Stop Clock Rule : అంతర్జాతీయ క్రికెట్లో టెక్నాలజీ భాగమై పోయింది. వీటిలో అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేసే డీఆర్ఎస్ (DRS) ఎంతో పాపులర్. త్వరలోనే మరో కొత్త నిబంధన క్రికెట్లో భాగం కానుంది. ఇన్నాళ్లు ప్రయోగ దశలో ఉన్న ‘స్టాప్ క్లాక్ రూల్’… March 15, 2024 / 09:46 AM IST Stop Clock Rule : అంతర్జాతీయ క్రికెట్లో టెక్నాలజీ భాగమై పోయింది. వీటిలో అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేసే డీఆర్ఎస్ (DRS) ఎంతో పాపులర్. త్వరలోనే మరో కొత్త నిబంధన క్రికెట్లో భాగం కానుంది. ఇన్నాళ్లు ప్రయోగ దశలో ఉన్న ‘స్టాప్ క్లాక్ రూల్’ (Stop Clock Rule)ను ఐసీసీ ఇకపై శాశ్వతం చేయనుంది. జూన్లో వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరిగే టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024)తో ఈ నియమాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తేనుంది. ఈ విషయాన్ని ఐసీసీ తాజాగా వెల్లడించింది.…
Author: Telanganapress
The event witnessed a spiritual music rendition by maestros Shankar Mahadevan, Kumaresh Rajagopalan and Shashank Subramanyam Published Date – 14 March 2024, 09:44 PM Hyderabad: The Ministry of Culture (Special Cell) and Heartfulness kickstarted at Kanha Shanti Vanam, the headquarters of Heartfulness, situated at the outskirts of Hyderabad today. The event witnessed a spiritual music rendition by maestros Shankar Mahadevan, Kumaresh Rajagopalan and Shashank Subramanyam. Over 30,000 participants were enraptured by the rendition of the trio. The four-day event is being attended by spiritual leaders from all faiths and…
ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో ఎలక్టోరల్ బాండ్ల డేటాను అప్లోడ్ చేసింది. ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో రెండు డేటాలను అప్లోడ్ చేసింది. మొదటి పేజీలో 12 ఏప్రిల్ 2019 నుండి 24 జనవరి 2024 వరకు ఉన్న పార్టీల డేటా ఉంది. మొదటి డేటా 426 పేజీలుగా ఉంది. ఒక్కో పార్టీకి ఎంత విరాళం వచ్చిందో అందులో వివరించింది. రెండవ డేటా 337 పేజీలు ఉంది. ఇది ఏప్రిల్ 12, 2019 నుండి జనవరి 11, 2024 వరకు డేటాను కలిగి ఉంది. ఇవి కంపెనీలు, ఇతర వ్యక్తుల తరపున ఎస్బీఐ నుండి బాండ్లను కొనుగోలు చేయడం గురించి సమాచారాన్ని అందులో పేర్కొంది. ఈ పెద్ద కంపెనీలు విరాళాలు ఇచ్చాయి:ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్న వారిలో ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్, లక్ష్మీ నివాస్ మిట్టల్, ఎడెల్వీస్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, GHCL లిమిటెడ్, జిందాల్ పాలీ…
Life Style | మీకు నచ్చిన గది ఎంత జాగ్రత్తగా తీర్చిదిద్దుకున్నా.. నిస్తేజంగా, జీవం లేకుండా అనిపిస్తున్నదా! అందులోకి అడుగుపెట్టగానే ఉత్సాహంగా తోచాలని భావిస్తున్నారా!! అయితే ఈ సూచనలు పాటించి చూడండి.. కిటికీలు మూసి ఉంచకుండా.. ఉదయం, సాయంత్రం వేళల్లో తెరిచి ఉంచండి. ఆకర్షణీయమైన కర్టెన్లు వేయండి. సోఫాలు, ఇతర ఫర్నిచర్ని కాస్త స్థానం మార్చి చూడండి. మరీ ముఖ్యంగా అవి కిటికీకి అడ్డంగా లేకుండా చూసుకోండి. అద్దాలు అద్భుతాలు చేస్తాయి. గదిలో ఒకటిరెండు అద్దాలు ఉంచితే.. ఆకర్షణతో పాటుగా కాంతి కూడా ప్రతిఫలిస్తుంది. తెలుపు, దంతపు రంగు లాంటి లేత రంగులు గదిని మరింత విశాలంగా మారుస్తాయి. ముదురు రంగులు ఎక్కువగా లేకుండా చూసుకోండి. గదిలో సామాను మరీ ఎక్కువగా ఉంటే ఇరుగ్గా అనిపిస్తుంది. సామాన్లు తగ్గించుకుంటే విశాలంగా, కాంతిమంతంగా మారుతుంది. Source link
Treat yourself to a delicious meal at Mings & Mee in Banjara Hills if you’re in the mood for Mee Goreng, Nasi Kerabu, Nasi Goreng, Nigiri, veg and non-veg sushi, dim sum, baos, ramen bowls, and more. Published Date – 14 March 2024, 10:00 PM Hyderabad: In Hyderabad, one doesn’t often come across mouthwatering, authentic pan-Asian cuisine. Treat yourself to a delicious meal at Mings & Mee in Banjara Hills if you’re in the mood for Mee Goreng, Nasi Kerabu, Nasi Goreng, Nigiri, veg and non-veg sushi, dim sum, baos, ramen bowls, and more. Before you…
గెలాక్సీ ఏ సిరీస్లో వస్తున్న రెండు సరికొత్త స్మార్ట్ఫోన్ల ధరలను గురువారం సామ్సంగ్ వెల్లడించింది. 5జీ శ్రేణిలో ఏ55, ఏ35 మాడళ్లను కంపెనీ తెస్తున్న విషయం తెలిసిందే. గెలాక్సీ ఏ35 5జీలో రెండు వేరియంట్లుండగా, ఏ55 5జీలో మూడు వేరియంట్లున్నాయి. కాగా, ఏ35 స్మార్ట్ఫోన్ కనిష్ఠ ధర రూ.30,999గా, గరిష్ఠ ధర రూ.33,999గా ఉన్నది. March 15, 2024 / 07:48 AM IST Samsung | న్యూఢిల్లీ, మార్చి 14: గెలాక్సీ ఏ సిరీస్లో వస్తున్న రెండు సరికొత్త స్మార్ట్ఫోన్ల ధరలను గురువారం సామ్సంగ్ వెల్లడించింది. 5జీ శ్రేణిలో ఏ55, ఏ35 మాడళ్లను కంపెనీ తెస్తున్న విషయం తెలిసిందే. గెలాక్సీ ఏ35 5జీలో రెండు వేరియంట్లుండగా, ఏ55 5జీలో మూడు వేరియంట్లున్నాయి. కాగా, ఏ35 స్మార్ట్ఫోన్ కనిష్ఠ ధర రూ.30,999గా, గరిష్ఠ ధర రూ.33,999గా ఉన్నది. ఇక ఏ55 స్మార్ట్ఫోన్ ధరలు రూ.39,999, రూ.42,999, రూ.45,999గా ఉన్నాయి. ఏ35 మొబైల్స్…
He virtually launched the unique Digital Criminal Case Management System (CCMS) Platform of the National Investigation Agency (NIA). Published Date – 14 March 2024, 10:10 PM New Delhi: Union Home Minister and Minister of Cooperation Amit Shah virtually launched several development projects across the country on Thursday. He virtually launched the unique Digital Criminal Case Management System (CCMS) Platform of the National Investigation Agency (NIA). Amit Shah e-inaugurated office premises and laid the foundation for a residential complex of the NIA Jammu, Kochi, Raipur, via video conferencing. Home Minister Amit Shah also launched a mobile app…
లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగే మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసింది. మాల్కాజిగిరి స్థానాన్ని రాగిడి లక్ష్మారెడ్డికి, ఆదిలాబాద్ను ఆత్రం సక్కుకు కేటాయించినట్టు పార్టీ అధినేత కేసీఆర్ గురువారం ప్రకటించారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 11 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. March 15, 2024 / 06:42 AM IST మరో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికి 11 స్థానాలు ఖరారు BRS | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగే మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ ఖరారు చేసింది. మాల్కాజిగిరి స్థానాన్ని రాగిడి లక్ష్మారెడ్డికి, ఆదిలాబాద్ను ఆత్రం సక్కుకు కేటాయించినట్టు పార్టీ అధినేత కేసీఆర్ గురువారం ప్రకటించారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 11 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్లోని తన నివాసంలో కేసీఆర్ గురువారం ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు జోగు…
He wanted the stalls to be decked up on the lines of Rythu Bazaar where women from SHGs can sell their products. Published Date – 14 March 2024, 10:21 PM Hyderabad: To enhance marketing facilities for the products of Self Help Groups (SHGs) operated by women, the State government decided to utilise around 119 stalls at the Night Bazaar near Shilparamam in Hyderabad. Majority of these stalls constructed to run night bazaar, have been lying idle since 2017. Chief Minister A Revanth Reddy who inspected the stalls next to Shilparamam on Thursday, instructed the officials to…
ట్రిబ్ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నది. టీజీటీ, పీజీటీ, పీడీ తదితర పోస్టుల విషయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన మరుసటిరోజే ఆయా పోస్టులకు ఎంపికైన 1ః1 అభ్యర్థుల జాబితాను ట్రిబ్ ప్రకటించింది. March 15, 2024 / 05:05 AM IST గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు ఒక్కో పోస్టుకు 30 లక్షలు డిమాండ్ డెమో మార్కులు వేయిస్తామని ఆశలు 1ః2 జాబితాలోని అభ్యర్థులే టార్గెట్ ఆందోళన బాటలో అభ్యర్థులు ఇటీవల ప్రజాభవన్ ఎదుట ధర్నా సెక్రటేరియట్ ముట్టడికి సన్నాహాలు ట్రిబ్ వ్యవహారంపై అనుమానాలు కటాఫ్ మార్కులు ప్రకటించని ట్రిబ్ ఎంపికైన అభ్యర్థుల మార్కులు వెల్లడించకపోవడంపై ఆందోళన ఆర్టీఐ కింద కోరినా స్పందన కరువు ట్రిబ్ వ్యవహారమే ఆరోపణలకు ఊతం ట్రిబ్ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నది. టీజీటీ, పీజీటీ, పీడీ తదితర పోస్టుల విషయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన మరుసటిరోజే ఆయా పోస్టులకు ఎంపికైన 1ః1 అభ్యర్థుల…