2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఒక బహుజన రాజ్యాధికార ఆశాదీపం. ఐపీఎస్ అధికారిగా ఏడేండ్ల పదవీ కాలం ఉన్నా, వీఆర్ఎస్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ను కాదనుకొని, తన సిద్ధాంతాలకనుగుణంగా బీఎస్పీలో చేరి తన పొలిటికల్ జర్నీని మొదలుపెట్టారు.ఐపీఎస్గా ఆర్ఎస్పీ పలు హోదాల్లో 26 ఏండ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించారు. అనేక శాఖల్లో పని చేశారు. తెలంగాణ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆయన సాధించిన విజయాలను ప్రపంచం చూసింది. విద్యార్థులను ఆయన తీర్చిదిద్దిన తీరు ప్రశంసలు అందుకున్నది. ఇ-ప్లస్ క్లబ్లు, వాయిస్ ఫర్ గర్ల్స్, హార్స్ రైడింగ్, ఫిల్మ్ మేకింగ్, సంగీతం, డ్యాన్స్, వాటర్ స్పోర్ట్స్, పర్వతారోహణ, ఇగ్నిటర్, డబ్ల్యూ ప్లస్ క్లబ్లు, ఇంపాక్ట్ ఇలా అనేక వినూత్న కార్యక్రమాలను ఆయన చేపట్టారు. ప్రపంచ ప్రఖ్యాత ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు మాలావత్ పూర్ణను ప్రోత్సహించారు. ఆయన హయాంలో ఎంతోమంది బహుజన విద్యార్థులు ఉన్నత…
Author: Telanganapress
Sahil clinched a double title in the Gamepoint First Pickleball Championship by winning both the men’s doubles and mixed doubles titles at the Gamepoint Hitec in Hyderabad. Published Date – 20 March 2024, 11:32 PM Medal winners of the Pickleball Championship at the Gamepoint Hitec in Hyderabad. Hyderabad: Sahil clinched a double title in the Gamepoint First Pickleball Championship by winning both the men’s doubles and mixed doubles titles at the Gamepoint Hitec in Hyderabad on Tuesday. In the men’s doubles final, Sahil and Dhaval defeated Gaurabdip Ghosh and VS Cisakh 15-7 to win the title.…
హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో అబ్దుల్ రెహమాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. అతనితో పాటు ఇవాళ(బుదవారం) నరేందర్ అనే ఢిల్లీకి చెందిన మరొక నిందితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దీనికి సంబంధించి మీడియాతో మాట్లాడిన ఆయన..వారి దగ్గర నుంచి 11 గ్రాముల ఎండిఎంఏ, జాగ్వార్ కారు స్వాధీనం చేసుకున్నాం. నిందితులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరబాద్లో అమ్ముతున్నారు. హైదరాబాద్లో ఏజెంట్ల సాయంతో యువత టార్గెట్గా డ్రగ్స్ సేల్ చేస్తున్నారు. హైదరాబాదులో 15 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. పబ్బులకు వెళ్లే యూత్ను టార్గెట్ చేసుకుని డ్రగ్స్ అమ్ముతున్నారు. హైదరబాద్తో పాటు గోవా, బెంగళూరు వంటి మెట్రో నగరాలు పబ్ కల్చర్ ఉన్న ప్రాంతాల్లో అమ్ముతున్నారు. సయ్యద్ అబ్దుల్ రెహ్మాన్పై నగరంలో డ్రగ్స్ కేసులో ఆరు కేసులున్నాయి. గచ్చిబౌలి, మలక్పేట్, చాదర్గాట్ , యాదగిరిగుట్ట పీఎస్లో కేసులు ఉన్నాయి. డ్రగ్స్ అమ్మగా వచ్చిన ఆదాయాన్ని…
కొన్నేండ్ల కిందట గోరంత సమస్యగా ఉన్న కోతుల బెడద నేడు ఒక ఉప్పెనలా ముంచుకొస్తున్నది. ఊరు, జిల్లా అని కాదు… కోతుల కారణంగా రాష్ట్రంలో ఎక్కడచూసినా రైతులు పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. March 21, 2024 / 01:11 AM IST కొన్నేండ్ల కిందట గోరంత సమస్యగా ఉన్న కోతుల బెడద నేడు ఒక ఉప్పెనలా ముంచుకొస్తున్నది. ఊరు, జిల్లా అని కాదు… కోతుల కారణంగా రాష్ట్రంలో ఎక్కడచూసినా రైతులు పంటలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నారు. నాడు సీత జాడ కోసం వెళ్లిన వానర వీరుడు ఆంజనేయుడు అశోకవనం నాశనం చేసి లంకాదహనం చేసింది లోక కళ్యాణం కోసమే అయినా, నేటి వానర మూకల దాడులు మాత్రం వ్యవసాయ వినాశనానికి దారితీస్తున్నాయి. ఈ సమస్యను ఇంకా తేలికగా తీసుకుంటే రాబోయే రోజుల్లో రైతులు తీవ్రంగా నష్టపోయి వ్యవసాయానికి స్వస్తి పలికే ప్రమాదం పొంచి ఉన్నది.…
The steady deterioration in the air quality of several Indian cities calls for radical long-term steps to arrest the tide. Published Date – 20 March 2024, 11:45 PM File Photo It’s an urgent wake-up call that the policy makers can ill-afford to ignore. India has now earned the dubious distinction of being the world’s third most polluted country — after Bangladesh and Pakistan— and, more alarmingly, 83 of the 100 most polluted cities of the world are in India. New Delhi takes the cake for being the world’s worst polluted capital city, the fifth time in…
తెలంగాణలోని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో భారీగా పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు శాఖల్లో కలిసి మొత్తం 5,348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈనెల 16వ తేదీనే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి జీవో రిలీజ్ చేశారు. ప్రజారోగ్యం, ఆయుష్, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్, ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులను జారీ చేసింది. ఈ నియామకాలు వైద్యారోగ్య సర్వీసుల నియామక బోర్డు ద్వారా నేరుగా చేపట్టనున్నారు. దీనికోసం స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్ పాయింట్లు,అర్హతకు సబంధించిన వివరాలను ఆయా విభాగాల అధిపతుల నుంచి తీసుకోవాలని తెలిపారు. ఆయా వివరాల ఆధారంగా నోటిఫికేషన్ ఇచ్చి నేరుగా ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు. ఇది కూడా చదవండి: కేంద్ర మంత్రి సభలో పవర్ కట్..జనరేటర్లతో మీటింగ్ పూర్తి..! Source link
బ్యాంకు లోన్ ఇప్పిస్తానంటూ మూడు నెలల ఈఎంఐ డబ్బులను వే యించుకొని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ఎస్సై కథ నం మేరకు.. జడ్చర్ల మండలం మాచారం గ్రామానికి చెందిన రాజు ప్రైవేటు ఉద్యోగి. March 21, 2024 / 12:03 AM IST జడ్చర్ల టౌన్, మార్చి 20 : బ్యాంకు లోన్ ఇప్పిస్తానంటూ మూడు నెలల ఈఎంఐ డబ్బులను వే యించుకొని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ఎస్సై కథ నం మేరకు.. జడ్చర్ల మండలం మాచారం గ్రామానికి చెందిన రాజు ప్రైవేటు ఉద్యోగి. రెండేండ్ల కింద ట యాక్సిస్ బ్యాంకులో పనిచేసే అరుణ్రాజ్.. రా జుకు పరిచమయ్యాడు. ఈ క్రమంలో రాజుకు బ్యాంకులో పర్సనల్ లోన్ ఇప్పించాడు. కొన్నాళ్ల త ర్వాత మళ్లీ పర్సనల్ లోన్ టాప్ఆప్ చేయిస్తానం టూ రాజు వద్ద…
Tejendra emerged standout performer with a score of 52 to propel Sanathnagar Playground edge past Loyola Academy 86-82 in the 5th Samuel Vasanth Kumar Memorial Basketball Tournament. Updated On – 20 March 2024, 11:18 PM Players in action at YMCA Secunderabad. Hyderabad: Tejendra emerged standout performer with a score of 52 to propel Sanathnagar Playground edge past Loyola Academy 86-82 in the 5th Samuel Vasanth Kumar Memorial Basketball Tournament held at YMCA Secunderabad on Wednesday. In a tightly contested match, Loyola Academy’s Majid notched an impressive 27 to emerge top scorer for his side. Despite his…
ఎల్లుండి ఐపీఎల్ సీజన్ 17 షురూ కానుంది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ మరో షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్, ఇంగ్లీష్ ఆటగాడు డేవిడ్ విల్లే ఈ టోర్నీ ఫస్టాప్ మ్యాచులకు దూరం కానున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ప్రారంభ మ్యాచులకు అందుబాటులో ఉండటం లేదని స్వయంగా లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లంగర్ వెల్లడించారు. గత రెండు నెలలుగా ఇంటర్నెషనల్ లీగ్ టీ 20 తోపాటు పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడిన డేవిడ్ విల్లే ఐపీఎల్ ఆరంభ మ్యాచులకు దూరమయ్యాడు. గత రెండు సీజన్లలో ఆర్సీబీకి ఆడిన విల్లేను ఈ సీజన్ కు ముందు నిర్వహించిన వేలంలో కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ రూ. 2కోట్లకు దక్కించుకుంది. అయితే ఇప్పుడు అతను 2024 సీజన్ ఫస్ట్ షెడ్యూల్ కు దూరమయ్యాడు. రెండు రోజుల క్రితమే పీఎల్ ఎల్ ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున…
AP EAPCET | ఏపీ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఈఏపీసెట్-2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. మే 13న జరగాల్సిన పరీక్షలను 16వ తేదీకి వాయిదా వేశారు. March 20, 2024 / 10:35 PM IST AP EAPCET | ఏపీ ఎంట్రన్స్ టెస్టుల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే ఎన్నికల దృష్ట్యా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఈఏపీసెట్-2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. మే 13న జరగాల్సిన పరీక్షలను 16వ తేదీకి వాయిదా వేశారు. మే 13వ తేదీ నుంచి మే 19వ తేదీ వరకు నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. కానీ మే 13వ తేదీన ఎన్నికలు జరగనుండటంతో ఆ పరీక్షలను 16వ తేదీకి పోస్ట్పోన్ చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం మే…