నిరుద్యోగులకు గుడ్న్యూస్. ఎలాంటి రాత పరీక్ష లేకుండా బ్యాంక్ ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసే నోటిఫికేషన్ను ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా FLC కన్సల్టెంట్/కౌన్సిలర్, వాచ్మెన్/గార్డెనర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ bankofbaroda.in నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకుని ఆఫ్లైన్ ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం కాగా, ఈ గడువు ఏప్రిల్ 18న ముగుస్తుంది. తాజా రిక్రూట్మెంట్తో బ్యాంక్ ఆఫ్ బరోడా FLC కన్సల్టెంట్ ఒక పోస్ట్, వాచ్మెన్/గార్డెనర్ ఒక పోస్టు మొత్తంగా రెండు ఖాళీలను భర్తీ చేస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్: FLC కౌన్సెలర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్,…
Author: Telanganapress
AIADMK Manifesto : రానున్న లోక్సభ ఎన్నికలకు ఏఐఏడీఎంకే మేనిఫెస్టోను తమిళనాడు మాజీ సీఎం కే. పళనిస్వామి శుక్రవారం విడుదల చేశారు. March 22, 2024 / 04:50 PM IST AIADMK Manifesto : రానున్న లోక్సభ ఎన్నికలకు ఏఐఏడీఎంకే మేనిఫెస్టోను తమిళనాడు మాజీ సీఎం కే. పళనిస్వామి శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రాల గవర్నర్ల నియామకంలో సీఎంలను సంప్రదించాలని కేంద్రాన్ని కోరతామని మేనిఫెస్టోలో ఏఐఏడీఎంకే పేర్కొంది. నీట్ పరీక్ష రద్దు చేస్తామని, కర్ణాటకకు చెందిన మేకేదాటు బహుళార్థ సాధక ప్రాజెక్టును ఆపేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ప్రతి కుటుంబంలో మహిళకు నెలకు రూ. 3000 నగదు అందచేస్తామని హామీ ఇచ్చింది. కావేరి-గుందర్-వైగై, గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టులను పునరుద్ధరిస్తామని తెలిపింది. చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. భారత్లో శరణార్ధులుగా నివసిస్తున్న శ్రీలంక తమిళులకు ద్వంద పౌరసత్వం కల్పిస్తామని వాగ్ధానం చేసింది. కాగా…
Telangana’s senior Congress leader, G Niranjan has termed fielding of three defectors from the BRS in the Lok Sabha polls as an insult to Congress cadres Published Date – 22 March 2024, 03:36 PM Hyderabad: Telangana’s senior Congress leader, G Niranjan has termed fielding of three defectors from the Bharat Rashtra Samithi (BRS) in the Lok Sabha polls as an insult to Congress cadres. Senior Vice President of Telangana Pradesh Congress Committee (TPCC), and Chairman of the Election Commission Coordination committee of the TPCC, on Friday wrote a letter to AICC President, Mallikarjun Kharge, criticising the…
ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక దగ్గర దొంగతనాలు, దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్లు కూడా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు దొంగలు కూడా తెవిలిమీరి పోతున్నారు. ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి దూరి ఆయుధాలతో బెదిరింపులకు దిగుతున్నారు. కొందరు భయపడితో ప్రాణభయంతో డబ్బు, నగలు ఇచ్చేస్తుంటే.. ఇలాంటి ఆడవాళ్లు మాత్రం ఎదురుతిరిగి దుండగులను తరిమి తరిమి కొడుతున్నారు. హైదరాబాద్ బేగంపేటలో ఇద్దరు దుండగులు ఒక తుపాకీ తీసుకుని ఓ ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ ఇంట్లో కేవలం ఆడవాళ్లు మాత్రమే ఉన్నారని తెలుసుకున్నట్లు ఉన్నారు. అందుకే ఆ ఇంటిని టార్గెట్ చేసుకుని దోపిడీకి పథకం రచించారు. అనుకున్నదే తడవుగా ఇద్దరు అగంతకులు గేటు తీసుకుని కారిడార్ లోగా మెయిన్ డోర్ దగ్గరకి వచ్చారు. మెయిన్ డోర్ దగ్గర ఏదో చెప్తున్నట్లుగా నటించి ఒక పాత నాటు తుపాకీ బయటకు తీసి ఇద్దరూ ఇంట్లోకి వెళ్లారు. అయితే ఆ…
MLA Talasani | సికింద్రాబాద్ను(Secunderabad) ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. March 22, 2024 / 03:43 PM IST సికింద్రాబాద్, మార్చి22 : సికింద్రాబాద్ను(Secunderabad) ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు. నూతనంగా సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని చేపట్టిన ఉద్యమానికి మద్దతు తెలపాలని కోరుతూ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఇటీవల ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందిస్తూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, 40జీహెచ్ఎంసీ డివిజన్లతో కూడిన సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ తలసాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖను రాశారు. శుక్రవారం ఆలేఖ ప్రతిని సికింద్రాబాద్…
Chief Minister and YSR Congress Party (YSRCP) President Y. S. Jagan Mohan Reddy tops the list of high-profile candidates. Published Date – 22 March 2024, 03:00 PM Amaravati: Sons of at least six former Chief Ministers of Andhra Pradesh will be in the fray for May 13 simultaneous polls to the Andhra Pradesh Assembly and Lok Sabha while daughters of two former Chief Ministers are also likely to join the race. Leading the list of high-profile candidates is the Chief Minister and YSR Congress Party (YSRCP) President Y. S. Jagan Mohan Reddy. The son of the…
ఆకాల వర్షాలు ,వడగండ్లతో ఉత్తర తెలంగాణలో పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పంట నష్ట తీవ్రత పై అంచనా వెయ్యలేదని.. కనీసం రైతులను పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ(శుక్రవారం) హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన పల్లా…40 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. గత ప్రభుత్వం పంట నష్టంపై అంచనా వెయ్యలేదనీ మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మా హయంలో ఆకాల వర్షాలకు పంట నష్టం జరిగితే బోనకల్లు వెళ్లి పంట నష్ట అంచనా వేసి… నష్ట పోయిన రైతులకు కొత్త జీవో తెచ్చి 10,000 రూపాయలు ఎకరాకు ఇచ్చాం. ఆనాడు మార్చి 23 నుండి ఏప్రిల్ 23 వరకు పంట నష్టం జరిగితే మేమే స్వయంగా…
TDP Candidate | ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ అభ్యర్థులను టీడీపీ(TDP) ఖరారు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం 13 మంది ఎంపీ, 11 అసెంబ్లీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. March 22, 2024 / 02:38 PM IST అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ(TDP) పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandra Babu) శుక్రవారం 13 మంది ఎంపీ, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల(Candidates) పేర్లను ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి మరోసారి కింజరావు రామ్మోహన్నాయుడు(Rammohan Naidu) కు అవకాశం దక్కింది. విశాఖపట్నం నుంచి మాత్కుపల్లి భరత్, అమరలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్, ఏలూరు లో పుట్టా మహేష్యాదవ్, విజయవాడలో కేశినేని శివనాథ్(చిన్ని)కు అవకాశం కల్పించారు. గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట నుంచి లావు శ్రీ…
Former IPS officer, RS Praveen Kumar, who recently resigned from BSP and joined BRS has been given ticket from Nagarkurnool Parliament constituency. Published Date – 22 March 2024, 01:54 PM Hyderabad: BRS party president K Chandrashekar Rao has announced two more MP candidates for the upcoming Lok Sabha polls, on Friday. Former IPS officer, RS Praveen Kumar, who recently resigned from BSP and joined BRS has been given ticket from Nagarkurnool Parliament constituency. Similarly, MLC and former IAS officer, P Venkata Ram Reddy will be fielded from the Medak Parliament constituency. Source link
బీహార్లోని సుపాల్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కుప్పకూలింది.ఈ ప్రమాదంలో చనిపోగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సుపాల్ జిల్లాలోని మరీచా సమీపంలో భేజా, బకౌర్ మధ్య కోసీ నదిపై భారీ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ(శుక్రవారం) ఉదయం బ్రిడ్జిలోని ఒక భాగం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద 30 మందికిపైగా కార్మికులు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారని.. మరో తొమ్మిది మంది గాయపడ్డారని సుపాల్ డీఎం కౌశల్ కుమార్ తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్రిడ్జి 50, 51, 52 స్తంభాల గార్టర్లు నేలపై పడ్డాయని అన్నారు. ఇది కూడా చదవండి:మరో ఘనత సాధించిన ఇస్రో…పుష్పక్ ప్రయోగం విజయవంతం.! రూ.1700 కోట్లకుపైగా అంచనా వ్యయంతో కోసి నదిపై…