Author: Telanganapress

పదేండ్లలో ఎన్నడూ చూడని కరువు ప్రస్తుతం రైతుల కంట్లో కన్నీరు తెప్పిస్తున్నది. ఎంతో ఆశతో యాసంగి పంటసాగు చేయగా, సాగునీరు మధ్యలోనే నిలిచిపోయి భూగర్భజలాలు అడుగంటిపోయి వరిపంట ఎండిపోతున్నది. మాగనూరు మం డల కేంద్రంలో ప్రస్తుతం పొట్టదశలో ఉన్న వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. March 22, 2024 / 11:40 PM IST మాగనూరు, మార్చి 22 : పదేండ్లలో ఎన్నడూ చూడని కరువు ప్రస్తుతం రైతుల కంట్లో కన్నీరు తెప్పిస్తున్నది. ఎంతో ఆశతో యాసంగి పంటసాగు చేయగా, సాగునీరు మధ్యలోనే నిలిచిపోయి భూగర్భజలాలు అడుగంటిపోయి వరిపంట ఎండిపోతున్నది. మాగనూరు మం డల కేంద్రంలో ప్రస్తుతం పొట్టదశలో ఉన్న వరి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. మండల కేంద్రానికి చెందిన రైతు ఉజ్జెల్లి ఆంజనేయులు మూడెకరాలు కౌలుకు తీసుకొని వరిసాగుచేశాడు. సంగంబండ రిజర్వాయర్‌ నుంచి వచ్చే సాగునీరు ద్వారా పంటలు పండించుకోవచ్చని సాగు…

Read More

“Through hard work, talent, and luck, I currently have almost five hundred million dollars in cash,” he wrote in all caps, adding that he had planned to use “a substantial amount” on his presidential campaign. Published Date – 22 March 2024, 10:51 PM New York: Donald Trump claimed Friday to have almost a half-billion dollars in cash but said he’d rather spend the money on his presidential run than on the $454 million civil fraud judgment against him in New York. The former president has been trying to get a court to excuse him from a…

Read More

ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు షాకిచ్చింది. 6 రోజుల కస్టడీ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈనెల 28 వరకు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ను గురువారం రాత్రి ఆయన అధికారిక నివాసంలో అరెస్టు చేసింది ఈడీ. శుక్రవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులు హాజరుపరిచింది. కేజ్రీవాల్ మార్చి 28 వరకు రిమాండ్‌లో ఉంటారు. కేజ్రీవాల్ మద్దతుదారులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ వీధుల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు గోపాల్ రాయ్ ఈ దేశవ్యాప్త నిరసనలో పాల్గొనాలని భారత కూటమిలోని సభ్యులను కోరారు. రౌస్ అవెన్యూ కోర్టులో అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీం కోర్టు అతన్ని రౌస్ అవెన్యూ…

Read More

Arvind Kejriwal | మద్యం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులపై నిఘా పెట్టారని తెలుస్తున్నది. March 22, 2024 / 10:54 PM IST Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తు్న్నది. గురువారం రాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి ముందు ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో 150 పేజీల కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. ఆ పత్రాల్లో ఉన్న వివరాలు చూసిన ఈడీ అధికారులు షాక్ అయ్యారని ఆ కథనాల సారాంశం. ఈ పత్రాల్లో దర్యాప్తు సంస్థకు చెందిన ఇద్దరు అధికారుల కీలక సమాచారం ఉందని తెలుస్తున్నది. మద్యం కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులపై…

Read More

RCB skipper Faf du Plessis (35 off 23) got his team off the blocks before the visitors collapsed to 78 for five. Published Date – 22 March 2024, 10:05 PM Image source: Twitter Chennai: Royal Challengers Bengaluru recovered to 173 for six against Chennai Super Kings in the IPL opener here on Friday. RCB skipper Faf du Plessis (35 off 23) got his team off the blocks before the visitors collapsed to 78 for five. Anuj Rawat (48 off 25) and Dinesh Karthik (38 not out off 26) shared a 95-run stand off 57 balls for the…

Read More

ఢిల్లీ మద్యం కేసులో కవిత నిందితురాలు కాదని… బాధితురాలని… ఆమె బయటకు వస్తుందని బీఆర్ఎస్ ఎంపీలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎంపీలు నామా నాగేశ్వరరావు, సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మన్నె శ్రీనివాస్ రెడ్డి(ఇవాళ)శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజకీయ కక్షలో భాగంగా బీజేపీ ప్రభుత్వం కవితను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. మహిళ అని కూడా చూడకుండా కవితను అరెస్ట్ చేయడం దురదృష్టకరమన్నారు. శివసేన పార్టీపై కూడా గతంలో బీజేపీ కుట్రలు చేసిందన్నారు. బీజేపీకి లొంగని రాష్ట్ర ప్రభుత్వాలను ఈడీ దాడుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల పరిస్థితులకు అనుగుణంగా పాలసీలు చేసుకుంటాయని… ఢిల్లీ మద్యం పాలసీలో కవితను భాగస్వామ్యం చేయడం రాజకీయ కక్షపూరితమే అన్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో తమకు లొంగని పార్టీలపై బీజేపీ ఈడీ దాడులు చేయిస్తూ అరెస్టులకు పాల్పడుతోందని ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలను…

Read More

IPL 2024 RCB vs CSK : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ప‌దిహేడో సీజ‌న్ తొలి మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB) బ్యాట‌ర్లు చెల‌రేగారు. టాపార్డ‌ర్ విఫ‌ల‌మైనా మిడిలార్డ‌ర్ ఆట‌గాళ్లు అనుజ్ రావ‌త్‌(48: 25 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్స‌ర్లు), దినేశ్ కార్తిక్… March 22, 2024 / 09:53 PM IST IPL 2024 RCB vs CSK : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ప‌దిహేడో సీజ‌న్ తొలి మ్యాచ్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB) బ్యాట‌ర్లు చెల‌రేగారు. టాపార్డ‌ర్ విఫ‌ల‌మైనా మిడిలార్డ‌ర్ ఆట‌గాళ్లు అనుజ్ రావ‌త్‌(48: 25 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్స‌ర్లు), దినేశ్ కార్తీక్(38 నాటౌట్: 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)లు మెరుపులు మెరిపించారు. ఇద్ద‌రూ త‌మ‌ విధ్వంస‌క ఇన్నింగ్స్‌తో బెంగ‌ళూరును ఆదుకున్నారు. దాంతో, ఆర్సీబీ నిర్ణీత ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 173 ర‌న్స్ బాదింది. సీఎస్కే బౌల‌ర్ల‌లో ముస్తాఫిజుర్ 4…

Read More

Many construction and real estate firms from Nizamabad as well as Hyderabad have set up stalls at the property show. Banks, including State Bank of India and union Bank of India have also set up stalls at the property show. Updated On – 22 March 2024, 09:02 PM Nizamabad: The two-day property show jointly organized by Telangana Today and Namasthe Telangana at the old collectorate grounds on Friday witnessed a massive footfall of visitors and prospective home-buyers. Many construction and real estate firms from Nizamabad as well as Hyderabad have set up stalls at the property…

Read More

దేశంలోనే తెలంగాణను నెంబర్ వన్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌ది.. అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యం అవుతుందని మాజీ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు, నాయకులు, పార్టీ శ్రేణులతో ఇవాళ(శుక్రవారం) సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ..ఢిల్లీ పార్టీలను వదిలి.. తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికులు ఎవరికి భయపడరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి 100 రోజులైనా ప్రజలకు ఇచ్చిన హామీలలో నేరవేర్చించింది శూన్యమన్నారు. బొడుప్పల్ లో కాంగ్రెస్ నేతలు వక్ఫ్ భూముల సమస్యకు పరిష్కారం చూపాలి. దళితులు నివసిస్తున్న ప్రాంతాల్లో భూములకు పట్టాలు ఇప్పించాలి. కేసిఆర్, కేటీఆర్ లతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న…

Read More

Virat Kohli : భార‌త క్రికెట్ దిగ్గ‌జం విరాట్ కోహ్లీ(Virat Kohli) మ‌రో మైలురాయిని అధిగ‌మించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ప‌రుగుల వీరుడిగా రికార్డులు నెల‌కొల్పిన విరాట్.. టీ20ల్లో చ‌రిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో 12 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్‌(IPL 2024) ఆరంభ పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై.. March 22, 2024 / 08:53 PM IST Virat Kohli : భార‌త క్రికెట్ దిగ్గ‌జం విరాట్ కోహ్లీ(Virat Kohli) మ‌రో మైలురాయిని అధిగ‌మించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ప‌రుగుల వీరుడిగా రికార్డులు నెల‌కొల్పిన విరాట్.. టీ20ల్లో చ‌రిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో 12 వేల ప‌రుగుల క్ల‌బ్‌లో చేరాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్‌(IPL 2024) ఆరంభ పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్‌పై కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. త‌ద్వారా టీ20 క్రికెట్‌లో ఈ ఘ‌న‌త‌కు చేరువైన‌ తొలి భార‌త క్రికెట‌ర్‌గా కోహ్లీ చ‌రిత్రపుట‌ల్లోకెక్కాడు. అత‌డు 360…

Read More