దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).. బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ని సవరించింది. March 17, 2024 / 01:33 AM IST న్యూఢిల్లీ, మార్చి 16: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ).. బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు(బీపీఎల్ఆర్)ని సవరించింది. ఈ నెల 15 నుంచి అమలులోకి వచ్చేలా బీపీఎల్ఆర్ని 15 శాతానికి పెంచింది. కానీ, మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని యథాతథంగా ఉంచింది. బేస్ రేటుని 10.25 శాతంగా కొనసాగించింది. ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతంగా ఉంచిన బ్యాంక్ నెల ఎంసీఎల్ఆర్ని 8.20 శాతంగాను, మూడు నెలల రేటును 8.2 శాతం, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ని 8.55 శాతంగా ఉంచింది. రుణ గ్రహీతలు అత్యధికంగా తీసుకునే ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై రేటును 8.65 శాతంగా నిర్ణయించింది. అలాగే రెండేండ్ల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటును 8.75…
Author: Telanganapress
In the new era of regulation dominated by technology, expect the unexpected… for the good! Published Date – 16 March 2024, 11:50 PM By S Ganesh Kumar India is one of the few countries which has been witnessing clouds of growth in an otherwise gloomy economic world of the day. The financial sector in general and the banking sector in particular have been playing the role of a catalyst in facilitating all sections of the economy and the common citizen in the metamorphosis of our country. India is also the world’s largest country where innovation in…
LIC | 2022 ఆగస్టు నుంచి ఎల్ఐసీ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 16 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. March 16, 2024 / 11:32 PM IST LIC | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. 2022 ఆగస్టు నుంచి ఎల్ఐసీ ఉద్యోగుల ప్రాథమిక వేతనం 16 శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో రెండేండ్లుగా ఉన్న వేతన బకాయిలను ఎల్ఐసీ ఉద్యోగులు అందుకోనున్నారు. ప్రాథమిక వేతనంతోపాటు ఇతర అలవెన్సులతో కలిపి మొత్తం 22 శాతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఈ వేతన పెంపు వల్ల 1.10 లక్షల మందికి పైగా ఉద్యోగులు, 30 వేల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఎల్ఐసీపై ఏటా రూ.4,000 కోట్లకు పైగా ఆర్థిక భారం పడుతుందని తెలుస్తున్నది. ఎల్ఐసీ ఉద్యోగుల వేతన…
The party cadres staged demonstrations in front of bus depots and mandal offices condemning the arrest. Published Date – 16 March 2024, 11:31 PM Police detain a BRS leader staging a protest against party MLC K Kavitha’s arrest, in Warangal. Hyderabad: State-wide protests were organised on Saturday by the Bharat Rashtra Samithi condemning the illegal arrest of party leader and MLC K Kavitha by the Enforcement Directorate in connection with the Delhi liquor policy case. The rank and file of the party joined the dharnas and rasta rokos that were staged across the districts and in…
All England Badminton | ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్- 2024 సింగిల్స్ సెమీ ఫైనల్లో భారత్ ఆటగాడు లక్ష్య సేన్.. ఇండోనేషియా ఆటగాడు జొన్నా చిరిస్టి చేతిలో ఓటమి పాలయ్యాడు. March 16, 2024 / 11:13 PM IST All England Badminton | ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్- 2024 సింగిల్స్ సెమీ ఫైనల్లో భారత్ ఆటగాడికి షాక్ తగిలింది. టోర్నమెంట్లో సెమీ ఫైనల్స్కు దూసుకొచ్చిన లక్ష్య సేన్.. చతికిల పడ్డాడు. ఇండోనేషియా ఆటగాడు జొన్నా చిరిస్టి చేతిలో లక్ష్య సేన్ ఓటమి పాలయ్యాడు. తొలి సెట్లో లక్ష్య సేన్ మీద చిరిస్టి 21-15 తేడాతో విజయం సాధించాడు. కానీ, రెండో సెట్ లో చిరిస్టిపై లక్ష్య సేన్ 21-10 తేడాతో విజయం సాధించాడు. డిసైడర్ మూడో సెట్ ప్రారంభంలో ఆధిపత్యం ప్రదర్శించినా, తర్వాత చిరిస్టిని బ్రేక్ చేయడంలో లక్ష్య సేన్ విఫలమయ్యాడు.…
Late DMK patriarch M Karunanidhi was the Chief Minister of Tamil Nadu from 1969 to 1976. Published Date – 16 March 2024, 10:20 PM File Photo Chennai: Tamil Nadu Chief Minister M K Stalin on Saturday accused Prime Minister Narendra Modi of “uttering a lie” on the Katchatheevu issue to target the DMK and blamed him for “staying silent” over projects for the state. In a post on social media platform X, Stalin alleged that the Prime Minister had “blatantly lied” in his rally at Kanyakumari on March 15 that Tamil Nadu fishermen are facing trouble…
Rain | ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్లలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది March 16, 2024 / 10:24 PM IST Rain | ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర, వన్పల్లి, గర్జనపల్లి, మద్దిమల్లలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన సుమారు గంటపాటు ఏకధాటిగా కురిసింది. గులకరాళ్ల కంటే పెద్దసైజులో వడగండ్లు పడడంతో చేతికచ్చిన వరిపంట నేలపాలైంది. నిజామాబాద్ జిల్లా సిరికొండ, ధర్పల్లి, ఇందల్వాయి, డిచ్పల్లి తదితర మండలాల్లో కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. వడగండ్ల వాన కారణంగా కోతకు వచ్చిన వరి నేలవాలింది. ధాన్యం గింజలు రాలిపోయాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో వర్షార్పణం…
One of the notable names GT acquired during the IPL 2024 auction was Shahrukh Khan. Published Date – 16 March 2024, 09:27 PM New Delhi: Gujarat Titans head coach Ashish Nehra opened up about replacing two key players – Hardik Pandya and Mohammed Shami ahead of the upcoming Indian Premier League 2024 season. In two years of GT’s IPL journey, Shami and Pandya have played a crucial role in guiding the franchise to back-to-back finals. However, Pandya traded to five-time champions Mumbai Indians and Shami being ruled out of the entire tournament after undergoing surgery on…
దేశంలో లోకసభ ఎన్నికల పండుగకు నగారా మోగింది. లోకసభతోపాటు 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. విజ్నాన్ భవన్ ప్లీనరీ హాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, జ్నానేశ్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సంధులతో కలిసి లోకసభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. 18వ లోకసభతోపాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడిస్తున్నారు. లోక్సభ ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటిస్తోంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. 97 కోట్ల మంది ఓటర్లు, 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఆయన చెప్పారు. 55 లక్షల ఈవీఎంల నుంచి ఓట్లు వేయనున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం పురుష, మహిళా ఓటర్లు ఎంత?-పురుష ఓటర్లు – 49.7 కోట్ల మంది-మహిళా ఓటర్లు – 47.1 కోట్లు-మొదటిసారి ఓటర్లు…
AP Bhavan | ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీ భవన్ను రెండుగా విభజిస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ అంగీకారం తెలపడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు 8.24 ఎకరాలు, ఏపీకి 11.53 ఎకరాలను కేటాయించింది. March 16, 2024 / 09:25 PM IST AP Bhavan | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దాదాపు పదేండ్ల తర్వాత ఏపీ భవన్ విభజనకు మోక్షం లభించింది. ఏపీ భవన్ను రెండుగా విభజిస్తూ కేంద్ర హోం శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ అంగీకారం తెలపడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ అశోక రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉండగా.. తెలంగాణకు 8.24…