Author: Telanganapress

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోకసభతోపాటు ఏపీ, ఒడిశా, అరుచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఈసీ తెలిపింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఏపీకి మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నట్లు ఈసీ తెలిపింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్: -మార్చి 18న నోటిఫికేషన్ -ఏప్రిల్ 25 నామినేషన్లకు చివరి తేదీ -ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన -ఏప్రిల్ 29న ఉపసంహరణకు చివరి తేదీ. – మే 13 పోలింగే తేదీ. -జూన్ 4 ఓట్ల లెక్కింపు మొదటి దశ- ఏప్రిల్ 19 (102 సీట్లు)రెండవ దశ- ఏప్రిల్ 26 (89 సీట్లు)మూడవ దశ- మే 7 (94 సీట్లు)నాల్గవ…

Read More

Election code | దేశవ్యాప్తంగా లోక్‌సభ, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుమల (Tirumala) దర్శనంపై కోడ్‌ (Code) ఎఫెక్ట్‌ పడింది. March 16, 2024 / 08:21 PM IST తిరుమల : దేశవ్యాప్తంగా లోక్‌సభ, ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తిరుమల (Tirumala) దర్శనంపై కోడ్‌ (Code) ఎఫెక్ట్‌ పడింది. శనివారం ఢిల్లీలో అధికారులు విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డ వెంటనే ఎన్నికల కోడ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కోడ్‌ వల్ల తిరుమ‌ల‌లో వ‌స‌తి, శ్రీవారి దర్శనాని (Darsan)కి సిఫార‌స్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. స్వయంగా వ‌చ్చే ప్రోటోకాల్‌ ప్రముఖులకు, వారి కుటుంబ స‌భ్యుల‌కు నిర్దేశించిన విధివిధానాల మేర‌కు శ్రీవారి దర్శనం, వసతి కల్పిస్తామని వెల్లడించారు. టీటీడీ ధ‌ర్మక‌ర్తల మండ‌లి నిర్ణయం మేర‌కు సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవ‌ర‌కు ఏ రకమైన వ‌స‌తి, దర్శనాలకు కూడా సిఫారసు…

Read More

Speaking to newsmen after meeting the BRS presidnet K Chandrasekhar Rao, the former IPS officer alleged that it was the Bharatiya Janata Party (BJP) that had mounted pressure on the BSP leadership to call off the electoral understanding with the BRS. Published Date – 16 March 2024, 07:25 PM Hyderabad: In a significant disclosure, R.S. Praveen Kumar, who quit the Bahujan Samaj Party (BSP) has cited undue pressure from the BSP leadership to call off the poll pact with BRS as the reason for his decision to quit the party. Speaking to newsmen after meeting the…

Read More

ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఏడు దశల్లో జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి దశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్‌ జరగనుంది. దీనితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశంలో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న మొదటి దశ, ఏప్రిల్ 26న రెండో దశ, మే 07న మూడో దశ, మే 13న నాలుగో దశ, మే 20న ఐదో దశ ఓటింగ్, ఆరో దశ ఓటింగ్ మే 20న నిర్వహించనున్నారు. మే 26, ఏడో దశ ఓటింగ్ జూన్ 1న. . దీంతో జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.లోక్‌సభ ఎన్నికలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఇందులో బీహార్ నుంచి 1, గుజరాత్ నుంచి 5, హర్యానా…

Read More

Petrol-Diesel Price | ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) లక్షద్వీప్ దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీ తగ్గించింది. మారుమూల ద్వీపాలకు ఇంధనాన్ని రవాణా చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించిన వ్యవయాన్ని తిరిగి పొందేందుకు ధరలను ఐఓసీ పెంచింది. March 16, 2024 / 07:18 PM IST Petrol-Diesel Price | ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (IOC) లక్షద్వీప్ దీవుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను భారీ తగ్గించింది. మారుమూల ద్వీపాలకు ఇంధనాన్ని రవాణా చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించిన వ్యవయాన్ని తిరిగి పొందేందుకు ధరలను ఐఓసీ పెంచింది. తాజాగా ఆ ధరలను ఐఓసీ తగ్గించింది. ఆండ్రోట్, కల్పేని దీవుల్లో లీటర్‌కు రూ.15.3, కవరత్తి, మినీకాయ్ దీవుల్లో రూ.5.2 చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. కవరత్తి, మినీకాయ్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.105.94 నుంచి రూ.100.75కి, అందరోట్‌, కల్పేనిలో రూ.116.13 నుంచి రూ.100.75కి తగ్గింది. కవరత్తి,…

Read More

On Sunday there will be traffic diversions between 7.40 pm to 8.10 pm. Published Date – 16 March 2024, 06:29 PM Hyderabad: The Hyderabad traffic police announced traffic restrictions on Saturday and Sunday in the city in view of the visit of Prime Minister Narendra Modi. On Sunday there will be traffic diversions between 7.40 pm to 8.10 pm. The traffic will be stopped for a while or diverted en-route at the following places/routes Rasoolpura, PNT Junction, Begumpet, Green Lands, Monappa Junction, Raj Bhavan MMTS Junction, Metro Residency Lane, and V V Statue junction. On Monday…

Read More

బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించారు. కొత్త దారి ఎంచుకోవల్సిన సమయం వచ్చిందని…పరిస్థితులకు అనుగుణంగా కొత్తదారిలో నడుస్తానని పేర్కొన్నారు. అందుకే రాజీనామా తప్ప తనకు మరో మార్గం కనిపించలేదని తెలిపారు. బరువైన గుండెతో బీఎస్పీ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య తీసుకున్న నిర్ణయాలు పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నన్ను నమ్మి నాతో నడిచిన స్వేరోలను మోసం చేయలేనని..తన ఎక్స్ అకౌంట్లో పోస్టు షేర్ చేశారు. & Dear fellow Bahujans, I am unable to type this message, but I must do it anyway, as the time to take new path has arrived now. Please forgive me for this post and I have no choice…

Read More

SUV Cars | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎస్ యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. హ్యుండాయ్ ఎక్స్‌టర్, టాటాపంచ్, నిసాన్ మ్యాగ్నైట్, రెనాల్ట్ కైగర్ వంటి ఎస్ యూవీ కార్లు రూ.7 లక్షల్లోపు ధరకే లభిస్తాయి. March 16, 2024 / 06:21 PM IST SUV Cars | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కుటుంబ సభ్యులంతా హాయిగా ప్రయాణించడానికి వీలుగా ఉన్న ఎస్‌యూవీ కార్లపై మోజు పెంచుకుంటున్నారు. రోజురోజుకి ఎస్‌యూవీ కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధర అంటే రూ.7 లక్షల్లోపు ధరకు అందుబాటులో ఉన్న ఎస్‌యూవీ కార్ల గురించి తెలుసుకుందామా.. హ్యుండాయ్ ఎక్స్‌టర్ ఇలా దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా ఆవిష్కరించిన ఎస్‌యూవీ ఎక్స్‌టర్ కారు ధర రూ.6.13 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. 1.2-లీటర్ల కప్పా పెట్రోల్…

Read More

The fellowships provide J-1 visa support, a monthly stipend, an Accident and Sickness Program for Exchanges per U.S. Government guidelines, round-trip economy class air travel, applicable allowances and modest affiliation fees, if any. No allowances are provided for dependents. There needs to be more than a grant to support family members. Updated On – 16 March 2024, 05:25 PM The Fulbright-Kalam Climate Fellowships are designed to build long-term capacity to address climate change-related issues in India and the U.S. for Indian scholars registered for a Ph.D. at an Indian institution. These fellowships last for six to…

Read More

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మార్చి 22 నుంచి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2024 తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఐపిఎల్ సమయంలోనే, లోక్‌సభ ఎన్నికలు 2024 దేశంలో కూడా జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, ఐపీఎల్ 2024 రెండవ దశ యూఏఈకి మారవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చు. 2024 లోక్‌సభ ఎన్నికల తేదీలను మార్చి 16 శనివారం ప్రకటించిన సంగతి తెలిసిందే. జాతీయ ఆంగ్ల పత్రిక తెలిపిన వివరాల ప్రకారం IPL 2024 రెండవ దశ UAEలో జరగవచ్చని తెలిపింది. అయితే, ఎన్నికలు, IPL 2024 తేదీలు ఒకేసారి వచ్చినప్పుడు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. రెండో దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ఇంకా విడుదల చేయలేదు. లోక్‌సభ ఎన్నికల తేదీని ప్రకటించిన తర్వాతే ఐపీఎల్‌కు సంబంధించి…

Read More