Author: Telanganapress

నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో 100 మంది గ్యాంగ్‌స్టర్లను మట్టుబెట్టిన మహారాష్ట్రకు చెందిన మాజీ పోలీస్ అధికారి ప్రదీప్ శర్మకు కోర్టు జైలుశిక్ష విధించింది. 2006లో జరిగిన గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ అనుచరుడు రాంనారాయణ్ గుప్తాను కాల్చి చంపిన కేసులో ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. మహారాష్ట్రలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ. 1983లో పోలీసు ఉద్యోగంలో చేరిన ప్రదీప్ శర్మ.. ముంబై అండర్‌వర్డల్ డాన్ చోటా రాజన్‌, ఇతర గ్యాంగ్‌స్టర్లకు చుక్కలు చూపించారు. ఒకే ఏడాదిలో రాజన్ అనుచరుడు వినోద్ మట్కర్, దావూద్ ఇబ్రహీంకు చెందిన డి-కంపెనీ గ్యాంగ్‌స్టర్ సాదిఖ్ కాలియాను ఎన్‌కౌంటర్ చేశారు. 2003లో లష్కరేతొయిబా అనుమానితులను శర్మ బృందం మట్టుపెట్టింది. అయితే అండర్‌ వరల్డ్ తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2008లో విధుల నుంచి తొలగించారు. అయితే 2009లో తిరిగి బాధ్యతలు స్వీకరించారు. నకిలీ ఎన్‌కౌంటర్‌ కేసులో 2010లో ప్రదీప్ శర్మ ను అరెస్టు చేశారు. ఆ ఎన్‌కౌంటర్‌లో రాంనారాయణ్‌…

Read More

ఫైనాన్సర్లు ఆటోను లాక్కెళ్లటంతో ఉపాధిని కోల్పోయి, కుటుంబ పోషణ భారమై, ఆర్థిక ఇబ్బందులతో సతమతమై సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్‌ రాత్లావత్‌ రమేశ్‌ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మృతుడి భార్య ప్రియ, బస్తీవాసులు డిమాండ్‌చేశారు. March 21, 2024 / 05:13 AM IST ప్రభుత్వానికి మృతుడి భార్య, బస్తీవాసుల డిమాండ్‌ మలక్‌పేట, మార్చి 20: ఫైనాన్సర్లు ఆటోను లాక్కెళ్లటంతో ఉపాధిని కోల్పోయి, కుటుంబ పోషణ భారమై, ఆర్థిక ఇబ్బందులతో సతమతమై సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఆటో డ్రైవర్‌ రాత్లావత్‌ రమేశ్‌ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని మృతుడి భార్య ప్రియ, బస్తీవాసులు డిమాండ్‌చేశారు. కుటుంబ పెద్దను కోల్పోయిన తమ కుటుంబం రోడ్డున పడిందని, తల్లిదండ్రులు ఇద్దరు మరణించటంతో అనాథలైన ఇద్దరు ఆడ పిల్లలను పోషించటం తనకు భారంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు చిన్నారులు ఎల్‌కేజీ, నర్సరీ చదువుతున్నారని,…

Read More

12 lakh trees being cut in Vikarabad to make way for Navy’s VLF Radar Communication System Published Date – 20 March 2024, 11:15 PM Representational Image Hyderabad: Telangana is set to face a significant public health crisis triggered by a pollen tsunami due to massive tree felling being taken up at the Damagundam forest in Vikarabad to make way for the Indian Navy’s Very Low Frequency (VLF) Radar Communication System. As authorities go ahead with the decision to cut nearly 12 lakh trees, the operations could trigger a massive pollen tsunami due to the absence of…

Read More

సినీ ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకోవాలని.. ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి నటీనటులు కలలుకంటారు.కానీ ఈ రంగుల ప్రపంచంలో విజయాన్ని అందుకోవడం అంత సులభం కాదు. అందం, అభినయం ఎంత ఉన్నా.. అవగింజంత అదృష్టం కూడా ఉండాల్సిందే. కానీ స్టార్ డమ్ సంపాదించుకుని.. టాప్ హీరోహీరోయిన్లుగా చెలామణి అయినవారు ఇప్పుడు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వరుస హిట్లతో అలరించిన హీరోయిన్లు కొందరు వ్యక్తిగత జీవితంలో అనేక కష్టాలు పడుతున్నారు.. అందులో పూజా దద్వాల్ ఒకరు. ఒకప్పుడు సల్మాన్ సరసన ఆడిపాడిన ఆ అందాల తార ఇప్పుడు రూ. 100 కోసం డబ్బా వాలాగా మారింది. అనారోగ్య సమస్యలతో ఒంటరిగా జీవిస్తూ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. 1995లో విడుదలైన ‘వీరగతి’ సినిమాలో సల్మాన్‌ఖాన్‌ , పూజా దద్వాల్‌ ప్రధాన పాత్రలు పోషించారు . ఆ ఫ్లాప్ అయినప్పటికీ ఇద్దరికీ మంచి…

Read More

తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయించింది. భువనగిరి పార్లమెంట్‌ స్థానానికి అభ్యర్థిని కూడా ప్రకటించింది. సీపీఎం భువనగిరి అభ్యర్థిగా జహంగీర్‌ పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్‌ వీరయ్య బుధవారం మీడియాకు వెల్లడించారు. March 21, 2024 / 04:09 AM IST భువనగిరి అభ్యర్థిగా జహంగీర్‌ ఎంపిక హైదరాబాద్‌, మార్చి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాలకు ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయించింది. భువనగిరి పార్లమెంట్‌ స్థానానికి అభ్యర్థిని కూడా ప్రకటించింది. సీపీఎం భువనగిరి అభ్యర్థిగా జహంగీర్‌ పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్‌ వీరయ్య బుధవారం మీడియాకు వెల్లడించారు. మిగిలిన 16 స్థానాలకు తర్వాత త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తామని తెలిపారు. హస్తం పార్టీతో సీపీఐ దోస్తీ పార్లమెంట్‌ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల కాగా.. తొలి విడత ఎన్నికలకు…

Read More

Quality Inn Residency and Park Hyatt recorded wins over their respective opponents in the semifinal clashes to enter the final of the Hotel & Restaurants Association of Telangana State (HRATS) T20 Cricket Tournament Updated On – 20 March 2024, 11:25 PM Quality Inn Residency and Park Hyatt recorded wins over their respective opponents in the semifinal clashes to enter the final of the Hotel & Restaurants Association of Telangana State (HRATS) T20 Cricket Tournament Hyderabad: Quality Inn Residency and Park Hyatt recorded wins over their respective opponents in the semifinal clashes to enter the final of…

Read More

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో బ్రెయిన్‌ సర్జరీ చేయించుకున్నారు. ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు డాక్టర్ల బృందం ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించింది. సద్గురు ఆరోగ్యంపై జర్నలిస్ట్‌ ఆనంద్‌ నరసింహన్‌ సోషల్‌ మీడియాలో అప్‌డేట్‌ ఇచ్చారు. సద్గురు గత కొద్దిరోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. సమాచారం మేరకు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు డాక్టర్‌ వినీత్‌ సూరీ ఆధ్వర్యంలో పరీక్షలు చేశారు. ఆయన సూచనతో ఎంఆర్‌ఐ చేయించుకున్నారు. పరీక్షల్లో మెదడులో భారీగా రక్తస్రావం జరిగినట్లుగా గుర్తించారు. 17న ఆరోగ్యం వేగంగా క్షీణించడంతో పాటు పలుసార్లు వాంతులు చేసుకున్నారు. తీవ్రమైన తలనొప్పితో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సీటీ స్కాన్‌ చేయగా రక్తస్రావంతో పాటు మెదడులో తీవ్రమైన వాపు కూడా…

Read More

ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రశ్నిస్తే కేసులతో భయపెడుతున్నదని మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. March 21, 2024 / 03:13 AM IST సీఎం బంధువు అవినీతిని ప్రశ్నించడమే నేరమా? సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెడితే కేసు పెడ్తరా? ప్రశ్నిస్తే విచారణ పేరుతో వేధిస్తారా? ఎండీసీ మాజీ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌ మండిపాటు కంటోన్మెంట్‌/మాదాపూర్‌/ మార్చి 20 ( నమస్తే తెలంగాణ ) : ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రశ్నిస్తే కేసులతో భయపెడుతున్నదని మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి బంధువు ఎనుముల మహానంద రెడ్డి చిత్రపురి సొసైటీకి కోశాధికారిగా వ్యవహరిస్తూ సొసైటీకి సంబంధించి సుమారు రూ. 3వేల కోట్ల అవినీతికి పాల్పడినట్లు తెలియడంతో తాను సోషల్‌ మీడియా వేదికగా చిత్రపురి సొసైటీకి సంబంధించిన అవకతవకలను…

Read More

Understanding relationship between emotional intelligence and culture leads to more effective communication Published Date – 20 March 2024, 11:30 PM By Muskan Shah The innateness of emotional intelligence has been widely argued over by psychologists for years. Some believe that emotional intelligence is innate, while others say it is learned. As Daniel Goleman described it, emotional intelligence essentially outlines the extent to which an individual can comprehend and deal with her/his own and others’ emotions. Emotional intelligence has been broken down into five elements: self-awareness, self-regulation, motivation, empathy and social abilities (Craig, 2023). Cultures and Emotions…

Read More

పర్యావరణ సమస్యలు, రోజువారీ విద్యుత్ వినియోగం ప్రభావం గురించి అవగాహన  కల్పించడం కోసమే ఎర్త్ అవర్. ఈ శనివారం (మార్చి 23న) ఎర్త్ అవర్ పాటిస్తూ హైదరాబాద్‌లోని ఐకానిక్ బిల్డింగ్‌లు గంటపాటు చీకటిగా మారేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలలో రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు లైట్లు ఆఫ్ చేయనున్నారు. ఈ ఉద్యమం వ్యక్తులు, సంస్థలు, సంఘాలను అన్ని అనవసరమైన లైట్లను ఒక గంట పాటు ఆఫ్ చేయమని ప్రోత్సహిస్తుంది. ఈ ఉద్యమం పర్యావరణం పట్ల వారి నిబద్ధతను, వ్యక్తిగత మార్పుకు సంభావ్యతను సూచిస్తుంది. హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. ఇది కూడా చదవండి: 23న ‘ఎర్త్ అవర్’.. మీరు మర్చిపోకుండా చేయాల్సిన కొన్ని పనులు ఇవే..! The post ఎర్త్…

Read More