Each brushstroke becomes a testament to the joy, laughter, and tears that characterise the sacred bond of marriage. Published Date – 20 March 2024, 10:15 PM Sruthi Hyderabad: Amidst the extravagance of modern weddings, the trend of live paintings is becoming increasingly popular across both Telangana and Andhra Pradesh, captivating hearts and immortalising moments in a truly unique manner. These real-time artworks capture the essence of love and tradition, offering a timeless keepsake for the couples, while engaging guests in the magic of art. As families gather to bless the couple, talented artists quietly set up…
Author: Telanganapress
కాంగ్రెస్ సర్కార్ హయాంలో కరెంటు కోతలు నిత్యకృత్యాలుగా మారాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కరెంటు కోతలు ఇబ్బంది పెడుతున్నాయి. తాజాగా కేంద్రమంత్రి పాల్గొన్న ఓ కార్యక్రమంలోనూ ఇదే రిపీట్ అయ్యింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి, ఉండం గ్రామాల్లో బుధవారం కేంద్రమంత్రి అర్జున్ ముండా పర్యటించారు. ఉండం గ్రామంలోని ఆయేషా గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన కార్యక్రమంలో అర్జున్ ముండా మాట్లాడుతుండగా హఠాత్తుగా కరెంటు పోయింది. కేంద్రమంత్రి కంటే ముందు ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్థన్ మాట్లాడుతుండగా మైక్ కట్ అయ్యింది. దాదాపు అరగంట సేపు కరెంటె పోయింది. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో కాంగ్రెసోళ్లు కావాలనే కరెంట్ కట్ చేశారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు సెటైర్లు వేశారు. ఇక చేసేదేమీ లేక జనరేటర్ల సహాయంతో కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇది కూడా చదవండి: లక్నోకు షాక్…
IPL 2024 | ఈ సీజన్కు రెండు నెలల ముందు రోహిత్ శర్మను సారథిగా తప్పించిన ముంబై యాజమాన్యం.. హార్ధిక్ పాండ్యాకు బాధ్యతలను అప్పజెప్పింది. అయితే కెప్టెన్సీ మార్పుతో ముంబై ఫ్యాన్స్తో పాటు టీమ్లోనూ విభేదాలు భగ్గుమన్నాయి. March 20, 2024 / 09:35 PM IST IPL 2024 | ఐపీఎల్ – 17లో కొత్త కెప్టెన్తో బరిలోకి దిగబోతున్న ముంబై ఇండియన్స్లో విభేదాలకు పుల్స్టాప్ పడ్డట్టే కనిపిస్తోంది. ఈ సీజన్కు రెండు నెలల ముందు రోహిత్ శర్మను సారథిగా తప్పించిన ముంబై యాజమాన్యం.. హార్ధిక్ పాండ్యాకు బాధ్యతలను అప్పజెప్పింది. అయితే కెప్టెన్సీ మార్పుతో ముంబై ఫ్యాన్స్తో పాటు టీమ్లోనూ విభేదాలు భగ్గుమన్నాయి. ముంబై స్టార్ ప్లేయర్లు అయిన సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రాలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అయితే ముంబై యాజమాన్యంపై దుమ్మెత్తిపోశారు. ఇటీవలే నిర్వహించిన విలేకరుల సమావేశంలో హార్ధిక్తో పాటు…
The former Health Minister said that he would give top priority to providing health facilities to the common man. Published Date – 20 March 2024, 09:15 PM File Photo Hyderabad: BJP senior leader and party Malkajgiri candidate Etala Rajender on Wednesday released a manifesto for the people of Malkajgiri constituency. The manifesto ‘Modi guarantee, Etala surety’ focuses on seven issues- Vikasith Malkajgiri, Swachh Malkajgiri, Skilled Malkajgiri, Aarogya Ayushman Malkajgiri, Aatma Nirbhar Naari Shakti Malkajgiri, Digital/IT Malkajgiri and Make In Malkajgiri. Speaking on the occasion, Rajender assured youth of Malkajgiri constituency that he would try to provide…
సాదారణ ఎన్నికలకు తొలి నోటిఫికేషన్ విడుదలైన రోజే కీలక పరిణామం జరిగింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇస్తున్న తీరుపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. త్వరలోనే దీన్ని లిస్ట్ చేస్తామని చెప్పింది. ఉచిత హామీల గుర్తులు, రిజిస్ట్రేషన్ను రద్దు చేసేందుకు ఎన్నికల సంఘం తన అధికారాలను ఉపయోగించేలా ఆదేశించాలని పిటిషనర్ సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చే వాగ్దానాలపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వం లోని త్రిసభ్య ధర్మాసనం పరిశీలించింది. లోక్సభ ఎన్నికల కంటే ముందే దీనిపై విచారణ జరపాలని పిటిషనర్ తరఫున హాజరైన సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం పరిగణన లోకి తీసుకుంది. ఇది ముఖ్యమైన అంశమని, దీన్ని రేపు(గురువారం) బోర్డు ముందుంచుతామని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. రాజకీయ పార్టీలు ఇచ్చే…
IPL 2024 | ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్లో తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా యువ పేసర్ క్వెన మఫక ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వనున్నాడా..? March 20, 2024 / 08:57 PM IST IPL 2024 | కొద్దిరోజుల క్రితమే సౌతాఫ్రికా వేదికగా ముగిసిన ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్లో తన పేస్ బౌలింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా యువ పేసర్ క్వెన మఫక ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వనున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అండర్ – 19 వరల్డ్కప్లో అంచనాలకు మించి రాణించిన 17 ఏండ్ల మఫక.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నట్టు సమాచారం. ఈ మేరకు అతడు ఇప్పటికే ముంబైలో ల్యాండ్ అయ్యాడని, జట్టుతో కలిసినట్టు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అండర్ – 19 వరల్డ్ కప్లో 21 వికెట్లు పడగొట్టిన మఫక..…
The Maoist, Madvi Bhudra alias Krishna of Errampadu village of Cherla mandal in the district surrendered to SP B Rohith Raju and CRPF 141 Bn officials Published Date – 20 March 2024, 08:06 PM CPI (Maoist) Party area committee member carrying Rs 4 lakh cash reward on his head surrendered to Kothagudem police. Kothagudem: A CPI (Maoist) Party area committee member carrying a cash reward Rs.4 lakh on his head surrendered to the district police here on Wednesday. The Maoist, Madvi Bhudra alias Krishna of Errampadu village of Cherla mandal in the district surrendered to Superintendent…
కేసీఆర్ ప్రభుత్వం రూ.6.71 లక్షల కోట్ల అప్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని… కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాలుగు నెలల కాలంలోనే రూ.16,400 కోట్ల అప్పులు చేసిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. దీనికి సంబంధించి ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ అప్పులకు తోడు అనధికారికంగా కార్పోరేషన్ల పేరుతో అప్పును రెండింతలు చేశారని ఆరోపించారు. వీటిని బడ్జెట్లో కూడా చూపించరన్నారు. కేసీఆర్ చేసిన అప్పులతో కనీసం మౌలిక సదుపాయాలు వచ్చాయని తెలిపారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులతో అభివృద్ధి జాడే కన్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యారెంటీల గారడీ నడుస్తోందని విమర్శించారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ప్రవీణ్ కుమార్. ఇది కూడా చదవండి: అప్పుల్లో ఉన్నారా.. ఇక్కడికి వెళ్తే…
Hyderabad | హైదరాబాద్ వనస్థలిపురంలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. రైతుబజార్ సమీపంలోని పెట్రోలు బంక్ ముందు ఉన్న ఓ బ్రెడ్ ఆమ్లెట్ షాపులోని గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు కారణంగా మంటలు చెలరేగడంతో షాపు మొత్తం కాలిపోయింది. March 20, 2024 / 08:00 PM IST Hyderabad | హైదరాబాద్ వనస్థలిపురంలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. రైతుబజార్ సమీపంలోని పెట్రోలు బంక్ ముందు ఉన్న ఓ బ్రెడ్ ఆమ్లెట్ షాపులోని గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో షాపులో ఉన్న వర్కర్స్ బయటకు పరుగులు తీశారు. పేలుడు కారణంగా మంటలు చెలరేగడంతో షాపు మొత్తం కాలిపోయింది. పక్కనే ఉన్న షాపునకు కూడా మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. బాంబు పేలిందేమోనని భయపడ్డారు. అనంతరం టిఫిన్ సెంటర్లో సిలిండర్ పేలిందన్న విషయం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను…
The raids were conducted at Habeebnagar, Bhavaninagar, Chaderghat, Afzalgunj and Sultan Bazaar in the city. Published Date – 20 March 2024, 07:00 PM Hyderabad: The Hyderabad police along with the GHMC food safety officials raided five godowns where mangoes where allegedly ripened using chemicals and seized huge quantity of mangoes and fruit ripening agents. The raids were conducted at Habeebnagar, Bhavaninagar, Chaderghat, Afzalgunj and Sultan Bazaar in the city. According to the DCP (Task Force) S Rashmi Perumal, the fruit traders were using carbide powder and ethylene sachets to ripen the mangoes at their godowns. “The…