Author: Telanganapress

Following her death, the Election Commission had announced the schedule and the bye-elections will be held in the constituency simultaneously on May 13. Published Date – 22 March 2024, 08:06 PM Hyderabad; In tune with the Parliament constituencies, the Telangana Congress is also fielding its candidate in Secunderabad Cantonment bye-elections. BRS MLA from Secunderabad Cantonment G Lasya Nanditha had passed away in an accident on Outer Ring Road on February 23. Following her death, the Election Commission had announced the schedule and the bye-elections will be held in the constituency simultaneously on May 13. To this…

Read More

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ప్రజలను మోసం చేసేందుకే ఎంపీ ధర్మపురి అరవింద్ షుగర్ ఫ్యాక్టరీ పేరిట బాండ్ పేపర్ డ్రామా చేస్తున్నారని అన్నారు బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్. అరవింద్ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. హామీలు ఇచ్చి మోసం చేయడం లో సీఎం రేవంత్, ఎంపీ అరవింద్ ఒక్కటే అని అన్నారు. ఎన్నికలలో లబ్ధి కోసమే నాటకం ఆడుతున్నాడని విమర్శించారు. ఇవాళ( శుక్రవారం) నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట  దగ్గర బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడారు. ఎంపీగా గెలవక ముందు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని పాదయాత్ర చేశారని, గెలిచిన తర్వాత ఫ్యాక్టరీని ప్రైవేట్ భాగస్వామ్యంలో తెరిపిస్తానని ఆనాడే హామీ ఇచ్చి చెరుకు రైతులను మోసం చేసిన చరిత్ర ధర్మపురి అరవింద్ దేనని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ…

Read More

Harish Rao | మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు అన్నారు March 22, 2024 / 07:48 PM IST Harish Rao | మద్యం పాలసీ కేసులో ఈడీ, సీబీఐ వ్యహరిస్తున్న తీరుపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే, రాహుల్‌ గాంధీ స్పందిస్తున్న తీరుకు పూర్తి వ్యతిరేకంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు అన్నారు. రేవంత్‌ రెడ్డి తీరు చూస్తుంటే బీజేపీకి బీ టీం లీడర్‌ లాగా మాట్లాడుతున్నట్లు ఉన్నది తప్ప కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లుగా ఏ కోశానా కూడా లేదని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి రాహుల్‌ నాయకత్వంలో పనిచేయడం లేదని.. కాంగ్రెస్‌ విధానాలకు వ్యతిరేకంగా..…

Read More

The party said key leaders like Arvind Kejriwal and K Kavitha from various parties have been arrested ahead of the Lok Sabha polls, clearly indicates the BJP’s political motives to gain mileage. Published Date – 22 March 2024, 07:00 PM MP N Nageswara Rao Hyderabad: The BRS accused the Central government of misusing the investigation agencies to target its political opponents for electoral advantage by either weaken them or subjugate them to join the ruling BJP. The party said key leaders like Arvind Kejriwal and K Kavitha from various parties have been arrested ahead of the…

Read More

హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు ఇవాళ(శుక్రవారం) నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఓటర్లను ప్రలోభపెట్టారని బీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. విజయారెడ్డి తరఫున సుంకర నరేశ్ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో డబ్బులతో ఓటర్లను ప్రలోభపెట్టారని, ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని సుంకర నరేశ్ వాదనలు వినిపించారు. అలాగే దానం నాగేందర్ తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పేపర్లలో తెలపలేదని కోర్టుకు తెలిపారు. వీటిపై వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఇది కూడా చదవండి: త్వరలో సీఎం రేవంత్‌ రెడ్డిని కూడా అరెస్ట్‌ చేయొచ్చు..! The post ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు నోటీసులు జారీ appeared first on…

Read More

Nirmal | నిర్మల్‌(Nirmal) జిల్లాలో 20 రోజుల క్రితం వీధి కుక్కల దాడిలో(Stray dogs) గాయపడిన శాన్వి తనువు చాలించింది. March 22, 2024 / 06:52 PM IST నిర్మల్‌ : నిర్మల్‌(Nirmal) జిల్లాలో 20 రోజుల క్రితం వీధి కుక్కల దాడిలో(Stray dogs) గాయపడిన శాన్వి తనువు చాలించింది. బిడ్డ బాగానే ఉందని అనుకుంటున్న సమయంలోనే చిన్నారి మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్‌ జిల్లా పెంబి మండలంలోని తాటిగూడ గ్రామానికి చెందిన భూక్యా అమర్‌సింగ్‌-సరిత దంపతులకు కొడుకు (6), కూతురు శాన్వి (4) ఉన్నారు. ఈ నెల 2న శాన్వి ఇంటి ఎదుట ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. కాగా, వెంటనే నిర్మల్‌కు తరలించి, వైద్యం చేయించారు. ఆరోగ్యం కుదుట పడడంతో రెండు రోజుల తర్వాత ఇంటికి తీసుకొచ్చారు. కాగా, శుక్రవారం ఉదయం మరోసారి పరిస్థితి విషమించడంతో నిర్మల్‌కు…

Read More

She is the only daughter of Amar Singh, a farmer, while her mother Saritha is a home-maker. Updated On – 22 March 2024, 05:48 PM Nirmal: A four-year old girl, who sustained serious injuries when a pack of stray dogs attacked her on March 2, died while undergoing treatment at a hospital here on Friday. Bhukya Shanvi of Thatiguda village was admitted to a hospital in the district headquarters after she received grievous injuries in the stray dog attack. She is the only daughter of Amar Singh, a farmer, while her mother Saritha is a home-maker.…

Read More

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టుపై సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్‌ నా మాట వినలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతో కలిసి పనిచేసి మద్యానికి వ్యతిరేకంగా మాట్లాడిన కేజ్రీవాల్.. లిక్కర్ పాలసీలు రూపొందించాడని ఆరోపించారు. తన స్వలాభం కోసం పాలసీలు చేశారు కాబట్టి ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అరెస్ట్ చేసిందన్నారు. అధికారం ముందు ఏదీ ప‌ని చేయ‌ద‌న్నారు. అరెస్టు జ‌రిగింద‌ని, చ‌ట్ట ప్ర‌కారం ఏది జ‌ర‌గాలో అది జ‌ర‌గుతుంద‌ని ఆయ‌న‌ అన్నారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన పోరాటంలో మాజీ ఐఆర్ఎస్ అధికారి కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయన వెన్నంటి నిలిచిన కేజ్రీవాల్.. 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు. మొదటిసారి 2013 ఢిల్లీ ఎన్నికల్లో పోటీచేసి ముఖ్య‌మంత్రి అయ్యారు.…

Read More

Virat Kohli : భార‌త క్రికెట్ దిగ్గ‌జం విరాట్ కోహ్లీ(Virat Kohli) మూడు నెల‌ల విరామం త‌ర్వాత మైదానంలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్‌(IPL 2024)తో అభిమానుల‌ను అల‌రించనున్న విరాట్.. కెరీర్‌లో మ‌రో మైలురాయికి చేరువ‌య్యాడు. ఇంకో ‘సిక్స‌ర్’ కొడితే… March 22, 2024 / 05:49 PM IST Virat Kohli : భార‌త క్రికెట్ దిగ్గ‌జం విరాట్ కోహ్లీ(Virat Kohli) మూడు నెల‌ల విరామం త‌ర్వాత మైదానంలోకి దిగుతున్నాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్‌(IPL 2024)తో అభిమానుల‌ను అల‌రించనున్న విరాట్.. కెరీర్‌లో మ‌రో మైలురాయికి చేరువ‌య్యాడు. ఇంకో ‘సిక్స‌ర్’ కొడితే ఈ ర‌న్ మెషీన్ టీ20 క్రికెట్‌లో 12 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరుతాడు. త‌ద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి భార‌త క్రికెట‌ర్‌గా కోహ్లీ చ‌రిత్ర సృష్టిస్తాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్ ఆరంభ పోరుకు సిద్ధ‌మ‌వుతున్న కోహ్లీ ఖాతాలో ప్ర‌స్తుతం 11,994 ప‌రుగులు ఉన్నాయి. చెపాక్ స్టేడియంలో చెన్నై…

Read More

The city experienced a temporary drop in maximum temperatures, but the relief was short-lived as heat once again sears the region. Published Date – 22 March 2024, 04:52 PM Hyderabad: After a brief respite from soaring temperatures, Hyderabad is once again bracing for intense heat as the India Meteorological Department – Hyderabad (IMD-H) forecast suggests a resurgence of heat. The city experienced a temporary drop in maximum temperatures, but the relief was short-lived as heat once again sears the region. On Friday, Monda Market recorded a scorching maximum temperature of 40.1 degrees Celsius. Similarly, Begum Bazaar…

Read More