ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పోటీచేయనున్నాయి. ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారయింది. ఇందులో భాగంగా బీఎస్పీకి రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నాగర్కర్నూల్, హైదరాబాద్ ఎంపీ స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ పోటీచేయనుంది. ఇప్పటికే 11 ఎంపీ స్థానాలకు తమ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. ఈ నెల 5న బీఆర్ఎస్ అధినేతతో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు దేశంలో సెక్యులర్ విలువలు క్షీణించడం, దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బలహీన పడటం, దళిత, నిమ్నవర్గాల అభ్యున్నతి తదితర అంశాలతోపాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా చర్చించుకున్నారు.…
Author: Telanganapress
Gutha Sukhender Reddy | పార్టీలకు సంబంధం లేని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నాను. ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhender Reddy )అన్నారు. March 15, 2024 / 12:46 PM IST నల్లగొండ : పార్టీలకు సంబంధం లేని రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉన్నాను. ఏ పార్టీ కండువా కప్పుకోవాల్సిన అవసరం నాకు లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukhender Reddy )అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. కాంగ్రెస్లో చేరాలని తన కుమారుడు అమిత్కు ఆ పార్టీ నేతల నుంచి ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవమేనన్నారు. అయితే ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. కొందరు నేతలు సహకరించకపోవడంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేయవద్దని అమిత్ నిర్ణయించుకున్నాడని చెప్పారు. సీఎం రేవంత్ బంధువైనప్పటికి తాను అసెంబ్లీ సమావేశాల్లో మినహా సీఎం…
Accordingly, the BSP will soon announce its candidates for both the Parliamentary constituencies. Sources indicated that the party State president RS Praveen Kumar is likely contesting from Nagarkurnool. Published Date – 15 March 2024, 11:52 AM Hyderabad: The Bahujan Samaj Party (BSP) will contest the upcoming Lok Sabha elections from the Parliamentary constituencies of Hyderabad and Nagarkurnool as part of its alliance with the Bharat Rashtra Samithi (BRS) in Telangana. BRS president K Chandrashekhar Rao on Friday announced that as part of the seat-sharing, it has been decided that the BRS will contest from 15 of…
మైనర్ బాలికను లైంగికంగా వేధించాడంటూ బాధితురాలి తల్లి చేసిన ఫిర్యాదుపై మాజీ సీఎం యడ్యూరప్పపై పోక్సో కేసు నమోదైంది. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు యడ్యూరప్పపై అభియోగాలు నమోదు అయ్యాయి. 17ఏండ్ల బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగుళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఫోక్సో చట్టంలోని సెక్షన్ 8, ఐపీసీ సెక్షన్ 354(ఎ) కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో ఏముంది?బాధిత బాలిక తల్లి గురువారం రాత్రి పోలీస్ స్టేషన్కు వెళ్లి బీఎస్వైపై ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ ఫిబ్రవరి 2న డాలర్స్ కాలనీలోని బీఎస్వై నివాసానికి వెళ్లిన తన మైనర్ కుమార్తెను వేధించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.అయితే ఈ విషయంపై కర్నాటక మాజీ సీఎం ఇప్పటివరకు స్పందించలేదు. లోకసభ ఎన్నికలకు ముందు యడ్యూరప్పపై ఈ ఆరోపణలు రావడం సర్వాత్ర చర్చనీయాంశంగా మారింది. 2008-11 మధ్య కర్నాటక సీఎంగా యడ్యూరప్ప పనిచేశారు.…
Supreme Court: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లకు చెందిన నెంబర్లను బహిర్గతం చేయాలని కోర్టు తెలిపింది. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలియాలని సుప్రీం ప్రశ్నించింది. March 15, 2024 / 11:49 AM IST న్యూఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టు(Supreme Court) నోటీసులు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లకు చెందిన నెంబర్లను బహిర్గతం చేయాలని కోర్టు తెలిపింది. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలియాలని సుప్రీం ప్రశ్నించింది. సీజే డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్ల కేసులో ఇవాళ విచారణ చేపట్టింది. విశిష్టమైన ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ను బ్యాంకులు వెల్లడించాలని ఆయన తెలిపారు.ఆ నెంబర్ ద్వారా ఆ విరాళాలు ఎక్కడికి వెళ్తాయో తెలుస్తాయన్నారు. బాండ్ల గురించి పూర్తి డేటాను ఇవ్వని ఎస్బీఐపై సుప్రీం సీరియస్ అయ్యింది. ఎస్బీఐ తరపున ఎవరు వాదిస్తున్నారని,…
Modi’s roadshow would be held from Mirjalguda to Malkajgiri Chowrasta here this evening, state BJP general secretary G Premender Reddy said in a release on Thursday. Published Date – 15 March 2024, 10:35 AM File Photo Hyderabad: Prime Minister Narendra Modi will hold a roadshow in Hyderabad on Friday and address BJP rallies in Telangana on March 16 and March 18 ahead of the Lok Sabha polls. Modi’s roadshow would be held from Mirjalguda to Malkajgiri Chowrasta here this evening, state BJP general secretary G Premender Reddy said in a release on Thursday. On March 16,…
ఆఫ్రికా దేశమైన సోమాలియా రాజధానిలోని ఓ హోటల్లో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు ఓ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించినట్లు సమాచారం. అందిన సమాచారం ప్రకారం, సోమాలియా రాజధానిలోని ఒక హోటల్లో గురువారం రాత్రి భారీ పేలుడు, కాల్పుల శబ్దాలు వినిపించినట్లు సోమాలియా మీడియా వెల్లడించింది. సోమాలియా ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ పేలుడుకు బాధ్యత వహించిందని పేర్కొంది. #BREAKING_NEWS 🚨🚨🚨 A huge explosion rocks Mogadishu, #Somalia with reports of an ongoing firefight involving AlShabab at Hotel SYL! This follows days of advances by AlShabab across the country with the Government losing swathes of ground to the insurgents. Many senior… pic.twitter.com/YENSntCGQU — Sharmake (@Maydhalaalis) March 14, 2024 అల్ షబాబ్ తన టెలిగ్రామ్ ఛానెల్లో తన యోధులు మొగడిషులోని అత్యంత…
IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్కు ముందే పలు ఫ్రాంచైజీలకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ టోర్నీ నుంచి వైదొలగగా.. పేసర్ లుంగి ఎంగిడి… March 15, 2024 / 10:48 AM IST IPL 2024 : ఐపీఎల్ 17వ సీజన్కు ముందే పలు ఫ్రాంచైజీలకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)కు స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ టోర్నీ నుంచి వైదొలగగా.. పేసర్ లుంగి ఎంగిడి(Lunig Ngidi) టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దాంతో, అతడి స్థానంలో ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ ఫ్రేజర్ మెక్గుర్క్(Jake fraser mcgurk)ను తీసుకోనుంది. ఎంగిడితో పోల్చితే ఫ్రేజర్కు అంతర్జాతీయ అనుభవం తక్కువ. వెస్టిండీస్పై వన్డే సిరీస్లో అరంగేట్రం చేసిన ఈ యంగ్స్టర్ ఇప్పటివరకూ…
Congress general secretary Jairam Ramesh also said the party continues to demand unique bond ID numbers, so that it can precisely match donors to recipients. Updated On – 15 March 2024, 09:46 AM New Delhi: The Congress on Friday alleged that the electoral bonds data has exposed “corrupt tactics” of the BJP such as quid pro quo, seeking donations for the company’s protection, kickbacks and money laundering through shell companies. Congress general secretary Jairam Ramesh also said the party continues to demand unique bond ID numbers, so that it can precisely match donors to recipients. In…
లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటనకు ముందే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 2 తగ్గించాయి. ఇది మార్చి 15, ఉదయం 6గంటల నుంచి అమల్లోకి వచ్చింది. పెట్రోల్,డీజిల్ ధరల తగ్గింపుపై, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోషల్ మీడియాలో ధరలను రూ 2 తగ్గించినట్లు వెల్లడించారు. దేశంలోని ప్రజలు తమ కుటుంబాలను కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. ఇతరుల సంక్షేమం, సౌలభ్యం ఎల్లప్పుడూ ప్రధానిమోదీ లక్ష్యమన్నారు. రాజధాని ఢిల్లీలో ధరలు తగ్గిన తర్వాత పెట్రోల్ లీటరుకు రూ.94.72, ముంబైలో రూ.104.21, కోల్కతాలో రూ.103.94, చెన్నైలో లీటర్ రూ.100.75కి లభిస్తున్నాయి. కాగా, డీజిల్ కొత్త ధరలను పరిశీలిస్తే, ఢిల్లీలో లీటర్ డీజిల్ రూ.87.62, ముంబైలో రూ.92.15, కోల్కతాలో రూ.90.76, చెన్నైలో లీటరు రూ.92.34కి అందుబాటులో ఉంటుంది. గతంలో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ…