Author: Telanganapress

జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణ‌న్‌ కు తెలంగాణ బాధ్యతలను అప్పగించారు. తెలంగాణతోపాటు పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఆయనే బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తమిళిసై రాజీనామా చేసిన నేపథ్యంలో ఇవాళ రాష్ట్రపతి భవన్ నుంచి ఈ విషయాన్ని ఓ ప్రెస్ రిలీజ్ ద్వారా వెల్లడించింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. పూర్తిస్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చెరి బాధ్యతలు నిర్వర్తించాలని కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖను విడుదల చేసింది. బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి నియామకం అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రెస్ నోట్లో పేర్కొంది. ఇది కూడా చదవండి: గర్భిణీలకు రూ.11,000.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా? Source link

Read More

Cricket Australia : క్రికెట్ ఆస్ట్రేలియా మ‌రోసారి క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. అఫ్గ‌నిస్థాన్‌ (Afghanistan)తో జ‌రగాల్సిన ద్వైపాక్షిక‌ సిరీస్‌(Bilateral Series)ను వాయిదా వేసింది. ఆ దేశంలో తాలిబాన్ల ప్ర‌భుత్వం ఏర్పాడ్డాక మొద‌లైన‌ మాన‌వ హ‌క్కుల(Human Rights) ఉల్గంఘ‌న‌కు నిర‌స‌గా… March 19, 2024 / 01:34 PM IST Cricket Australia : క్రికెట్ ఆస్ట్రేలియా మ‌రోసారి క‌ఠిన నిర్ణ‌యం తీసుకుంది. అఫ్గ‌నిస్థాన్‌ (Afghanistan)తో జ‌రగాల్సిన ద్వైపాక్షిక‌ సిరీస్‌(Bilateral Series)ను వాయిదా వేసింది. ఆ దేశంలో తాలిబాన్ల ప్ర‌భుత్వం ఏర్పాడ్డాక మొద‌లైన‌ మాన‌వ హ‌క్కుల(Human Rights) ఉల్గంఘ‌న‌కు నిర‌స‌గా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు మంగ‌ళ‌వారం క్రికెట్ ఆస్ట్రేలియా వెల్ల‌డించింది. అఫ్గ‌న్ జ‌ట్టుతో సిరీస్‌ను వాయిదా వేయ‌డం ఇది మూడోసారి. ‘ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌హిళ‌లు, అమ్మాయిలు క్రికెట్ హ‌క్కుల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా పోరాడుతోంది. ఇరుజ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌లు, వాయిదా పడిన‌ సిరీస్ పున‌రుద్ద‌ర‌ణ విష‌య‌మైన ఐసీసీ, అఫ్గ‌నిస్థాన్ బోర్డుతో చ‌ర్చ‌లు జ‌రుపుతాం’ అని…

Read More

Data from Statistics Korea showed that around 194,000 couples tied the knot in South Korea last year, up 1 per cent from a year earlier. Published Date – 19 March 2024, 12:03 PM Seoul: The number of marriages in South Korea rose for the first time in more than a decade, but it hovered below the 200,000 level for three years in a row, according to a media report on Tuesday. Data from Statistics Korea showed that around 194,000 couples tied the knot in South Korea last year, up 1 per cent from a year earlier,…

Read More

మనలో చాలా మందికి సెల్ఫీలు అంటే చాలా ఇష్టం. ఫంక్షన్ అయినా, పెళ్లి అయినా, స్నేహితులతో కలిసినా చివరికి కొత్తగా ఏది కనిపించినా సెల్ఫీలు తీసుకుంటారు. అయితే చాలా మంది అనుమతి లేకుండా వన్యప్రాణాలు ఫొటోలు కానీ సెల్ఫీలు కానీ తీసుకుంటే మాత్రం జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు ఒడిశా అటవీ శాఖ అధికారులు. పర్మిషన్ లేకుండా వన్యప్రాణులతో సెల్ఫీలు తీసుకుంటే ఏడేండ్ల జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. జంతువులతోపాటు ఫొటోలు ముఖ్యంగా సెల్ఫీల కారణంగా వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల్లో ఈమధ్య చోటుచేసుకుంటున్న పరిణామాల క్రమంలో ఒడిశా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సుశాంత్ నందా ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడానికి జంతువులతో సెల్ఫీలు తీసుకుంటున్నారనం..జంతువుల సహాజ ప్రవర్తన, వాటి నివాస పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంతేకాదు ఇది 1977 వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని అతిక్రమించడమే అవుతుందని తెలిపారు. ఇది కూడా చదవండి: తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా…

Read More

Nagarkarnool | ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్‌(Lecturer) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి(Suicide attempt) పాల్పడ్డాడు. March 19, 2024 / 12:33 PM IST హైదరాబాద్‌ : ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్‌(Lecturer) పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి(Suicide attempt) పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండలోని(Veldanda) ప్రభుత్వ కళాశాలలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న శంకర్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు గమనించిన సిబ్బంది వెంటనే కల్వకుర్తిలోని ఓ దవాఖానలో చేర్పించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. Source link

Read More

CP Radhakrishnan has been given the additional charge and orders to this effect were issued on Tuesday. Published Date – 19 March 2024, 11:34 AM Governor CP Radhakrishnan Hyderabad: President Droupadi Murmu has accepted the resignation of Tamilisai Soundarajan and appointed Jharkhand Governor CP Radhakrishnan as Telangana Governor and Puducherry Lieutenant Governor. He has been given the additional charge and orders to this effect were issued on Tuesday. The appointment will take effect from the date he assumes charge of his office, the orders said. Source link

Read More

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని రేపన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన 4 మావోయిస్టు అగ్రనేతలు మరణించారు. వారిని మంచిర్యాల డివిజన్ కమిటీ చెందిన సెక్రటరీ వర్గీస్, చెన్నూరు ఏరియా కమిటీ కార్యదర్శి మగ్తూ, ప్లాటూన్ సభ్యులు కుర్సంగ్ రాజు, కుడిమెట్ల వెంకటేశ్ గా గుర్తించారు. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక ఏకే-47 తుపాకీ, ఒక కార్బైన్, రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, నక్సల్ సాహిత్యం, ఇతర వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు. మరణించిన వారిలో ఇద్దరిపై పోలీసుల శాఖ గతంలో భారీ రివార్డును కూడా ప్రకటించింది. వారిపై రూ. 36లక్షల చొప్పున రివార్డు…

Read More

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఉపసంహరించుకున్నారు. March 19, 2024 / 11:10 AM IST న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనకు సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఉపసంహరించుకున్నారు. ఇదే కేసులో ఈడీ ఇప్పటికే అరెస్టు చేయడంతో.. పిటిషన్‌పై విచారణ అవసరం లేకపోవడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు కవిత తరపు న్యాయవాది విక్రమ్‌ చౌదరి తెలిపారు. పిటిషన్‌ ఉపసంహరణకు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం అనుమతించింది. చట్టప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలతకు వెళ్తామని చౌదరి తెలిపారు. ఈడీ జారీ చేసిన సమన్లను జారీ చేస్తూ గతేడాది మార్చి 14న ఎమ్మెల్సీ కవిత అత్యున్నత న్యాయస్థానంలో పిటిన్‌…

Read More

In a video shared on X (formerly Twitter), Drake, 37, struck up a conversation with a female fan in the crowd, who was holding up a poster that said “I’m five months pregnant, can you be my Rich Baby Daddy?” reports a magazine. Published Date – 19 March 2024, 10:36 AM Los Angeles: Canadian rapper Drake’s gesture at his recent concert is winning hearts. The rapper helped out yet another fan by granting their wish at his concert in San Antonio, Texas as a part of his It’s All a Blur Tour. In a video shared…

Read More

దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. సోమవారం ఉదయం 10 గ్రాముల బంగారం ధర రూ. 67,175 ఉండగా..మంగళవారం నాటికి రూ. 508 పెరింది. దీంతో 67,683కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధరరూ. 75,853ఉండగా..మంగళవారం నాటికి రూ. 759 పెరిగింది. దీంతో 76,612కు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధర:ప్రపంచవ్యాప్తంగా, మంగళవారం ఉదయం బంగారం ఫ్యూచర్స్ ధరలు పెరిగాయి. Comexలో బంగారం గ్లోబల్ ధర 0.02 శాతం లేదా $ 0.40 పెరుగుదలతో ఔన్స్ $ 2164.70 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, బంగారం గ్లోబల్ స్పాట్ ధర ఔన్స్‌కు 0.06 శాతం లేదా 1.22 డాలర్ల పెరుగుదలతో $ 2161.58 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర:మంగళవారం ఉదయం బంగారంతో పాటు అంతర్జాతీయంగా వెండి ధరలు కూడా పెరిగాయి. Comex లో వెండి గ్లోబల్ ధర 0.30 శాతం లేదా $ 0.08 పెరుగుదలతో ఔన్స్ $ 25.34 వద్ద ట్రేడవుతోంది.…

Read More