Metpally | జగిత్యాల(Jagithyala) జిల్లా మెట్పల్లి జడ్పీటీసీ(Metpally ZPTC) భర్తపై కేసు నమోదైంది. March 20, 2024 / 04:00 PM IST హైదరాబాద్ : జగిత్యాల(Jagithyala) జిల్లా మెట్పల్లి జడ్పీటీసీ(Metpally ZPTC) భర్తపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే.. గతంలో బీఆర్ఎస్ కార్యకర్త(BRS activist) గొర్రె మల్లేశంపై జడ్పీటీసీ భర్త దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల సంజయ్, బాజిరెడ్డి గోవరర్దన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు(Case registered) చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది. లేదన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వారు తెలిపారు. Source link
Author: Telanganapress
According to an analysis by global investment advisory firm Bernstein, the Indian EV segment is expected to grow 15-20 times to reach annual sales of 15-20 million units over the next decade. Published Date – 20 March 2024, 03:01 PM New Delhi: Driven by conducive government policies and incentives towards a green future, India now has more than 150 two-wheeler electric vehicle (EV) startups, a new report said on Wednesday. According to an analysis by global investment advisory firm Bernstein, the Indian EV segment is expected to grow 15-20 times to reach annual sales of 15-20…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఏడాదికి ఒక రోజున ‘ఎర్త్ అవర్’ పాటిస్తున్నారు. వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు దీనిని జరుపుకొంటున్నారు. ఈసారి ఈ నెల 23న రాత్రి 8.30 నుంచి 9.30 వరకు గంటపాటు నిర్వహిస్తున్నారు. ఆ రోజున అందరూ గంటపాటు అవసరం లేని లైట్లను ఆపివేయాల్సి ఉంటుంది. మొదటగా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో 2007లో ఎర్త్ అవర్ పాటించారు. వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) దీనిని ప్రారంభించింది. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక గంటపాటు లైట్లు ఆపివేయాలని పిలుపునిచ్చింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది దీనిని కొనసాగిస్తున్నారు. తొలి పిలుపునకే అనూహ్య స్పందన లభించింది. లక్షలాదిమంది ప్రజలు, వేలాదిమంది వ్యాపారవేత్తలు ఇందులో భాగస్వామ్యమయ్యారు. ప్రస్తుతం ఈ ఇందులో 190 దేశాలు భాగస్వామ్యమయ్యాయి. ఎర్త్ అవర్ వల్ల అవసరం లేని లైట్లు, విద్యుత్ ఉపకరణాల వాడకం గంటపాటు ఆగిపోతుంది. ఈ చిన్న పని భూమిపై…
Tirumala | తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు లేని భక్తులకు బుధవారం 6 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలిగిందని టీటీడీ అధికారులు వివరించారు. March 20, 2024 / 03:01 PM IST తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన టోకెన్లు లేని భక్తులకు బుధవారం 6 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) కలిగిందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,251 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 20,989 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Hundi Income) రూ. 4.14 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. Source link
Speaking at the Startup Mahakhumb in Bharat Mandapam, the Prime Minister emphasized, “India will lead in AI, and we won’t miss this chance.” Published Date – 20 March 2024, 01:50 PM New Delhi: Prime Minister Narendra Modi on Wednesday said that he was convinced that India will become the world leader in AI with its young innovators emerging as a driving force to take the nation ahead. Addressing the Startup Mahakhumb at the Bharat Mandapam here, the Prime Minister said, “India will have the upper hand in AI and we will not let the opportunity go.”…
రైతుకు కాంగ్రెస్ దెబ్బ మీద దెబ్బ కొడుతోందన్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. రేవంత్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మెగా మోసం, వంచన చేసిందన్నారు.ఇవాళ( బుధవారం) హైదరాబాద్ తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. రైతులకు ఎకరాకు రూ.10 వేలు పంట నష్టపరిహారం ఇవ్వాలి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తమంటే రాజకీయ గేట్లు ఎత్తాం అంటున్నారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలకు తీవ్ర నష్టం. వడగండ్లవాన, అకాల వర్షాలతో పంటలు పోయి రైతులు బాధలో ఉంటే ఒక్క మంత్రి వారికి భరోసా ఇవ్వడం లేదు. గతేడాది అకాల వర్షాల నేపథ్యంలో పంటలు దెబ్బతింటే వికారాబాద్ , వరంగల్ జిల్లాలో పంటలు దెబ్బతింటే స్వయంగా నేను, కేసీఆర్ గారు పర్యటించి ధైర్యం కల్పించాం. డిజాస్టర్ మేనేజ్ మెంట్ ప్రకారం రూ.2000-2500 అంచనా వేసిన కూడా రైతు కన్నా మించిన వాడు లేడని ఎకరాకు రూ.10 వేల పంట సాయం అందించాం. ఒకే…
spurious liquor | పంజాబ్ (Punjab) రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం (spurious liquor) వ్యవహారం కలకలం రేపింది. సంగ్రూర్ (Sangrur) జిల్లాలో కల్తీ మద్యం సేవించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. March 20, 2024 / 01:59 PM IST spurious liquor | పంజాబ్ (Punjab) రాష్ట్రంలో మరోసారి కల్తీ మద్యం (spurious liquor) వ్యవహారం కలకలం రేపింది. సంగ్రూర్ (Sangrur) జిల్లాలో కల్తీ మద్యం సేవించి నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు బుధవారం వెల్లడించారు. దిర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని గుజ్రాన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. కాగా, గతంలో కూడా రాష్ట్రంలో కల్తీ మద్యం సేవించి పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2023లో సంగ్రూర్లో నకిలీ మద్యం తాగి ముగ్గురు…
The DMK is contesting in 21 seats while allotting nine seats to the Congress and two seats each to VCK, CPI(M), CPI and one each to MDMK, IUML and KMDK. Published Date – 20 March 2024, 01:04 PM Chennai: The ruling DMK on Wednesday announced the list of its candidates for the Lok Sabha polls. The DMK is heading the INDIA bloc in Tamil Nadu. Of the 39 seats in the state, 38 seats were won by the DMK-led Secular Progressive Alliance (SPA) in 2019. Tamil Nadu Chief Minister M.K. Stalin, who is the president of…
త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోజనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాల్లో బిజీగా ఉండటంతోనే సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అయితే హరీశ్ శకంర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో దాన్ని పక్కనపెట్టేశారు. కానీ అనుకోకుండా నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో పవన్ కళ్యాణ్ గాజు గ్లాస్ గురించి చెబుతారు. గాజు పగిలేకొద్ది పదునెక్కుతుంది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం అనే డైలాగ్ చెబుతాడు . అయితే ఇది పొలిటికల్ కు ఉపయోగపడే విధంగా ఇప్పుడు ఈ గ్లింప్స్ ఆ గాజు డైలాగ్ తో విడుదల చేశారని తెలుస్తోంది. అయితే ఈ డైలాగ్ పై పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళవారం రాత్రి జనసేన కార్యాలయంలో జరిగిన…
Rinku Singh: కేకేఆర్ వార్మప్ మ్యాచ్లో రింకూ సింగ్ భారీ సిక్సర్ కొట్టాడు. టీమ్ గోల్డ్ తరపున ఆడిన అతను.. పర్పుల్ జట్టు బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్లో దంచేశాడు. March 20, 2024 / 12:55 PM IST కోల్కతా: ఐపీఎల్ 2024 కోసం కేకేఆర్(KKR) జట్టు రెఢీ అవుతోంది. అయితే మంగళవారం జరిగిన సెకండ్ వార్మప్ మ్యాచ్లో.. రింకూ సింగ్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. ప్రాక్టీస్ కోసం కోల్కతా జట్టు..టీమ్ గోల్డ్, టీమ్ పర్పుల్ గా పోటీ పడింది. టీమ్ గోల్డ్ తరపున రింకూ ఆడాడు. ఇక పర్పుల్ తరపున మిచెల్ స్టార్క్ బౌలింగ్ చేశాడు. ఆరంభంలో టీమ్ గోల్డ్ను ఇబ్బంది పెట్టిన స్టార్క్.. చివరి ఓవర్లో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. గాయం కారణంగా దశాబ్ధ కాలం నుంచి ఐపీఎల్కు స్టార్క్ దూరంగా ఉన్నాడు. అయితే బౌలింగ్లో వీక్గా ఉన్న కేకేఆర్ జట్టు.. ఈ…