RCB Unbox | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2024 సీజన్కు ముందు నిర్వహించిన ఆర్సీబీ అన్బాక్స్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమంలో ఆ జట్టు కొత్త జెర్సీతో పాటు లోగోనూ ఆవిష్కరించింది. అంతేగాక కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేరు మార్పునూ ప్రకటించింది. March 19, 2024 / 09:32 PM IST RCB Unbox | ఐపీఎల్లో అత్యంత ప్రజాధరణ కలిగిన జట్టుగా ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2024 సీజన్కు ముందు నిర్వహించిన ఆర్సీబీ అన్బాక్స్ గ్రాండ్ సక్సెస్ అయింది. రెండ్రోజుల క్రితమే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టైటిల్ నెగ్గిన ఆర్సీబీ ఉమెన్స్ టీమ్ ప్రత్యేక ఆకర్షణగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆ జట్టు కొత్త జెర్సీతో పాటు లోగోనూ ఆవిష్కరించింది. అంతేగాక కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేరు మార్పునూ ప్రకటించింది.…
Author: Telanganapress
She instructed that electronic devices and mobile phones should not be allowed in the examination centres under any circumstances. Published Date – 19 March 2024, 08:45 PM File Photo Hyderabad: Chief Secretary A Santhi Kumari on Tuesday said there would be no drinking water problem this summer as there was enough water in reservoirs across the State. Repairs should be carried out on a war footing and the supply of drinking water should be continued, she directed officials at a review meeting on drinking water supply here. “Sufficient water is being supplied in Greater Hyderabad and…
Family Star | పాపులర్ డిజిటల్ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో 2024 కంటెంట్ ఎలా ఉండబోతుందో తెలియజేసేందుకు ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్లో టాప్ సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. March 19, 2024 / 08:45 PM IST Family Star | పాపులర్ డిజిటల్ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో 2024 కంటెంట్ ఎలా ఉండబోతుందో తెలియజేసేందుకు ముంబైలో గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమ ప్లాట్ఫాం నుంచి వచ్చే వెబ్ సిరీస్ Citadel: Honey Bunny టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ను కూడా విడుదల చేశారు. అమెజాన్ ప్రైమ్లో టాప్ సినిమాలు క్యూ కట్టబోతున్నాయి. విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ (Family Star) ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఫ్యామిలీ స్టార్ పోస్ట్ థ్రియాట్రికల్ రిలీజ్ కానుందని తెలియజేసింది అమెజాన్ ప్రైమ్.…
Ramagundam Commissioner M Srinivasulu told the candidates to contact Armed Reserve Inspector Srinivas on 96522 25673 for more details Published Date – 19 March 2024, 07:49 PM Mancherial: Ramagundam Commissioner M Srinivasulu said applications were invited to fill up various vacancies at a newly built fuel station to be managed by the police department near Mancherial police station. In a statement, Srinivasulu advised male and female seekers of jobs to apply for 15 positions of fuel fillers, two air fillers and a scavenger, required at the fuel station, to be filled up by the police department.…
Kakinada Candidate | జనసేన అధినేత పవన్కల్యాణ్ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి పేరును ప్రకటించారు. March 19, 2024 / 07:38 PM IST అమరావతి : జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) కాకినాడ (Kakinada) పార్లమెంట్ అభ్యర్థి పేరును ప్రకటించారు. పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న తంగేళ్ల ఉదయ్ను (Uday)అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి వెల్లడించారు. మంగళవారం పిఠాపురానికి చెందిన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పవన్కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలో కులాల ఐక్యత మొదలైందని అన్నారు. తనను పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఎక్కువ మంది కోరారని తెలిపారు. ఇక్కడి నుంచే రాష్ట్ర భవిష్యత్తు మార్చేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టి నన్ను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోనే పిఠాపురాన్ని ఆదర్శ నియోజకవర్గంగా చేద్దామని, పిఠాపురంలో విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు…
Generally, mangoes are cultivated in 31,000 acres in the district but this time flowering was poor in about 15,000 acres. Published Date – 19 March 2024, 06:41 PM File Photo Hyderabad: Summer is here but farmers cultivating mangoes in many areas are not optimistic about the yield this year. Extensive pest attacks, unseasonal rains are among different reasons being cited by the farmers for the low production. Farmers in many areas of erstwhile Mahabubnagar are worried about the black thrips attack, while those in Khammam say flowering was down by nearly 50 per cent this season.…
రైతు కంట కన్నీరు వస్తే..అది పాలకులకు మంచిది కాదన్న సంగతి తెలిసిందే. రైతులు తలచుకుంటే రాజ్యాలే కూలిపోతాయి.ఆరుగాలం కష్టపడి…పండించిన పంట చేతికి వస్తుందన్న సమయంలో ఎండిపోతే..ఆ రైతు పడే కష్టాన్ని మాటల్లో చెప్పలేము. సాగునీళ్లు వస్తాయన్న ఆశతో యాసంగి సాగు చేసిన రైతులు ఆగమయ్యారు. ప్రాజెక్టుల నీళ్లు వదలక పంటన్నీ ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడగంటి బోర్లలలో నుంచి చుక్క నీరు వస్తలేదు. కరువు కోరల్లో చిక్కుకున్న రైతన్నలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఎండిన పంటలు పోను పొట్ట దశకు వచ్చిన వరిపంటనైనా కాపాడుకుందామనుకుంటే రైతులపై ప్రక్రుతి కూడా పగ బట్టింది. అకాల వర్షాలతో నోటి కాడి బుక్కను నేలరాల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ లో సుమారు 66 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఇందులో 51లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేకపోవడం యాసంగి పంటలకు నీళ్లు అందించలేదు. సాగు నీటి కొరతతోపాటు…
Imran Khan | పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వేర్వేరు కేసుల్లో మంగళవారం ఊరటనిచ్చింది. 2022 నాటి ప్రభుత్వ వ్యతిరేక ‘లాంగ్ మార్చ్’ విధ్వంసం ఘటన కేసుల్లో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఇస్లామాబాద్లోని లోహి భైర్, సహలా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. March 19, 2024 / 06:37 PM IST Imran Khan | పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు వేర్వేరు కేసుల్లో మంగళవారం ఊరటనిచ్చింది. 2022 నాటి ప్రభుత్వ వ్యతిరేక ‘లాంగ్ మార్చ్’ విధ్వంసం ఘటన కేసుల్లో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఇస్లామాబాద్లోని లోహి భైర్, సహలా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో కోర్టు తీర్పునిచ్చింది. ఇమ్రాన్ ఖాన్ తరఫున న్యాయవాది నయీ పంజోథా వాదనలు వినిపించారు. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) నేతపై ఒకే రోజు అనేక కేసులు అక్రమంగా బనాయించారన్నారు. సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలకు సంబంధించి…
However, silver tumbled Rs 500 to Rs 76,500 per kg. In the previous trade, it had ended at Rs 77,000 per kg. Published Date – 19 March 2024, 05:39 PM New Delhi: Gold price jumped Rs 110 to Rs 66,250 per 10 grams in the national capital on Tuesday in line with firm trends in the global markets, according to HDFC Securities. The precious metal had closed at Rs 66,140 per 10 grams in the previous trade. However, silver tumbled Rs 500 to Rs 76,500 per kg. In the previous trade, it had ended at Rs…
నేటి యువతులలో ఐరన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది. ఆహారపు అలవాట్లు, ఋతు ఆరోగ్యం వంటి వివిధ కారకాలు మహిళల్లో ఐరన్ లోపం ప్రమాదాన్ని పెంచుతున్నాయి. మహిళల్లో ఐరన్ లోపానికి కారణం ఏంటో తెలుసుకుంటే..మహిళలు అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. భారతదేశంలోని యువతులలో ఐరన్ లోపానికి ప్రధాన కారణం సాధారణంగా తగినంత పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం. ఆహారం రుచి, వైవిధ్యానికి ఎంత ముఖ్యమో, అందులో ఉండే పోషకాలు కూడా అంతే ముఖ్యం.మన రోజువారీ ఆహారంలో అన్ని పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం ఉండాలి. చాలా మంది మహిళలు మాంసం, చేపలు, లేదా చిక్కుళ్ళు, బీన్స్, ఆకుపచ్చ కూరగాయలు వంటి మొక్కల ఆధారిత ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తినరు. అదనంగా, కొందరు పూర్తిగా మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు. మొక్కల ఆధారిత ఆహారాన్ని అనుసరిస్తున్నారు. ఐరన్ లోపానికి ఇది కూడా ఒక ముఖ్యమైన కారణమంటున్నారు వైద్యులు. రుతుక్రమ ఆరోగ్యం:…