Author: Telanganapress

Assembly Elections | ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌, అరుణాచల్ ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు. March 16, 2024 / 05:23 PM IST న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరుగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌, అరుణాచల్ ప్రదేశ్‌, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ శనివారం తెలిపారు. 60 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 19న ఒకే విడతలో రెండు ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే 32 అసెంబ్లీ స్థానాలున్న సిక్కింలో కూడా ఏప్రిల్ 19న…

Read More

In Telangana, the elections will be held in a single phase along with 19 other States on May 13. Published Date – 16 March 2024, 04:26 PM Telangana Hyderabad: The Election Commission on Saturday announced dates and the full schedule for the Lok Sabha election 2024. The Lok Sabha election will be held in seven phases. Voting in the first phase will be conducted on April 19. Counting for all elections, including by-elections, assembly elections, and general elections, is slated for June 4. Phase one of the elections will be held on April 19, phase two…

Read More

పోకో ఎం6 5జీ గతేడాది డిసెంబర్లో ఇండియాలో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ MediaTek Dimensity 6100+ SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 18W వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ, 6జీబీ, 8జీబీమూడు రంగుల్లో గెలాక్టిక్ బ్లాక్, ఓరియన్ బ్లూ మరియు పొలారిస్ గ్రీన్ లభిస్తుంది. ఈఫోన్ 6.74-అంగుళాల HD+ (1,600 x 720 పిక్సెల్‌లు) డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, 600 nits బ్రైట్‌నెస్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్చ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా UFS 2.2, MIUI 14 వంటి ఫీచర్లను కూడా పొందుతుంది.కెమెరా విషయానికొస్తే, మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, బ్యాక్ సైడ్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌ను కలిగి ఉంది. అయితే సెల్ఫీ కెమెరా 5-మెగాపిక్సెల్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర…

Read More

IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్ మ‌రో ఆరు రోజుల్లో షురూ కానుంది. చిదంబ‌రం స్టేడియంలో మార్చి 22న జ‌రిగే ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK), రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB) జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఎంఎస్ ధోనీ(MS Dhoni), విరాట్ కోహ్లీ… March 16, 2024 / 04:17 PM IST IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్ మ‌రో ఆరు రోజుల్లో షురూ కానుంది. చిదంబ‌రం స్టేడియంలో మార్చి 22న జ‌రిగే ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK), రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(RCB) జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఎంఎస్ ధోనీ(MS Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లు త‌ల‌ప‌డే ఈ మ్యాచ్‌పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఇది ధోనీ ఫేర్‌వెల్ సీజ‌న్ కావ‌డంతో, చెన్నై, సీఎస్కే మ్యాచ్‌ టికెట్లకు ఫుల్ డిమాండ్…

Read More

The BRS has given a call for bandh for Saturday to protest the arrest of Kavitha who was arrested at her residence on Friday and taken to Delhi by the ED officials Published Date – 16 March 2024, 03:20 PM Hyderabad: The Bharat Rashtra Samithi workers held a series of protests at different parts of the city against the arrest of MLC K Kavita by Enforcement Directorate officials. The BRS has given a call for bandh for Saturday to protest the arrest of Kavitha who was arrested at her residence on Friday and taken to Delhi…

Read More

ప్రతి నెలా మీకు గ్యారెంటీ ఆదాయాన్ని అందించే పథకంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే పోస్ట్ ఆఫీస్ మీ కోసం ఒక అదిరిపోయే స్కీంను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేంటో చూద్దాం. ప్రతి నెలా మీకు గ్యారెంటీ ఆదాయాన్ని అందించే పథకంలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? పోస్ట్ ఆఫీస్ లో మీకోసం ఒక సూపర్ స్కీం అందుబాటులో ఉంది. అదే నెలవారీ ఆదాయ పథకం (MIS). మీరు ఈ పథకంలో పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేసిన తర్వాత, మీరు ప్రతి నెలా ఆదాయాన్ని పొందుతారు.స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఈ పథకంలో పెట్టిన పెట్టుబడిపై ఎలాంటి ప్రభావం చూపవు. ఆర్థిక పెట్టుబడులు చేస్తున్నప్పుడు, చాలా మంది తమ డబ్బును సురక్షితంగా ఉంచుకోవడానికి రిస్క్ తీసుకోకుండా ఉంటారు.ఇందులో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా నెలవారీ స్థిర ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పథకం వార్షిక వడ్డీని 7.4 శాతం పొందుతుంది. ఈ పోస్టాఫీసు పథకంలో…

Read More

Election Shedule | అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రానే వచ్చింది. భారత ముఖ్య ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. March 16, 2024 / 03:21 PM IST Election Shedule : అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రానే వచ్చింది. భారత ముఖ్య ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేశారు. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను…

Read More

SpiceJet holds a significant position as the sole operator in the Puducherry-Bengaluru-Hyderabad circuit Published Date – 16 March 2024, 02:24 PM Hyderabad: Effective March 30, SpiceJet, the sole operator on the Puducherry-Bengaluru-Hyderabad route, is expected to cease operations at Puducherry Airport. The airline, which currently provides services to Hyderabad and Bengaluru, has indicated that flight bookings beyond March 30 are unavailable. Earlier, SpiceJet temporarily suspended services at Puducherry Airport citing “operational difficulties.” However, the airline resumed operations after a gap of a few months. Currently, SpiceJet holds a significant position as the sole operator in the…

Read More

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడ సుదీర్ఘంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలు ఇద్దరు నక్సలైట్లను హతమార్చాయి. ఈ ఎన్‌కౌంటర్ గురించి పోలీసు అధికారులు శుక్రవారం సమాచారం ఇచ్చారు. నక్సలైట్లు దాడి చేసినప్పుడు భద్రతా బలగాలు అడవిలో ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రతీకారం తీర్చుకునే క్రమంలో నక్సలైట్లు పారిపోయారు. అయితే, ఆ తర్వాత సోదాల్లో ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమైనట్లు వెల్లడించారు. బెద్రే పోలీస్ స్టేషన్ పరిధిలోని హింగ్‌మెటా గ్రామ అడవిలో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు మరణించినట్లు పోలీసు అధికారులు సమాచారం ఇచ్చారు. ఇంద్రావతి ఏరియా కమిటీ ప్లాటూన్ నంబర్ 16కి చెందిన కమాండర్ మల్లేష్, మాడ్ మండలం కంపెనీ నంబర్ 1 కమాండర్ అరుణ్ అలియాస్ రూపేష్, మరో 25 మంది మావోయిస్టులు హింగ్‌మెంట-లంక గ్రామ అడవుల్లో ఉన్నట్లు సమాచారం మేరకు డీఆర్‌జీ బీజాపూర్, బెద్రే…

Read More

Rashid Khan : ప్ర‌పంచంలోని మేటి స్పిన్న‌ర్ల‌లో ఒక‌డైన‌ అఫ్గ‌నిస్థాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్(Rashid Khan) పున‌రాగ‌మ‌నంలోనే రికార్డు బ‌ద్ధ‌లు కొట్టాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్ ముందు  సార‌థిగా అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేశాడు. స్వ‌దేశంలో ఐర్లాండ్‌తో శుక్ర‌వారం జ‌రిగిన… March 16, 2024 / 02:20 PM IST Rashid Khan : ప్ర‌పంచంలోని మేటి స్పిన్న‌ర్ల‌లో ఒక‌డైన‌ అఫ్గ‌నిస్థాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్(Rashid Khan) పున‌రాగ‌మ‌నంలోనే రికార్డు బ‌ద్ధ‌లు కొట్టాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్ ముందు  సార‌థిగా అత్యుత్త‌మ గ‌ణాంకాలు న‌మోదు చేశాడు. స్వ‌దేశంలో ఐర్లాండ్‌తో శుక్ర‌వారం జ‌రిగిన తొలి టీ20లో ర‌షీద్ మూడు వికెట్లతో విజృంభించాడు. దాంతో, 19 ప‌రుగుల‌కే మూడు వికెట్లు తీసి 14 ఏండ్ల రికార్డు బ్రేక్ చేశాడు. దాంతో, 2014లో అప్ప‌టి కెప్టెన్ న‌వ్‌రోజ్ మంగ‌ల్ పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫ‌య‌ర్స్‌లో ఐర్లాండ్‌పై మంగ‌ల్ 4 ఓవ‌ర్ల‌లో 23…

Read More