Author: Telanganapress

MS Dhoni | ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక రౌనట్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో అనూజ్ రావత్‌ను రనౌట్‌ చేసిన ధోని.. ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. March 23, 2024 / 06:04 PM IST MS Dhoni : ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఎంఎస్ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక రౌనట్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌లో అనూజ్ రావత్‌ను రనౌట్‌ చేసిన ధోని.. ఈ అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు మొత్తం 251 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మిస్టర్ కూల్‌.. తాజా రనౌట్‌తో…

Read More

These fellowships aim to provide Indian faculty, researchers, and professionals the opportunity to teach, conduct, or combine teaching and research at a U.S. institution. These fellowships last for four to nine months. Published Date – 23 March 2024, 05:03 PM Hyderabad: The Fulbright-Kalam Climate Fellowships are designed to build long-term capacity to address climate change-related issues in India and the United States. Fields relevant to these fellowships include but are not limited to: clean energy technologies and energy transition; climate and health; climate finance; climate justice and equity; climate resilience, mitigation, and adaptation; climate-smart agriculture; climatology;…

Read More

కన్నడ సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ సోను శ్రీనివాసగౌడను బ్యాడరహళ్లి పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర కర్ణాటకు చెందిన ఎనిమిదేళ్ల బాలికను దత్తత తీసుకున్నానని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అంతేకాదు.. బాలికకు ముక్కు కుట్టించడం, భోజనం పెడుతున్న వీడియోలను అప్ లోడ్ చేసింది. దత్తత నిబంధనల ప్రకారం ఎవరిని దత్తత తీసుకున్నాం, ఎక్కడి నుంచి దత్తత తీసుకున్నాం అనే వివరాలను బయటకు వెళ్లడించకూడదు. అయితే.. ఇంట్లో పనులు చేయించేందుకు అమ్మాయిని ఆమె తీసుకువచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో సోనును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. మరోవైపు ఇన్స్టాగ్రామ్ లో ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య మిలియన్ వరకు ఉంది. గతంలో ఆమె మాల్దీవులకు వెళ్లినప్పుడు బికినీ ఫొటోలు షేర్ చేసింది. ఆ తర్వాత ఆమెకు పాప్యులారిటీ బాగా పెరిగింది. వేలల్లో ఉన్న ఫాలోయర్లు లక్షల్లోకి వెళ్లారు. ఇది కూడా చదవండి:సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్…

Read More

Onion Export Ban | ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. గతేడాది డిసెంబర్‌లో మార్చి 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుల భారత్ ఉన్నది. ఎగుమతి నిషేధం విధించినప్పటి నుంచి స్థానిక ధరలు సగానికి పడిపోయాయి. March 23, 2024 / 05:11 PM IST Onion Export Ban | ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. గతేడాది డిసెంబర్‌లో మార్చి 31 వరకు నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఎగుమతిదారుల భారత్ ఉన్నది. ఎగుమతి నిషేధం విధించినప్పటి నుంచి స్థానిక ధరలు సగానికి పడిపోయాయి. ఈ సీజన్‌లో తాజాగా ఉత్పత్తులను సరఫరా చేయడంతో దాన్ని తొలగిస్తామని వ్యాపారులు ఊహించారు. తాజాగా మరోసారి ఎగుమతులపై నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం అమలులో ఉంటుందని కేంద్రం పేర్కొంది. అయితే, కేంద్రం నిర్ణయంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.…

Read More

The commission’s decision was based on the request by the two discoms for an extra surcharge assessment for the first half of the fiscal year 2024-25, spanning from April to September. Published Date – 23 March 2024, 04:09 PM Hyderabad: The Telangana State Electricity Regulatory Commission (TSERC) has allowed the State run power distribution companies to collect additional surcharge of Rs. 1.40 per kWh from open-access consumers from April 1 to September 30, 2024. The commission’s decision was based on the request by the two discoms for an extra surcharge assessment for the first half of…

Read More

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కార్యకర్తలు, బాధపడుతున్నారు అని అన్నారు పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ .రాజకీయంలో గెలవటం ఓడిపోవడం సహజం, ప్రభుత్వం లేనప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాలి..నిరాశ చేందొద్దు అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు కొప్పుల ఈశ్వర్…కేసీఆర్ ప్రభుత్వం లో రైతులకు వచ్చిన నీళ్ళు.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడు నేలల్లో నీళ్ళు మాయ మయ్యాయి. కేసీఆర్ పాలనలో చెరువుల్లో, బావుల్లో, నిండు కుండల్లా ఉండే.కాంగ్రెస్ పాలనలో రైతులకు నీళ్లు ఎందుకు ఎవ్వడం లేదు. రాష్ట్ర రూపు రేఖలు మార్చారు. ఒక నాయకుడు పట్టుదల ఉంటే జటిలమైన సమస్యలకు పరిష్కారం చూపారు. తెలంగాణ తెచ్చిన పార్టీ కేసీఆర్ పార్టీ, కార్యకర్తలు గర్వంగా చెప్పుకోవాలి. కేసీఆర్ చరిత్ర తుడిస్తే చెరిగి పోయేది కాదు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ 6 హామీలను నమ్మి మోసపోయి గోస పడుతున్నారు. కాంగ్రెస్…

Read More

Minister Roja | టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూటమి సభ్యులను మోసం చేస్తున్నారని వైసీపీ మంత్రి రోజా ఆరోపించారు. March 23, 2024 / 04:14 PM IST అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) నాయుడు కూటమి సభ్యులను మోసం చేస్తున్నారని వైసీపీ మంత్రి రోజా (Minister Roja) ఆరోపించారు. కూటమికి కెటాయించిన సీట్లలోనూ టీడీపీ అభ్యర్థులను దించాలనే ఆలోచనలో ఉన్నారని పేర్కొన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ఇటీవల చిలకలూరిపేటలో నిర్వహించిన బహిరంగ సభకు జనాలు రాక వెలవెలబోయిందని, రాష్ట్రంలో మరోసారి జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రానున్నదని జోస్యం చెప్పారు. కూటమికి అభ్యర్థులు దొరకడం లేదని, జనసేనకు నాయకులు కరువయ్యారని విమర్శించారు. అనామకులను అభ్యర్థులుగా పోటిలో నిలబెట్టే దౌర్బాగ్య స్థితిలో జనసేన ఉందని అన్నారు.  కూటమి 2014లో వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాను అమలు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని…

Read More

Enhancing capabilities in the Arabian Sea, the Indian Navy has deployed 10 warships along with other surveillance aircraft to thwart any piracy or drone attacks in the region. Published Date – 23 March 2024, 03:07 PM New Delhi: Over 100 people were rescued, including 27 from Pakistan and 30 Iranians, in different anti-piracy operations, the Indian Navy said in a press conference on Saturday. The Indian Navy said that besides the anti-piracy operations in the Arabian Sea, including ‘Operation Sankalp’ and other missions, it also responded to 13 attack incidents to save lives of 110 lives…

Read More

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తంచేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని తెలిపారు. ఇది రాజకీయ కేసు అని, తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసన్నారు. తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని తెలిపారు. కోర్టులో న్యాయపోరాటం చేస్తామన్నారు. కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిథులతో మాట్లాడారు కవిత. ఇప్పటికే బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశామని కవిత తరఫు నాయ్యవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ పూర్తయిన రోజే బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపాలని కోరారు. బెయిల్‌ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు ఇవ్వాలన్నారు. కవిత పిల్లలు మైనర్లని, వారిని కలిసేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు. మరో ఐదురోజులపాటు కస్టడీ పొడిగించాలని ఈడీ తరపు లాయర్లు కోర్టును కోరారు. కేసులో ఉన్న మరికొన్ని అంశాలపై విచారణ జరపాలని కోర్టు…

Read More

Donations | తిరుమల, తిరుపతి దేవస్థానానికి చెందిన పలు ట్రస్టులకు భక్తులు విరాళాలను అందజేశారు. March 23, 2024 / 03:09 PM IST తిరుప‌తి : తిరుమల, తిరుపతి దేవస్థానానికి చెందిన పలు ట్రస్టుల(Trust) కు భక్తులు విరాళాలను (Donations) అందజేశారు. శ‌నివారం ముంబాయికి చెందిన కమల్ ఝుంఝున్వాలా, బాల సుద‌ర్శన్ రెడ్డి బ‌ర్డ్ ట్రస్టుకు రూ.10 ల‌క్షలు విరాళం అందజేశారు. తిరుప‌తి బ‌ర్డ్ ఆసుప‌త్రిలో ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ‌ప్పరెడ్డికి దాతలకు చెక్కును అందచేశారు. టీటీడీ(TTD) అన్నప్రసాదం ట్రస్ట్ కు ఎస్ .ఆర్ .ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, తిరుపతికి చెందిన ప్రొపెసర్‌ నారాయణరావు రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు తిరుమలలోని ఈవో నివాసంలో టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డికి డీడీని అందజేశారు. Source link

Read More