సాధారణంగా మన భారతీయులకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా ముందుగా గుర్తు చేసుకునేది దేవున్ని మాత్రమే. ఆ దేవుడి కరుణాకటాక్షాలు ఉంటే ఎలాంటి సమస్యలైనా తొలిగిపోతాయని నమ్ముతారు. అప్పులతో బాధపడేవారు ఈ దేవాలయానికి వెళ్తే సమస్యలు పరిష్కారం అవుతాయట. అప్పులు కూడా తీరిపోతాయని నమ్మకం ఉంది. ఈ దేవుడి పేరు చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి. జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో చిల్పూరు బుగులు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. దీన్ని తెలంగాణ తిరుపతిగా పిలుస్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి నడుచుకుంటూ వచ్చి చిల్పూరు గుట్టపై వెలిశారని చరిత్ర చెబుతోంది. పూర్వం ఆ శ్రీమన్నారాయణ శ్రీనివాస అవతారంలో భూలోకానికి వచ్చి పద్మావతిని వివాహం చేసుకుంటాడు. ఈ వివాహ ఖర్చులకోసం కుబేరుడి దగ్గర అప్పు చేస్తాడు. కానీ ఆ స్వామివారికి అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పు చెల్లించాల్సిన గడువు దగ్గర పడుతుండడంతో స్వామివారికి బుగులు మొదలవుతుంది. అలా…
Author: Telanganapress
Bihar Teacher Recruitment Exam | పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేశారు. ఈ నెల 15న రెండు షిఫ్ట్ల్లో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసినట్లు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) బుధవారం తెలిపింది. March 20, 2024 / 07:06 PM IST పాట్నా: పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షను (Bihar Teacher Recruitment Exam) రద్దు చేశారు. ఈ నెల 15న రెండు షిఫ్ట్ల్లో నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేసినట్లు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) బుధవారం తెలిపింది. తిరిగి నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, బీహార్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష 2024 (టీఆర్ఈ 3.0)కు సంబంధించిన ప్రశ్నాపత్రాలు నిర్ణీత సమయానికి ముందే ఒక ముఠాకు చేరాయని ఆ రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం తెలిపింది. దీంతో…
The 6.6-inch FHD+ Super AMOLED display and minimized bezels, the 120Hz refresh rate provides extremely smooth performance. Updated On – 20 March 2024, 05:59 PM Ghufran Alam, Senior Director, MX Business, Samsung India Hyderabad : Samsung announced the launch of Galaxy A55 5G and Galaxy A35 5G, here on Wednesday. The new A series devices have multiple flagship-like features including Gorilla Glass Victus+ protection, camera features enhanced by AI, and a tamper-resistant security solution, the Samsung Knox Vault, amongst many other new features. According to a press releases, a 6.6-inch FHD+ Super AMOLED display and minimized…
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడి, పట్టుదలతో చదివి డ్రీమ్ను నెరవేర్చుకోవాలంటే అంత ఈజీ కాదు. అయితే కొందరు ఎంత కష్టపడినా విజయానికి ఆఖరి మెట్టు వరకు వచ్చి ఆగిపోవచ్చు. అయితే ఓ మహిళ ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా వచ్చినట్లు అందరినీ నమ్మించింది. కొంత కాలం తర్వాత అసలు విషయం కాస్తా బయటపడింది. నల్గొండ జిల్లాలోని నార్కట్పల్లికి చెందిన జడల మాళవిక అనే యువతి నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్సై ఎగ్జామ్ రాసింది. రాతపరీక్షలో పాసైన మాళవిక.. మెడికల్ టెస్టులో మాత్రం క్వాలిఫై కాలేదు. కంటి సమస్య ఉండటంతో ఆమెను పక్కనపెట్టారు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పని ఆ యువతి.. తనకు జాబ్ వచ్చిందని అందర్నీ నమ్మించింది. శంకర్పల్లిలో ఆర్పీఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నానని చెప్పింది. ఇందులో భాగంగానే నకిలీ ఐడీ…
Report | ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని ప్రధాన కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే. దాంతో మానవ జీవితానికి పెను ముప్పుగా మారుతున్నది. గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులతో సహా దక్షిణాసియాలోని ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాల్లో వాతావరణ మార్పులతో ప్రమాదకమైన ప్రభావాలు కనిస్తాయని తాజాగా ఓ నివేదిక తెలిపింది. March 20, 2024 / 05:58 PM IST Report | ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీని ప్రధాన కారణం వాతావరణంలో వస్తున్న మార్పులే. దాంతో మానవ జీవితానికి పెను ముప్పుగా మారుతున్నది. గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులతో సహా దక్షిణాసియాలోని ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాల్లో వాతావరణ మార్పులతో ప్రమాదకమైన ప్రభావాలు కనిస్తాయని తాజాగా ఓ నివేదిక తెలిపింది. మానవజన్య కార్యకలాపాలు, వాతావరణ మార్పులను సుమారు బిలియన్ జనం తీవ్రమైన పరిణామాలను అనుభవించాల్సి వస్తుందని పేర్కొంది. మూడు నదులపై నదీ పరీవాహక నిర్వహణకు వాతావరణ స్థితిస్థాపక విధానాన్ని అవలంబించాల్సిన…
Sources in the party say local leaders want the high command to replace Saidireddy with a local BJP leader so that the party functionaries could work unitedly for the victory of the candidate. Published Date – 20 March 2024, 05:04 PM Hyderabad: The BJP leadership’s decision to field former MLA S Saidireddy, who joined the party from the BRS a few days before the announcement of party candidates for the Lok Sabha polls, from Nalgonda constituency has not gone down well with the local leaders and functionaries with most of them opposing his candidature. Sources in…
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారే తప్ప రైతుల గోడు పట్టించుకోవడం లేదెందు కంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు. రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా, వడగండ్లు పడుతున్నా పట్టించుకోలేదు. నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప.. గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా..? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..? ఎన్నికల గోల తప్ప.. ఎన్నో కష్టాలు పడుతున్న రైతులపై కనికరం లేదా..? సీట్లు.. ఓట్ల.. పంచాయతీ తప్ప.. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా..? ప్రజా పాలన అంటే.. 24/7 ఫక్తు రాజకీయమేనా..? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంట నష్టంపై లేదెందుకు ? పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా..? హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టీ కొట్టీ.. రైతుల సమస్యలు వినే ఓపిక లేదా..? ఇంతకాలం.. పచ్చని…
MLA Krishna Rao | తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేండ్ల కాలంలో రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్(BRS )పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి భారీ మెజారిటీని అందించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao), ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ కోరారు. March 20, 2024 / 05:04 PM IST కేపీహెచ్బీ కాలనీ, మార్చి 20 : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పదేండ్ల కాలంలో రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని, పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్(BRS )పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి భారీ మెజారిటీని అందించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao), ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్కుమార్ కోరారు. బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్ధతుగా నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్ష…
Amazon has revealed that it will release 29 movies including some much anticipated Telugu movies like Game Changer, Hari Hara Veera Mallu, Ustaad Bhagat Singh, and Family Star. Published Date – 20 March 2024, 03:53 PM Hyderabad: Amazon Prime Video has revealed a long lineup of movies and shows across languages for 2024. The streaming platform’s announcement, made during an event held in Mumbai on Tuesday, has delighted fans by revealing a long list of new titles for the year. Amazon has revealed that it will release 29 movies including some much anticipated Telugu movies like…
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో వసూళ్లు, దందాలు తప్పా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సీఎం స్థాయి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడుతూ ఢిల్లీకి మూటలు పంపుతున్నారని కాంగ్రెస్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ( బుధవారం) నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గర్పల్లి గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన జగదీష్ రెడ్డి…ఆ తర్వాత మాట్లాడారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద రెండు లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు ఏడుస్తుంటే ఏ ఒక్క మంత్రికి, ఎమ్మెల్యేలకు సోయలేదు. రెండు తడులు నీళ్లు అందిస్తే పంటలు గట్టెక్కేవి, కానీ, జిల్లా మంత్రులకు ఆ ఆలోచన లేదు. రైస్ మిల్లర్లను, క్రషర్ ఓనర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా మంత్రులు ఇసుక దందాలో బిజీ అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగదీష్ రెడ్డి. మిల్లర్లతో మంత్రులు కుమ్మక్కు కావడంతో రైతులకు తక్కువ ధరలు చెల్లిస్తూ…