ఏప్రిల్ 1 నుండి దేశంలోని పాఠశాలల్లో కొత్త సెషన్ ప్రారంభం కానుంది. దీనికి ముందు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సిలబస్కు సంబంధించి పెద్ద అప్ డేట్ చెప్పింది. 2024-25 కొత్త సెషన్లో 3 నుండి 6 తరగతుల సిలబస్, పాఠ్యపుస్తకాలలో మార్పులు చేసినట్లు సిబిఎస్ఇ అధికారులు శనివారం తెలిపారు. ఇతర తరగతుల సిలబస్లో ఎలాంటి మార్పు లేదు. మిగిలిన తరగతులలో అధ్యయనాలు పాత సిలబస్ ఉంటుంది. NCERT నుండి వచ్చిన నివేదిక ఆధారంగా CBSE ఈ నవీకరణను విడుదల చేసింది. పాఠశాల విద్యా పుస్తకాలను తయారు చేసే బాధ్యత నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్పై ఉంటుంది. కొత్త సెషన్ 2024-25కి సంబంధించిన అప్డేట్ రిపోర్ట్ NCERT ద్వారా CBSEకి అందిస్తుంది. NCERT తన నివేదికలో CBSEకి 2024-25కి సంబంధించి 3 నుండి 6 తరగతులకు కొత్త సిలబస్,పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తున్నామని, ఇవి త్వరలో…
Author: Telanganapress
Kondagattu | కొండగట్టు అంజన్న ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్పై సస్పెన్షన్ వేటుపడింది. ఆలయ ఖాతాల నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్కు ఆలయ అదనపు బాధ్యతలు అప్పగించారు. March 23, 2024 / 09:13 PM IST Kondagattu | కొండగట్టు అంజన్న ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్పై సస్పెన్షన్ వేటుపడింది. ఆలయ ఖాతాల నిర్వహణ, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ఆయన్ను విధుల నుంచి తొలగించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్కు ఆలయ అదనపు బాధ్యతలు అప్పగించారు. షాపుల కేటాయింపులో అక్రమాలపై ఈ నెల 18న ‘నమస్తే తెలంగాణ’లో లీజులో గోల్మాల్ శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికార యంత్రాంగం కదిలింది. వెనువెంటనే దేవాదాయశాఖ…
Gram panchayat special officer Prateek Jain inspected the gram panchayat office, Vaikunta Dhamam and a vacant space in the UB centre in the town on Saturday. Published Date – 23 March 2024, 08:24 PM ITDA PO Prateek Jain inspecting Bhadrachalam gram panchayat premises. Kothagudem: Bhadrachalam ITDA project officer and gram panchayat special officer Prateek Jain directed gram panchayat officials to take special care to collect the wet and dry garbage and dump it in dumping yards to maintain cleanliness. Devotees from across the country visit Bhadradri Temple and it was the responsibility of the gram panchayat…
ఉన్నత చదువులు చదవాలని, ఉన్నత ఉద్యోగాలు చేయాలనీ ప్రతి ఒక్కరు కలలు కంటారు. వారి కలలను సాకారం చేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ప్రయత్నించిన ప్రతి సారి.. ఒక మార్క్ లోనో , అర మార్క్ లోనో ఆ ఉద్యోగాలను కోల్పోతూ ఉంటారు. ఇంకా మన వలన కాదులే అనుకుని ఆ ప్రయత్నాలను ఆపివేస్తూ ఉంటారు. మరికొంతమంది డిప్రెషన్ కు లోనయ్యి .. వ్యసనాలకు బానిస అయిపోతూ ఉంటారు. ఓ వ్యక్తి ఉద్యోగం రావట్లేదనే బాధలో తాగుడుకు బానిసయ్యాడు. కానీ,ఆయన భార్య మాత్రం అతన్ని ప్రభుత్వ ఉద్యోగం చేసేలా చేసింది. నల్గొండకు చెందిన అతను ఎంతో ఉన్నత విద్యను చదివాడు. ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని ఎన్నో కలలు కంటూ.. దానికోసం ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు. కానీ, అతను ప్రభుత్వ పరీక్షలు రాసిన ప్రతి సారి ఒకటి అర మార్కులతో ఆ ఉద్యోగాన్ని కోల్పోయేవాడు. అతను ఓ వైపు ప్రైవేట్…
Minister Peddireddy | రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం(YCP Government) మరోసారి అధికారంలోకి రావడానికి పక్కావ్యూహంతో ప్రచారానికి సిద్ధమవుతుంది. March 23, 2024 / 08:15 PM IST అమరావతి : రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం(YCP Government) మరోసారి అధికారంలోకి రావడానికి పక్కావ్యూహంతో ప్రచారానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఏపీలోని నాలుగు ప్రాంతీయ సిద్ధం సభలను విజయవంతంగా నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించిన వైసీపీ రాష్ట్రంలోని 21 చోట్ల భారీ బహిరంగ సభల నిర్వహణకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ సభలకు ‘మేమంతా సిద్ధం’ అనే టైటిల్ను ఖరారు చేసింది. ఈనెల 27న ప్రొద్దుటూరు, 28న నంద్యాల(Nandyala), 29న ఎమ్మిగనూర్లో సమావేశాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy) తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చే నెల మూడు, నాలుగు తేదీల్లో సభ నిర్వహించనున్నామని వెల్లడించారు. చిత్తూరు లేదా పూతలపట్టులో ఒక సభ, నాయుడుపేట లేదా శ్రీకాళహస్తిలో సభలు నిర్వహిస్తామని అన్నారు.…
Commenting on the alleged irregularities in the Kaleshwaram project, he criticised the Congress government for not ordering a CBI probe into the allegations. Published Date – 23 March 2024, 07:28 PM File photo of Kishan Reddy Hyderabad: BJP State president G Kishan Reddy found fault with BRS president and former Chief Minister K Chandrashekhar Rao for condemning the arrest of Delhi Chief Minister Arvind Kejriwal’s arrest in the liquor scam. Addressing a press conference here on Saturday, Kishan Reddy said it was sad to note that the BRS chief chose to condemn the arrest of Kejriwal,…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ తనను అరెస్ట్ చేయడం, తనకు ఈడీ కస్టడీ విధింపు అక్రమం అంటూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పిటిషన్ పై అత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని, తనను విడుదల చేయాలని కేజ్రీవాల్ కోరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ అభియోగాలపై కేజ్రీవాల్ ను గురువారం నాడు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఆయను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చగా… కోర్టు ఏడు రోజుల ఈడీ కస్టడీ విధించింది. అయితే… ఇవాళ(శనివారం) కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ పిటిషన్ పై రేపు (ఆదివారం) నాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రిమాండ్ ఆర్డర్ ను రద్దు చేయాలని విన్నవించారు. కేజ్రీవాల్ విడుదలకు అర్హత ఉన్న వ్యక్తి అని పిటిషన్ లో స్పష్టం చేశారు. ఈడీ అరెస్ట్ చేయకముందు…
Soumya Shetty | స్నేహితురాలి ఇంట్లో కిలో బంగారం కొట్టేసి దొరికిపోయిన సినీ నటి సౌమ్యశెట్టిపై తాజాగా మరో కేసు నమోదైంది. చోరీ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన సౌమ్య శెట్టి తమను వేధిస్తున్నదని రిటైర్డ్ పోస్టల్ శాఖ మాజీ ఉద్యోగి జనపాల ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. March 23, 2024 / 07:14 PM IST Soumya Shetty | స్నేహితురాలి ఇంట్లో కిలో బంగారం కొట్టేసి దొరికిపోయిన సినీ నటి సౌమ్యశెట్టిపై తాజాగా మరో కేసు నమోదైంది. చోరీ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన సౌమ్య శెట్టి తమను వేధిస్తున్నదని రిటైర్డ్ పోస్టల్ శాఖ మాజీ ఉద్యోగి జనపాల ప్రసాద్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సోషల్మీడియాలో రకరకాల పోస్టులు పెట్టడంతో పాటు, వివిధ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సౌమ్య తీరుతో తన కుటుంబం, తన…
Uncertainty looms large over the further progress of works on the multi-stage lifts and five reservoirs taken up. Their completion is crucial for addressing water scarcity in the region and extending irrigation to the proposed ayacut of 12.3 lakh acres. Published Date – 23 March 2024, 06:23 PM Hyderabad: Adding to the concern of the water-starved southern districts of Telanagna, works on the Palamuru Rangareddy Lift Irrigation Scheme have come to a grinding halt. Uncertainty looms large over the further progress of works on the multi-stage lifts and five reservoirs taken up. Their completion is crucial…
సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. రేవంత్ కొంత మంది నాయకుల దగ్గరకు వెళ్లి.. తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని అన్నారు. రేవంత్ తో చాలా విషయాలు మాట్లాడాలని. అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదన్నారు. తక్కువ టైమ్లో సీఎం అయింది రేవంత్ రెడ్డి ఒక్కరే అని విహెచ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించింది కూడా ఆయనే అని స్పష్టం చేశారు. అయితే.. తాజాగా జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ కార్యకర్తలు బాధపడుతున్నారని అన్నారు వీహెచ్. కాంగ్రెస్ క్యాడర్కు న్యాయం చేయకుండా.. పార్టీలు మారి వస్తున్నవారికి రేవంత్ ప్రాధాన్యత ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్క సైడ్ వినకుండా రెండు సైడ్స్ వినాలని కోరుతున్నానని అన్నారు. పార్టీ కార్యకర్తలలకు అన్యాయo చేయకండి అని అన్నారు. తాను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదని…