Author: Telanganapress

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరగాల్సిన పలు ఎంట్రన్స్‌ టెస్టుల తేదీల్లో మార్పులు జరిగాయి. తెలంగాణ ఎప్‌ సెట్‌ (eapcet) పరీక్షను షెడ్యూల్‌ కంటే ముందుగానే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే ఐసెట్‌ పరీక్షను ఒక్క రోజు పోస్ట్ పోన్‌ చేసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఎప్‌సెట్‌ పరీక్షలు మే 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగాల్సి ఉంది. కానీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్నాయి. పరీక్షలకు, ఎన్నికల తేదీకి ఒక్క రోజు మాత్రమే గ్యాప్‌ ఉండటంతో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భావించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి ఎప్‌ సెట్‌ తేదీల్లో మార్పులు చేసింది. మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్‌ విభాగం పరీక్షలు నిర్వహించనున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం జూన్‌ 4, 5వ…

Read More

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆ జట్టు పేసర్‌, డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ అయిన మతీశ పతిరాన గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. March 23, 2024 / 03:00 AM IST చెన్నై: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆ జట్టు పేసర్‌, డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ అయిన మతీశ పతిరాన గుడ్‌ న్యూస్‌ చెప్పాడు. గాయం కారణంగా చెన్నై – బెంగళూరు మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు దూరమైన పతిరాన.. పూర్తిగా కోలుకుని ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని అతడి మేనేజర్‌ అమిలా కలుగలగె ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా వెల్లడించాడు. గత సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన పతిరాన.. 19 వికెట్లు తీసి సీఎస్‌కే తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. అతడు త్వరలోనే చెన్నై టీమ్‌తో కలిసే అవకాశముంది. Source link

Read More

For the winners, Santosh, Vijay, Akash recorded scores of 20, 18 and 13 respectively to contribute to their team’s victory. Tejender was the top-performer with 21 for Sanathnagar Playground. Updated On – 22 March 2024, 11:00 PM Hyderabad: South Central Railway (SCR) exhibited an impressive performance to beat Sanathnagar Playground 83-57 in the semifinal clash to storm into the final of the 5th Samuel Vasanth Kumar Memorial Basketball Tournament held at YMCA Secunderabad on Friday. For the winners, Santosh, Vijay, Akash recorded scores of 20, 18 and 13 respectively to contribute to their team’s victory. Tejender…

Read More

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో మ‌రో చీక‌టి రోజు అని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ తొలి  సీఎం కేసీఆర్ తెలిపారు. ప్ర‌తిప‌క్షాన్ని నామ‌రూపాలు లేకుండా చేయాల‌నే ఏకైక సంక‌ల్పంతో బీజేపీ వ్య‌వ‌హ‌రిస్తోందిన్నారు. మొన్న హేమంత్ సోరెన్, నిన్న క‌విత‌, నేడు కేజ్రీవాల్ ఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌నం అని కేసీఆర్ చెప్పారు. ఈడీ, సీబీఐ, ఐటీ స‌హా ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను కేంద్రం పావులుగా వాడుకుంటోంద‌ని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్ర‌జాస్వామ్యానికి గొడ్డ‌లిపెట్టుగా ప‌రిణ‌మిస్తున్న కేంద్రం చ‌ర్య‌ల‌ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్ రాజ‌కీయ ప్రేరేపిత‌మైన అరెస్ట్. అక్ర‌మ కేసుల‌ను వెంట‌నే వెనక్కి తీసుకొని, అరెస్టు చేసిన వారిని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేసీఆర్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఎక్స్ లో పార్టీ తరపున ట్వీట్ చేశారు కేసీఆర్. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు దేశ ప్ర‌జాస్వామ్య…

Read More

మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక మార్చాలని జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం రీసెర్చి డైరెక్టర్‌ పి.రఘురాంరెడ్డి, విశ్వ విద్యాలయం ఎక్స్‌టెన్షన్‌ డైరెక్టర్‌ వి.సుధారాణి, పాలెం పరిశోధన కేంద్రం ఏడీఆర్‌ ఎం.మల్లారెడ్డి రైతులకు సూచించారు. March 23, 2024 / 02:01 AM IST జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయ డైరెక్టర్‌ రఘురాంరెడ్డి నల్లగొండలో ముగిసిన దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ అధికారుల సమావేశం నల్లగొండ, మార్చి 22 : మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక మార్చాలని జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం రీసెర్చి డైరెక్టర్‌ పి.రఘురాంరెడ్డి, విశ్వ విద్యాలయం ఎక్స్‌టెన్షన్‌ డైరెక్టర్‌ వి.సుధారాణి, పాలెం పరిశోధన కేంద్రం ఏడీఆర్‌ ఎం.మల్లారెడ్డి రైతులకు సూచించారు. నల్లగొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో శుక్రవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం, పాలెం వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దక్షిణ తెలంగాణ మండల వ్యవసాయ…

Read More

Two superstar teams, one epic clash – the fans are in for a treat as both teams clash tomorrow. Published Date – 22 March 2024, 11:30 PM IANS Photo Kolkata: F (KKR) are all set to take the field for the first time in the Indian Premier League (IPL) 2024 at their very own Eden Gardens as they face off against Sunrisers Hyderabad (SRH) in a much-awaited clash on Saturday. The Knight Riders have a spring in their step with legendary former skipper, and two-time IPL winner with the franchise, Gautam Gambhir returning after six years…

Read More

ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED)ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను  అరెస్టు చేయడంతో, ఢిల్లీ మంత్రి అతిషి కీలక విషయాలు తెలిపారు. ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అవసరమైతే ప్రభుత్వాన్ని జైలు నుండే నడిపిస్తారన్నారు. మీడియాతో మాట్లాడిన అతిషి.. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేజ్రీవాల్ అరెస్టు చేయడం రాజకీయ కుట్రేనని ఆరోపించారు. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగానే ఉంటారని కూడా ఆమె అన్నారు. అవసరమైతే, కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని జైలు నుండి నడిపిస్తారని మేము ముందే చెప్పాము. ఆయన ప్రభుత్వాన్ని నడపగలడు, అలా చేయకుండా ఏ రూల్ అతన్ని నిరోధించదు. అతను దోషిగా నిర్ధారించబడలేదు. కావున అతనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటాడని అతిషి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ.. కేజ్రీవాల్‌ను చూసి భయపడుతున్నారని, ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో దర్యాప్తు సంస్థలకు ఒక్క పైసా కూడా దొరకలేదని ఆమె ఆరోపించారు. భారీ సంఖ్యలో పోలీసులు, పారామిలటరీ…

Read More

ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సులిన్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది. ఫలితంగా ఇన్సులిన్‌ కొరత ఏర్పడుతున్నది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్సులి న్‌ కొరతను పరిష్కరించేందుకు అమెరికా కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయో గం చేపట్టారు. March 23, 2024 / 12:59 AM IST న్యూయార్క్‌, మార్చి 22: ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు మధుమేహ బాధితులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సులిన్‌కు డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్నది. ఫలితంగా ఇన్సులిన్‌ కొరత ఏర్పడుతున్నది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇన్సులి న్‌ కొరతను పరిష్కరించేందుకు అమెరికా కు చెందిన శాస్త్రవేత్తలు సరికొత్త ప్రయో గం చేపట్టారు. బ్రెజిల్‌లోని బ్రౌన్‌ బొవైన్‌ అనే రకం ఆవును జన్యుమార్పిడి చేసి ఆ ఆవు పాల నుంచి ఇన్సులిన్‌ను సేకరించారు. ఇలా జన్యుమార్పిడి చేసిన ఒక ఆవు పాలలో మనుషులకు ఉపయోగపడే…

Read More

The senior BJP leader said all political parties need to sit together and deliberate if the Supreme Court gives any further direction on the matter. Published Date – 22 March 2024, 11:45 PM Ahmedabad: Union minister Nitin Gadkari on Friday said it is not possible to run a political party without funds and added the Centre had introduced the electoral bonds scheme, now struck down as unconstitutional by the Supreme Court, in 2017 with a “good intention”. The senior BJP leader said all political parties need to sit together and deliberate if the Supreme Court gives…

Read More

హోలీ పండుగ సందర్భంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను బంద్ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్‌లు ఆదేశాలు జారీ చేశారు. హోలీ సందర్భంగా ఈ నెల 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 6గంటల వరకు మద్యం షాపులు, కల్లుదుకాణాలు, రెస్టారెంట్లు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బార్లు, స్టార్ హోటళ్లు, రిజిస్ట్రర్డ్ క్లబ్బులకు మినహాయింపు ఉన్నట్లు తెలిపారు. హోలీ సందర్భంగా ఎలాంటి న్యూసెన్స్ చేయవద్దని, బైక్‌లపై తిరుగుతూ అరుస్తూ, రంగులు పూయవద్దని, రోడ్లపై హోలీ వేడుకలు చేసుకోవద్దని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి హెచ్చరికలు జారీ చేశారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ Source link

Read More