ఛాందోగ్య ఉపనిషత్తులోని సత్యకాముడి కథ సత్యవాక్ పరిపాలన గొప్పదనాన్ని తెలియజేస్తుంది. సత్యకాముడు అనే బాలుడు ఉండేవాడు. అతను ఒకరోజు తన తల్లి దగ్గరికి వచ్చి.. ‘అమ్మా! మన గోత్రం ఏమిటి? సద్గురువు దగ్గర బ్రహ్మచర్య దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నా. March 18, 2024 / 03:30 AM IST ఉపనిషద్ గాథ ఛాందోగ్య ఉపనిషత్తులోని సత్యకాముడి కథ సత్యవాక్ పరిపాలన గొప్పదనాన్ని తెలియజేస్తుంది. సత్యకాముడు అనే బాలుడు ఉండేవాడు. అతను ఒకరోజు తన తల్లి దగ్గరికి వచ్చి.. ‘అమ్మా! మన గోత్రం ఏమిటి? సద్గురువు దగ్గర బ్రహ్మచర్య దీక్ష తీసుకోవాలని అనుకుంటున్నా. వారు గోత్రం ఏంటని అడిగితే ఏమని చెప్పాలి?’ అని అడిగాడు. తల్లి మథనపడుతూ ఇలా చెప్పింది. ‘నాయనా! నాకు తెలియదు. నా యౌవనంలో ఎక్కడెక్కడో తిరిగాను. ఎందరినో సేవించాను. నీవు పుట్టావు. నీ తండ్రి ఎవరో నాకు తెలియదు. నా పేరు జాబాలి. నీ పేరు సత్యకామ. గురువుగారు…
Author: Telanganapress
The clinic was inaugurated by MLA Arekapudi Gandhi, and former Joint Commissioner, Commercial Taxes, Vangala Harshavardhan. Published Date – 17 March 2024, 08:45 PM Hyderabad: The Smile Super Speciality Dental clinic with 27 years of experience inaugurated its first branch in Kondapur here on Sunday. The clinic was inaugurated by MLA Arekapudi Gandhi, and former Joint Commissioner, Commercial Taxes, Vangala Harshavardhan. According to a press release issued here today, the vision of the clinic is to serve the needs of pediatric and elderly patients with special focus on implants and digital dentistry and smile design. Source…
ప్రస్తుతం వాతావరణం మారిపోవడంతో పగటిపూట ఎండ, రాత్రి చల్లగా ఉంటుంది. మారుతున్న వాతావరణం కారణంగా, ప్రజలు తరచుగా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఉదయం నిద్రలేవగానే తరచుగా జలుబు, దురదలను ఎదుర్కోవలసి ఉంటుంది. అయినప్పటికీ, గొంతు నొప్పికి చాలా కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు చాలా చల్లటి నీరు తాగడం వల్ల.. కొన్నిసార్లు గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ప్రజలు ఈ సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, దాన్ని వదిలించుకోవడానికి ఈ హోం రెమెడీస్ ఓ సారి ట్రై చేయండి. గొంతు నొప్పి,దురదను వదిలించుకోవడానికి ఈ నివారణలను ప్రయత్నించండి: తేనె: నోటిలో పుండ్లు పడడం సమస్య నుండి ఉపశమనం పొందడంలో తేనె ప్రభావవంతంగా ఉంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె, నిమ్మరసం కలపండి. ఇలా చేయడం వల్ల గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. వేడి నీటితో ఆవిరి: మీకు గొంతు నొప్పి లేదా తీవ్రమైన దగ్గు ఉంటే,…
ఒకానొకసారి రంజాన్ నెలలో మక్కా ఇమామ్కు ఓ ఆఫ్రికా వ్యక్తి ఫోన్ చేసి ‘సహెరీ, ఇఫ్తార్ చేయకుండా ఉపవాసం ఉండకూడదా?’ అని అడిగాడు. అతని మాటలకు ఇమామ్ వెక్కివెక్కి ఏడ్చారు. సహెరీ, ఇఫ్తార్లో తినడానికి తిండికి నోచుకోనివారున్నారు. March 18, 2024 / 07:58 AM IST Ramadan | ఒకానొకసారి రంజాన్ నెలలో మక్కా ఇమామ్కు ఓ ఆఫ్రికా వ్యక్తి ఫోన్ చేసి ‘సహెరీ, ఇఫ్తార్ చేయకుండా ఉపవాసం ఉండకూడదా?’ అని అడిగాడు. అతని మాటలకు ఇమామ్ వెక్కివెక్కి ఏడ్చారు. సహెరీ, ఇఫ్తార్లో తినడానికి తిండికి నోచుకోనివారున్నారు. ఈ రంజాన్ ఉపవాసాలు పేదల ఆకలి బాధను అనుభవపూర్వకంగా తెలియజేస్తాయి. నిరుపేదలకు ఆకలి రుచి తెలుస్తుంది. మరి సంపన్నులకు ఆకలి గురించి తెలియదు. పేద, ధనిక, ఆడ, మగ అనే తేడాలేకుండా ముస్లింలు నెల రోజులపాటు రంజాన్ రోజాలు పాటించాలన్నది ధార్మిక విధి. ఈ ఉపవాసాలతో ఆకలి బాధ అందరికీ తెలిసి…
A large number of people, especially youngsters, turned up at the auto show in a large number to check motorcycles and cars of different automobile companies at the auto show. Updated On – 17 March 2024, 09:07 PM Warangal: The two-day auto show organised under the aegis of Telangana Today-Namasthe Telangana at the Hayagrivachari Maidan in Hanamkonda concluded on a grand note on Sunday. A large number of people, especially youngsters, turned up at the auto show in a large number to check motorcycles and cars of different automobile companies at the auto show. The visitors…
దర్శకుడు సందీప్రెడ్డి వంగా, రచయిత జావేద్అక్తర్ల మాటల యుద్ధం చల్లారేలా లేదు. విడుదలైన కొత్తలో ‘యానిమల్’ సినిమాను ఉద్దేశించి జావెద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ‘స్తీలను కించపరుస్తూ తీసిన ఇలాంటి సినిమాలు విజయం సాధించడం సమాజానికి ప్రమాదకరం. March 18, 2024 / 07:02 AM IST Javed Akhtar | దర్శకుడు సందీప్రెడ్డి వంగా, రచయిత జావేద్అక్తర్ల మాటల యుద్ధం చల్లారేలా లేదు. విడుదలైన కొత్తలో ‘యానిమల్’ సినిమాను ఉద్దేశించి జావెద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ‘స్తీలను కించపరుస్తూ తీసిన ఇలాంటి సినిమాలు విజయం సాధించడం సమాజానికి ప్రమాదకరం.’ అంటూ ఓ కార్యక్రమంలో ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలపై వెంటనే దీటుగా స్పందించారు సందీప్రెడ్డి. ‘జావెద్ సార్ రాసిన సినిమాల్లో ఇప్పటివరకూ ఒక్క అసభ్యకర సన్నివేశం నేను చూడలేదు. రచయితగా ఆయన్ను విమర్శించే స్థాయి నాది కాదు. అయితే.. ఆయన మనవడు…
Though there were reports that the flight made an emergency landing, officials denied it and said the take-off was delayed due to a technical snag. Published Date – 17 March 2024, 09:03 PM File Photo Hyderabad: Chief Minister A Revanth Reddy’s flight to Mumbai from Shamshabad airport on Sunday afternoon got delayed due to a technical glitch. The Indigo flight was scheduled to leave the airport at 2.30 p.m. but got delayed by nearly two hours. Accompanied by Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, Transport Minister Ponnam Prabhakar and AICC Telangana incharge Deepadas Munshi, the Chief…
హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయింది. శని, ఆదివారాలు (రెండురోజులపాటు) నిర్వహించిన ఆటోషోలో ప్రముఖ కంపెనీలకు చెందిన కార్లు, బైకులను ప్రదర్శనకు పెట్టారు. March 18, 2024 / 06:02 AM IST నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రెండురోజులు నిర్వహణ ప్రదర్శనలో కంపెనీల కార్లు, బైకులు కొనుగోలు చేసిన వినియోగదారులు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు కొనుగోలుదారుల ప్రత్యేక కృతజ్ఞతలు హనుమకొండ చౌరస్తా, మార్చి 17: హనుమకొండలోని కుడా హయగ్రీవాచారి మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటోషో గ్రాండ్ సక్సెస్ అయింది. శని, ఆదివారాలు (రెండురోజులపాటు) నిర్వహించిన ఆటోషోలో ప్రముఖ కంపెనీలకు చెందిన కార్లు, బైకులను ప్రదర్శనకు పెట్టారు. మహావీర్ బెంజ్, మహావీర్ స్కోడా, కృష్ణ వోల్వో, ఆడి హైదరాబాద్, ప్రైడ్ జీప్, పీపీఎస్ వోల్క్స్వాగన్, విన్ టీవీఎస్, విన్ మోటార్స్,…
They sought an appointment with the speaker, G Prasad Kumar to meet him and seek in writing action against Nagender. Updated On – 17 March 2024, 10:42 PM Hyderabad: BRS MLAs Padi Kaushik Reddy, Maganti Gopinath, Kaleru Venkatesh and Mutha Gopal on Sunday demanded the speaker of the State Legislative Assembly to disqualify Danam Nagender for his defection from BRS to Congress. They sought an appointment with the speaker, G Prasad Kumar to meet him and seek in writing action against Nagender. They were given appointment at 6 pm but they could not meet him as…
రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపటానికి రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. వ్యాపారులను ఆయన బెదిరిస్తున్న చిట్టా రికార్డు అవుతున్నదని అన్నారు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టు రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. March 18, 2024 / 04:59 AM IST నడమంత్రపు సిరిలా సీఎం పదవి ఫోన్ ట్యాపింగులకు పాల్పడుతున్నాడు బీజేపీ నేత ఈటల సంచలన ఆరోపణలు జూబ్లీహిల్స్, మార్చి 17: రాహుల్ గాంధీకి ఫండ్స్ పంపటానికి రాష్ట్రంలోని వ్యాపారులను సీఎం రేవంత్రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. వ్యాపారులను ఆయన బెదిరిస్తున్న చిట్టా రికార్డు అవుతున్నదని అన్నారు. పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగినట్టు రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.ఆదివారం మీడియాతో మాట్లాడిన ఈటల.. రాష్ట్రంలో అన్నీ తానేనని రేవంత్ విర్రవీగుతున్నారని,…