హర్యానాలోని రేవారిలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలడంతో 100 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ధరుహెరా పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న లైఫ్ లాంగ్ ఫ్యాక్టరీలో చోటుచేసుకుంది. పేలుడుకు గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. శనివారం రాత్రి 7:00 గంటల ప్రాంతంలో లైఫ్-లాంగ్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్స్లు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. కంపెనీ హీరో కోసం విడిభాగాలను తయారు చేస్తుంది. రెస్క్యూ టీమ్ గాయపడిన ఉద్యోగులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఘటన జరిగిన వెంటనే అక్కడ కలకలం రేగింది. గాయపడిన వారిలో చాలా మందిని రేవారిలోని సివిల్ ఆసుపత్రికి తరలించారని, మరికొందరిని ఢిల్లీ, గురుగ్రామ్లోని ఆసుపత్రులకు రెఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై ఎంపీ దీపేంద్ర సింగ్ హుడా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో సంతాపం వ్యక్తం చేశారు.…
Author: Telanganapress
AI : ఏఐతో కొలువుల కోత తప్పదనే ఆందోళనల నడుమ అడోబ్ ఇండియా డైరెక్టర్ వేణుగోపాలన్ లేటెస్ట్ టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. March 17, 2024 / 01:45 PM IST AI : ఏఐతో కొలువుల కోత తప్పదనే ఆందోళనల నడుమ అడోబ్ ఇండియా డైరెక్టర్ వేణుగోపాలన్ లేటెస్ట్ టెక్నాలజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ విస్తరించి, మానవుల పురోగతికి దారితీస్తుందని పేర్కొన్నారు. ఏఐతో ఎక్కువ మంది జాబ్ మార్కెట్లోకి రాగలుగుతారు.. ఇది సృజనాత్మకత ప్రజాస్వామీకరణకు దారితీస్తుందని అన్నారు. అదే సమయంలో ఏఐతో పని నాణ్యతను పెంపొందించడానికి నిపుణులకు వెసులుబాటు ఉంటుందని వేణుగోపాలన్ చెప్పారు. ఏఐని అర్థం చేసుకోవడం, దాన్ని స్వీకరించడం కీలకమని చెప్పారు. తద్వారా ఇది భవిష్యత్తులో వేగంగా ముందుకు సాగడానికి మిమ్మల్ని అనుమతిస్తుందని వేణుగోపాలన్ పేర్కొన్నారు. ఇక ఏఐ రాకతో ఉద్యోగులపై వేటు తప్పదని మరికొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐతో కోడర్స్ ఉద్యోగాలు…
Thanking the BRS chief for reposing faith in him and deciding to nominate him from the constituency, he expressed the hope that the party leaders and supporters from all the assembly segments in Malkajgiri constituency would work with unity for the victory of the party. Published Date – 17 March 2024, 12:46 PM Ragidi Laxma Reddy Hyderabad: BRS leader Ragidi Laxma Reddy, who will be contesting from Malkajgiri Lok Sabha constituency as the party nominee, said the people of the State were firm on giving an emphatic win in the ensuing parliamentary polls. Addressing a meeting…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణం తర్వాత ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానానికి మే 13న ఉప ఎన్నికల జరుగుతుందని శనివారం ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ స్థానం నుంచి తాను పోటీ చేస్తానని..ఏకగ్రీవానికి అందరూ సహకరించాలని కోరారు లాస్య నందిత సోదరి నివేదిత. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు తాను కంటోన్మెంట్ శాసనసభ ఉపఎన్నిక బరిలో నిల్చుంటున్నట్లు తెలిపారు. ఎన్నిక ఏకగ్రీవం కావడానికి ఇతర పార్టీలన్నీ సహకరించాలని నివేదిత కోరారు. తన సోదని లాస్య నందిత హఠాన్మరణం అనంతరం ఆమె తొలిసారిగా శనివారం కాకాగూడ గ్రుహలక్ష్మీ కాలనీలోని నివాసంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నివేదిత మాట్లాడారు. లాస్యనందిత ఆశయసాధనకు క్రుషి చేస్తానని త్వరలోనే పార్టీ అధిష్టానాన్ని కలుస్తానని నివేదిత తెలిపారు. ఇది కూడా చదవండి: ‘నా జీవితాంతం ధోనీకి రుణపడి ఉంటాను’..అశ్విన్…
Yadagirigutta | యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. March 17, 2024 / 12:39 PM IST యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీలక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 7వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం జగన్మోహిని అలంకార సేవలో భక్తులకు(Devotees) నారసింహుడు దర్శనమిచ్చారు. రాత్రి అశ్వవాహన సేవ, ఎదుర్కోల్లు మహోత్సవం ఆలయ అధికారులు నిర్వహించనున్నారు. కాగా, ఆదివారం సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట నరసన్న దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట సమయం పడుతున్నది. కాగా, ఆలయ మహా ఉద్ఘాటన తర్వాత రెండోసారి బ్రహోత్సవాలు జరుగుతుండగా, ఈ నెల 21 వేడుకలు కొనసాగనున్నాయి. Source link
On information the police reached the spot and shifted the body for postmortem examination to the Gandhi Hospital. Published Date – 17 March 2024, 11:39 AM Representational Image Hyderabad: A footpath dweller was murdered by some unknown persons at Chikkadpally on Saturday night.According to the police, the man aged around 65 years was asleep on the pavement at Bagh Lingampally when some persons hurled boulders on him leading to his death. The assailants escaped from the spot. On information the police reached the spot and shifted the body for postmortem examination to the Gandhi Hospital. The…
తాను బీఆర్ఎస్ నుంచి మారుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ పార్టీని వీడటం లేదని స్పష్టం చేశారు. పార్టీ మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. అదేవిధంగా లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న దానం నాగేందర్, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని తాను కాదని స్పష్టం చేశారు. ఏదైనా నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే తాను రాజకీయ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. కాగా రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ తో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీ మారడాన్ని అంగీకరించారని..సికింద్రాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు అంగీకరించినట్లు వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈనెల 18న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై దానం స్పందించారు. తానే ఏపార్టీలోకి వెళ్లడం లేదని బీఆర్ఎస్ పార్టీలోనే…
Health Tips | మైగ్రేన్ అంటేనే తలలో ఓ కార్ఖానా కదులుతున్న భావన. నరనరాన్నీ మంటపెట్టే బాధ. ఈ సమస్యను ఎదుర్కోవడంలో కొన్ని చిట్కాలూ పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు. ప్రత్యేకించి కొన్ని పరిస్థితులు మైగ్రేన్ను ప్రేరేపిస్తాయి. పెద్ద శబ్దాలు, ఘాటైన రసాయనాలు, మద్యం, కాఫీ, చలి, ఎండ… ఇందులో ఏవి మనకు తలనొప్పిని తెప్పిస్తున్నాయో గమనించుకుని వాటికి దూరంగా ఉంటే సరిపోతుంది. వీలునుబట్టి సంప్రదాయ వైద్యాన్నీ ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్స్ వల్ల తలనొప్పి తగ్గుతుందని నమ్మకం. కాఫీ విషయానికొస్తే.. కొందరికి కాఫీ ఉపశమనం కలిగిస్తే, మరికొందరిలో సమస్యను తీవ్రతరం చేస్తుంది. బాల్యానికి బాదం! బాదంపప్పు అంటే ఖరీదైన వ్యవహారమే. కానీ వాటితో వచ్చే లాభంతో పోల్చుకుని తింటే మాత్రం మహా చవకగా అనిపిస్తుంది. అందులోనూ, గుప్పిట్లో పట్టేటన్ని బాదం పప్పుల్ని నానబెట్టి, రోజూ పిల్లలకు ఇవ్వాలంటారు నిపుణులు. ఎందుకంటే..విటమిన్-ఇ,మెగ్నీషియం, జింక్ లాంటి పదిహేను పోషకాలు బాదంలో సమృద్ధం. బాదంలోని మంచి…
While two persons died on the spot, the third breathed his last while being shifted to hospital. Construction masons Venu, Srikanth and Venkatesh died in the accident. Published Date – 17 March 2024, 10:39 AM Jagtial: Three persons died in a road accident that took place on the Jagtial-Nizamabad main road near Venkatapur of Korutla mandal on Sunday morning. The incident occurred when a bike traveling to Metpalli from Jagtial side rammed a parked lorry on the outskirts of Venkatapur at around 6.30 am. While two persons died on the spot, the third breathed his last…
అంతర్జాతీయ క్రికెటర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకరు. అశ్విన్ గొప్ప స్నిన్నర్ కూడా. క్యారమ్ బాల్ వేయడంలో దిట్ట. క్యారమ్ బాల్..బ్యాట్స్ మెన్ తప్పించుకోవడం అంత సులువు కాదు. అశ్విన్ బౌలింగ్ చేస్తున్నాడంటే..ఎలాంటి బ్యాట్స్ మెన్ అయినా సరే వణకాల్సిందే. అశ్విన్ 2008 నుంచి 2015 వరకు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ఐపీఎల్ 2011 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఫైనల్లో మహేంద్ర సింగ్ ధోనీకి కొత్త బంతిని అందించడం ద్వారా తన కెరీర్ కీలక మలుపు తిరిగింది. మహేంద్ర సింగ్ ధోనీ..తన వ్యూహాలతో ప్రత్యర్థులను చిత్తు చేయడంలో దిట్ట. 2011 IPL ఫైనల్లో రవిచంద్రన్ అశ్విన్కి కొత్త బంతిని అందించాడు. ఈ వర్ధమాన ఆఫ్ స్పిన్నర్ నాల్గవ బంతికి ఫామ్లో ఉన్న క్రిస్ గేల్ వికెట్ను తీసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కోసం చెపాక్లో జరిగిన మ్యాచ్ అశ్విన్కు ఆరంభం మాత్రమే. అప్పటి నుండి, గందరగోళంగా…