Author: Telanganapress

Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Shiva) కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). ఈ సినిమాలో జాన్వీకపూర్ (Janvi kapoor) హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. March 22, 2024 / 01:42 PM IST Devara Movie | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ (Koratala Shiva) కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం ‘దేవర’(Devara). ఈ సినిమాలో జాన్వీకపూర్ (Janvi kapoor) హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తొలిభాగం 2024 అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా..…

Read More

The student, Bheemuni Vaishnavi (17) is a student of Government Polytechnic College in Bellampally. Published Date – 22 March 2024, 12:47 PM Representational Image Mancherial: A 17-year-old woman student of a polytechnic college died by suicide allegedly after being pulled up by her lecturer for celebrating her birthday in the classroom. The young girl took poison three days ago at her home in Chityal and died while being treated at MGM hospital in Warangal, police said. The student, Bheemuni Vaishnavi (17) is a student of Government Polytechnic College in Bellampally and is pursuing her diploma course…

Read More

తమిళనాడును మరోసారి భారీ వర్షం  ముంచెత్తింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇవాళ(శుక్రవారం) ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులు కూడా పూర్తిగా నీట మునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తోతట్టు ప్రాంతాల ప్రజలు బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న(గురువారం) కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అయితే… ఇవాళ కురిసిన భారీ వర్షానికి తూత్తుకుడి జిల్లా సహా పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ  తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరిలోని ఉత్తర…

Read More

హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఇంటర్‌పోల్‌ సమాచారం మేరకు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు (TSDCA) నగర శివార్లలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న పీఎస్‌ఎన్‌ మెడికేర్‌ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. March 22, 2024 / 12:31 PM IST హైదరాబాద్‌: హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ఇంటర్‌పోల్‌ సమాచారం మేరకు డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు (TSDCA) నగర శివార్లలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న పీఎస్‌ఎన్‌ మెడికేర్‌ కంపెనీలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 90 కిలోల మెపిడ్రిన్‌ను సీజ్‌ చేశారు. దీనివిలువ దాదాపు రూ.9 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. బొల్లారం పరిధిలో గత పదేండ్లుగా డ్రగ్స్‌ దందా చేస్తున్న కస్తూరి రెడ్డి.. సిగరెట్‌ ప్యాకెట్ల మాటున విదేశాలకు డ్రగ్స్‌ తరలిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌లోనూ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   Source link

Read More

The TSDCA was alerted that the illegal manufacturing unit was also exporting the designer drug to several European nations. Updated On – 22 March 2024, 11:45 AM Hyderabad: In a major breakthrough, the TS Drugs Control Administration in a joint operation with Prohibition and Excise department successfully busted drug manufacturing unit PSN Medicare Private Ltd at IDA Bollaram, Sangareddy district, which was involved in manufacturing psychotropic substance 3-Methylmethcathinone (3-MMC)’, a dangerous and highly addictive designer drug that mimics the effects XTC and cocaine. On the basis of an alert from Interpol, officials from TSDCA conducted the…

Read More

నేడు ఇస్రో భారీ విజయాన్ని సాధించింది. త్రేతాయుగం తర్వాత ఇస్రో పుష్పక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ చేసింది. 21వ శతాబ్దంలో పుష్పక్ విమానాల గురించి మరోసారి చర్చ మొదలైంది. వాస్తవానికి, ఇస్రో ఈరోజు పుష్పక్ విమానాన్ని (RLV-TD) విజయవంతంగా ప్రయోగించింది.ఈ విమానం ప్రయోగించిన తర్వాత విజయవంతంగా ల్యాండింగ్ కూడా చేసింది. ఈరోజు ఉదయం 7 గంటలకు కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ఏటీఆర్)లో నిర్వహించిన ఈ పరీక్షను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది. RLV LX-02 ల్యాండింగ్ ప్రయోగం ప్రారంభించడంతో, రీ-యూజబుల్ లాంచ్ వెహికల్ (RLV) సాంకేతికత రంగంలో ఒక ప్రధాన మైలురాయిని సాధించింది. Pushpak captured during its autonomous landing📸 pic.twitter.com/zx9JqbeslX — ISRO (@isro) March 22, 2024 పుష్పక్ విమానం ప్రత్యేకత ఇదే : -పుష్పక్ అనేది తిరిగి ఉపయోగించగల లాంచింగ్ ఎయిర్‌క్రాఫ్ట్. ఇది రెక్కలతో విమానంలా కనిపిస్తుంది. 6.5 మీటర్ల పొడవున్న ఈ విమానం…

Read More

బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై ఈడీకీ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. March 22, 2024 / 11:45 AM IST ఢిల్లీ: బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని ఎమ్మెల్సీ కవితకు (MLC Kavitha) సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై ఈడీకీ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈడీ వ్యవహరించిన తీరు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తమను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయని కవిత తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టు దృస్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో ఒక సాక్షిగా, మరోసారి నిందితురాలిగా పిలిచారని తెలిపారు. కవితకు వ్యతిరేకంగా ఒక్క బలమైన…

Read More

The Enforcement Directorate’s investigation is centered on allegations of money laundering in a liquor policy scam. Published Date – 22 March 2024, 10:54 AM Delhi Chief Minister Arvind Kejriwal’s arrest by the Enforcement Directorate has sparked controversy, with the Aam Aadmi Party (AAP) calling for nationwide protests. The Supreme Court is expected to hear Kejriwal’s challenge. The Enforcement Directorate’s investigation is centered on allegations of money laundering in a liquor policy scam. AAP claims Kejriwal will continue to serve, raising concerns about constitutional challenges. Source link

Read More

మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒకరోజు ముందు కంటే ముందే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుండి తప్పుకుని తన అభిమానులకు షాకిచ్చారు.ధోని స్థానంలో యువకుడు రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ధోనీ అద్భుత సారథ్యంలో సీఎస్కే జట్టు ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. ధోనీ కెప్టెన్సీలో చాలా మంది యువ ఆటగాళ్లు తమ కెరీర్‌ను మార్చుకున్నారు. ధోనీ ఎప్పుడూ ఆటగాళ్లకు సపోర్టుగా ఉంటూ వారిని ఉత్తేజపరిచేవాడు. ఐపీఎల్‌లో ధోనీ పేరిట ఓ ప్రత్యేక రికార్డు ఉంది. అదేంటో చూద్దాం. గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2023 టైటిల్‌ను గెలుచుకుంది. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా తన చివరి మ్యాచ్‌లో ట్రోఫీ గెలిచిన తొలి ఆటగాడు ధోనీ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతకు ముందు ఎవరూ చేయలేకపోయారు. ప్రపంచంలోని గొప్ప కెప్టెన్లలో ధోనీని లెక్కించారు. అతను బౌలింగ్‌లో అద్భుతమైన మార్పులు చేస్తూ..…

Read More

Arvind Kejriwal | ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను రాత్రంతా ఈడీ కార్యాలయంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న లాకప్‌లో ఉంచినట్లు (ED lockup) తెలిసింది. March 22, 2024 / 10:43 AM IST Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi excise policy Case)లో ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (Enforcement Directorate) అధికారులు గురువారం రాత్రి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్‌ అనంతరం రామ్‌ మనోహర్‌ లోహియా వైద్యుల బృందం కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం దేశ రాజధానిలోని ఈడీ కార్యాలయానికి ఆయన్ని తరలించారు. అయితే కేజ్రీవాల్‌ను రాత్రంతా ఈడీ కార్యాలయంలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న లాకప్‌లో ఉంచినట్లు (ED lockup) తెలిసింది. అయితే రాత్రి కేజ్రీవాల్‌ను అధికారులు ఎలాంటి ప్రశ్నలూ…

Read More