులను (elephants) తీసుకురాగా.. అందులో ఓ ఏనుగు బీభత్సం సృష్టించింది. మరో ఏనుగుపై దాడి చేసి దాన్ని అక్కడి నుంచి పరిగెత్తించింది. త్రిస్సూర్ జిల్లాలోని అరట్టుపుజ ఆలయంలో శుక్రవారం రాత్రి ఆరాజ్ ఆచార ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపుకు రెండు ఏనుగులను తీసుకొచ్చారు. ఉత్సవాల్లో పాల్గొన్న గురువాయూర్ ఆలయానికి చెందిన ప్రధాన ఏనుగు రవికృష్ణన్ ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. తోటి గజరాజుపై దాడికి దిగింది. మావటిని…
A resident of Vikhroli suburb in north-east Mumbai, Poojary, 44, along with a team of Mumbai Police sleuths, arrived here by an early morning flight and he has been taken to a police lock-up. Published Date – 23 March 2024, 11:12 AM Mumbai: The Mumbai Police has brought back notorious gangster Prasad Vitthal Poojary – who was arrested in February 2023 following an Interpol notice – in what is a first-ever deportation of a wanted fugitive by China, officials said here on Saturday. A resident of Vikhroli suburb in north-east Mumbai, Poojary, 44, along with a…