Author: Telanganapress

Donning a fish-cut lehenga with crystals, tassels and floral motifs, Janhvi looked like she came right out of a fairy tale as she sashayed the showcase called “Inara” by the label. Updated On – 17 March 2024, 10:42 PM Bollywood actors Aditya Roy Kapur (L) and Jhanvi Kapoor present creations by designer house Kalki during the fifth and final day of Lakmé Fashion Week x FDCI in Mumbai. Mumbai: Bollywood stars Janhvi Kapoor and Aditya Roy Kapur added sparkle to the luxurious Indian wear as they strutted the ramp for the label Kalki at the ultimate…

Read More

సినీఇండస్ట్రీలో ప్రముఖ నటీమణులు అలియా భట్, దీపికా, కత్రినా, కరీనా కపూర్, సమంత తదితరులు తాము నటిస్తున్న సినిమాల కంటే కొన్ని నిమిషాల నిడివి ఉన్న వాణిజ్య ప్రకటనలకు కోట్లలో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నారు.అయితే వీరందరి కంటే ఎక్కువ సంపాదిస్తున్న నటి ఒకరు ఉన్నారు. ఆమె ఎవరో కాదు తమిళ లేడీ సూపర్‌స్టార్‌గా పిలుచుకునే నయనతార.భారతీయ సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటిగా నయనతార రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఓ ప్రకటనలో నటించినందుకు గాను 5 కోట్ల పారితోషికం అందుకుంది. నయనతార టాప్ స్టార్ నటి అనడానికి ఇదో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. నయన్ పార్ట్ టైమ్ మోడల్, టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి..ఈరోజు సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. దాదాపు 20 ఏళ్లకు పైగా సౌత్ ఇండియన్ సినిమాలో ఓ వెలుగు వెలిగిన నయనతార.. ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లో తన సత్తా…

Read More

‘గోవల్లభుడ నేను, గోవులు మీరు’… వేదాంత పరంగా అహం (నేను) పదానికి పరబ్రహ్మ అని అర్థం. ‘అహం బ్రహ్మాస్మి’- ‘నేనే పరబ్రహ్మని’ అనే ఈ విజ్ఞానం లేని అజ్ఞానులైన మీరందరూ గోవులు- పశువులు. నేను గోవల్లభుడను- పశుపతిని అని పరమాత్ముని ఉద్ఘోష- చాటింపు! అహంకారం- ‘దేహమే నేను’ అన్న అభిమానం కల జీవుడే పశువు. March 18, 2024 / 04:00 AM IST ‘గోవల్లభుడ నేను, గోవులు మీరు’… వేదాంత పరంగా అహం (నేను) పదానికి పరబ్రహ్మ అని అర్థం. ‘అహం బ్రహ్మాస్మి’- ‘నేనే పరబ్రహ్మని’ అనే ఈ విజ్ఞానం లేని అజ్ఞానులైన మీరందరూ గోవులు- పశువులు. నేను గోవల్లభుడను- పశుపతిని అని పరమాత్ముని ఉద్ఘోష- చాటింపు! అహంకారం- ‘దేహమే నేను’ అన్న అభిమానం కల జీవుడే పశువు. ఆ అహంకారం నశిస్తే పశుపతి. అవిద్యా (అజ్ఞాన) పాశబద్ధుడు కదా జీవుడు. పాశముక్తుడు సదాశివుడు. ఊక (అజ్ఞాన ఆవరణ)తో ఆవరింపబడి…

Read More

He said he took the decision after brainstorming with hundreds of well-wishers and fans, in the larger interests of Telangana and for the sake of upholding secularism in the country. Published Date – 17 March 2024, 11:06 PM Hyderabad: Former IPS officer and Bahujan activist R S Praveen Kumar will join the BRS in the presence of party president K Chandrashekhar Rao, on Monday. Confirming this on “X”, he said he took the decision after brainstorming with hundreds of well-wishers and fans, in the larger interests of Telangana and for the sake of upholding secularism in…

Read More

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో భర్త అనిల్ సహా ఇతర కుటుంబ సభ్యులు కలిసారు. వారిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావులు ఉన్నారు. కవిత యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయ పోరాటం చేద్దామని కవితకు ధైర్యం చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పలువురిని ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. కవిత నివాసంలో సోదాల సమయంలో ఈడీ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. వాటిలో రెండు కవితవి ఉండగా..మిగతావి ఆమె వ్యక్తిగత సహాయకులవి ఉన్నట్లు సమాచారం. కాగా కవితను విచారించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈడీ అధికారులు నేడు తొలిరోజు విచారించారు. 7 రోజులు పాటు విచారణ కొనసాగునున్నట్లు సమాచారం. ఇక కవితకు ఇంటి నుంచే భోజనం పంపిస్తున్నారు. కవితను కలుసుకునేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇస్తున్నారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులతో పాటు కవిత సన్నిహితులుకూడా కలుసుకున్నారు. ఇది కూడా చదవండి:…

Read More

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) చాంపియన్‌గా నిలిచింది. టైటిల్‌ ఫైట్‌లో నిలిచిన తొలిసారే టైటిల్‌ను దక్కించుకుంది. March 18, 2024 / 03:00 AM IST తొలిసారి డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ కైవసం శ్రేయాంక, మిలోనెక్స్‌ విజృంభణ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) కప్‌ కల నెరవేరింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ఆర్‌సీబీ..డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ను తొలిసారి సగర్వంగా ముద్దాడింది. 30వేల మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఫైనల్‌ ఫైట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచేస్తూ లీగ్‌ విజేతగా నిలిచింది. శ్రేయాంకపాటిల్‌, మిలోనెక్స్‌ విజృంభణతో ఢిల్లీ 113 పరుగులకే కుప్పకూలింది. షెఫాలీవర్మ మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. స్వల్ప లక్ష్యఛేదనలో ఎలీస్‌ పెర్రీ, సోఫీ డివైన్‌ రాణించడంతో ఆర్‌సీబీ అలవోక విజయాన్నందుకుంది. మొత్తంగా ‘ఈ సాలా కప్‌ నమదే’ అన్న స్లోగన్‌ను ఆర్‌సీబీ అమ్మాయిలు చేతల్లో చూపెట్టగా, ఇక అబ్బాయిల వంతు మిగిలింది. న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) చాంపియన్‌గా…

Read More

Shreyas, who last played a T20 in December 2023, against Australia in Bengaluru, was beaten outside the off-stump in the very first ball he faced from pacer Andre Russell. Published Date – 17 March 2024, 11:30 PM Kolkata: After a gap of over three months, middle-order batter Shreyas Iyer made a rather edgy return to T20 format while playing in an inhouse practice match of Kolkata Knight Riders here on Sunday. Shreyas, who is set to lead KKR in IPL 2024, hardly looked comfortable in the middle while registering 22 of 19 balls before getting stumped…

Read More

భాగ్యనగరంలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో గత కొన్నాళ్లుగా దోపిడి దొంగల కదలికలతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నాయి. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ సంచారం కలకలం రేపింది. హఫీజ్ పేటలోని ఓ ప్రైవేటు స్కూల్లో శనివారం అర్థరాత్రి కొందరు దుండగులు చోరికి యత్నించారు. చెడ్డీలు ధరించి మారణాయుధాలతో వచ్చారు. వీరు స్కూల్ కార్యాలయంలోని కౌంటర్ లో రూ. 7. 85లక్షల నగదును దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన ద్రుశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో కవితను కలిసిన కుటుంబీకులు..! Source link

Read More

ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల కౌంటింగ్‌ను జూన్‌ 4వ తేదీనే నిర్వహించనున్నట్టు ఈసీ శనివారం ప్రకటించింది. March 18, 2024 / 01:55 AM IST అరుణాచల్‌, సిక్కింలపై ఈసీ నిర్ణయం న్యూఢిల్లీ, మార్చి 17: ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటే అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల కౌంటింగ్‌ను జూన్‌ 4వ తేదీనే నిర్వహించనున్నట్టు ఈసీ శనివారం ప్రకటించింది. అయితే, ఈ రెండు రాష్ర్టాల అసెంబ్లీల గడువు జూన్‌ 2వ తేదీకే ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ను జూన్‌ 2వ తేదీనే జరపనున్నట్టు ఈసీ ఆదివారం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ మాత్రం ముందుగా…

Read More

Free and fair elections are not possible without transparency of political funding. Published Date – 17 March 2024, 11:50 PM The electoral bond fiasco has proved that they have failed to bring transparency into the election process nor have they contributed in any way to end the flow of black money. While the Supreme Court striking down the electoral bond scheme as unconstitutional and violative of the right to information of citizens is a welcome move, many critics say that we are back to square one as far as political funding is concerned. The question now…

Read More