Author: Telanganapress

According to the sources, “He underwent an angioplasty, but there is still no confirmation regarding his health update.” Published Date – 15 March 2024, 03:39 PM Mumbai: Megastar Amitabh Bachchan has reportedly been admitted to Kokilaben Hospital, in Andheri, Mumbai, and has undergone an angioplasty. According to the sources, “He underwent an angioplasty, but there is still no confirmation regarding his health update.” Big B, who is an avid social media user, took to X and wrote: “T4950-in gratitude ever…” In his blog, Amitabh, who was last seen in ‘Ganapath’, said: “Ever in gratitude for all…

Read More

సార్వత్రిక ఎన్నికలకు రేపు(శనివారం) నగారా మోగనుంది. దీనికి సంబంధించి ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించనుంది. లోక్‌సభతో పాటుగానే.. ఆంధ్రప్రదేశ్‌  సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్‌ తేదీలను ప్రకటించనుంది. ప్రస్తుత లోక్‌సభకు జూన్‌ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ.. స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది.  ఆ తర్వాత షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్‌ జరిగింది. మే 23న ఓట్ల…

Read More

Underwater Metro | దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో (Indias First Underwater Metro Service) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. March 15, 2024 / 03:54 PM IST Underwater Metro | దేశంలోనే మొట్టమొదటి నదీ గర్భ మెట్రో (Indias First Underwater Metro Service) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో నిర్మించిన ఈ నదీగర్భ మెట్రోను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మెట్రో కార్యకలాపాలు పబ్లిక్‌కు అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం ఉదయం నుంచి మెట్రో రైడ్‌కు ప్రయాణికులను అనుమతిస్తున్నారు. దీంతో దేశంలోనే మొట్టమొదటి నదీగర్భ మెట్రోలో ప్రయాణించేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు మెట్రో స్టేషన్‌కు పోటెత్తారు. పెద్దసంఖ్యలో ప్రయాణికులు హౌరా మైదాన్‌ (Howrah Maidan) స్టేషన్‌కు చేరుకున్నారు. దీంతో అక్కడ రద్దీ నెలకొంది. టికెట్స్‌…

Read More

Harish Rao pointed out that the cases filed against Madhusudhan Reddy were bailable, but the Police refused to grant bail to him. Published Date – 15 March 2024, 02:57 PM Sangareddy: Former Minister and BRS MLA Harish Rao has alleged that the ruling Party was forcing the opposition party leaders to join the Congress by foisting false cases. Speaking to reporters in Patancheru following the arrest of BRS leader Gudem Madhu Sudhan Reddy, younger brother of BRS Patancheru MLA Gudem Mahipal Reddy, Harish Rao pointed out that the cases filed against Madhusudhan Reddy were bailable, but…

Read More

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధానికి కేంద్రంగా మారిన గాజాలో దారుణమైన పరిస్థితిలు నెలకొన్నాయి. ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ  కాల్పుల్లో 20 మంది మ‌ర‌ణించారు.. మరో 155 మంది తీవ్రంగా గాయపడ్డట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాజాలోని అల్‌ షిఫా ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు తెలిపారు. గాయపడి ఆసుపత్రికి వస్తున్నవారికి వైద్యం అందించడం సాధ్యం కావడం లేదని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. సరైన వసతులు,మెడిసిన్లు లేవన్నారు. ఈ అన్నార్తుల‌పై యుద్ధ ట్యాంకు, శక్తిమంతమైన తుపాకులతో ఇజ్రాయెల్‌ సైనికులు దాడి చేసి ఉంటారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఫిబ్రవరి 29న సైతం గాజాలో ఇదే తరహాలో దాడి జరిగింది. మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి జరపటంతో పాటు కాల్పులకు దిగడంతో 104 మంది మృతి చెందారు. 760 మంది గాయపడ్డారు. మొదట వైమానిక…

Read More

Murder Accused Live From UP Jail | తాను స్వర్గంలో ఉన్నానని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొందున్న నిందితుడు జైలు నుంచి సోషల్‌ మీడియాలో లైవ్‌ వీడియో ప్రసారం చేశాడు. ఇది వైరల్‌ అయ్యింది. దీంతో ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. March 15, 2024 / 02:54 PM IST లక్నో: తాను స్వర్గంలో ఉన్నానని హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొందున్న నిందితుడు జైలు నుంచి సోషల్‌ మీడియాలో లైవ్‌ వీడియో ప్రసారం చేశాడు. (Murder Accused Live From UP Jail) ఇది వైరల్‌ అయ్యింది. దీంతో ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 2019 డిసెంబర్ 2న షాజహాన్‌పూర్‌లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యుడీ) కాంట్రాక్టర్ రాకేష్ యాదవ్‌పై కాల్పులు జరిపి హత్య…

Read More

The OCC is recognized as the nerve centre of the entire metro network, playing a crucial role in ensuring the smooth operation and coordination of services. Published Date – 15 March 2024, 01:38 PM Hyderabad: Actor Rajinikanth made a visit to the Hyderabad Metro Rail Project on Wednesday, where he had the opportunity to explore various aspects of the project, with a particular focus on the Operations Control Centre (OCC). The OCC is recognized as the nerve centre of the entire metro network, playing a crucial role in ensuring the smooth operation and coordination of services.…

Read More

ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ గెలుపుకోసం కలసికట్టుగా కృషి చేద్దాం..నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని గెలిపించి కేసీఆర్ కి బహుమతిగా ఇద్దామన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటూ ప్రకటించారు. పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, హక్కులు కాపాడుకోవడానికి ఈ పొత్తు దోహదం చేస్తుందన్నారు. వంద రోజుల కాంగ్రెస్ అసమర్ద పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్దామని తెలిపారు. రుణమాఫీ అటకెక్కింది .. రైతుభరోసా ఆగిపోయింది. మహిళలకు నెలకు రూ.2500, నిరుద్యోగులకు రూ.4000 భృతి  పథకాల ఊసెత్తడం లేదు.కేసీఆర్ ప్రభుత్వం భర్తీచేసిన 30 వేల ఉద్యోగాలకు నియామకపత్రాలు అందజేసి తామే ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సాగునీళ్లు ఆగిపోయాయి.. తాగునీళ్లకు కరువొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల మధ్య సమన్వయం లేదన్నారు. అంతర్గత కలహాలతో కాంగ్రెస్ సతమతమవుతోందని తెలిపారు. మంత్రులు, ముఖ్యమంత్రి పరస్పర విరుద్ద ప్రకటనలతో ప్రజలను అయోమయంలో పడేస్తున్నారని ప్రకటనలో తెలిపారు నిరంజన్ రెడ్డి. పదేళ్లలో పచ్చబడ్డ పాలమూరు…

Read More

Indian Wells 2024 : ఇండియ‌న్ వెల్స్ టోర్నీ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు తేనెటీగ‌(Honey Bees)లు అంత‌రాయం క‌లిగించాయి. దాదాపు గంట పాటు నానా హంగామా సృష్టించాయి. రెండో సీడ్ కార్లోస్ అల్క‌రాజ్(Carlos Alcaraz), అలెగ్జాండ‌ర్ జ్వెరెవ్(Alexander Zverev)లు హోరాహోరీగా త‌ల‌ప‌డుతుండ‌గా… March 15, 2024 / 01:44 PM IST Indian Wells 2024 : ఇండియ‌న్ వెల్స్ టోర్నీ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు తేనెటీగ‌(Honey Bees)లు అంత‌రాయం క‌లిగించాయి. దాదాపు గంట పాటు నానా హంగామా సృష్టించాయి. రెండో సీడ్ కార్లోస్ అల్క‌రాజ్(Carlos Alcaraz), అలెగ్జాండ‌ర్ జ్వెరెవ్(Alexander Zverev)లు హోరాహోరీగా త‌ల‌ప‌డుతుండ‌గా.. వంద‌ల సంఖ్య‌లో తేనెటీగ‌ల గుంపు కోర్టులోకి వ‌చ్చింది. మూడో గేమ్‌లో స‌ర్వ్ చేసేందుకు రెడీగా ఉన్న‌ అల్క‌రాజ్‌ను అవి చుట్టుముట్టాయి. దాంతో, అత‌డు వాటి నుంచి త‌ప్పించుకొనేందుకు నానా ప్ర‌య‌త్నం చేశాడు. అయినా తేనెటీగ‌లు వ‌ద‌ల‌క‌పోవ‌డంతో గ‌బ‌గ‌బా కోర్టు నుంచి బ‌య‌ట‌కు ప‌రుగెత్తాడు. జ్వెరెవ్ సైతం కోర్టు నుంచి…

Read More

The term of the present Lok Sabha ends on June 16 and a new House has to be constituted before that. Updated On – 15 March 2024, 12:42 PM New Delhi: The Election Commission will announce the schedule for the Lok Sabha polls on Saturday. In a post on X, the poll panel said a press conference to announce the schedule for Lok Sabha elections and some state assemblies will be held at 3 pm on Saturday. The term of the present Lok Sabha ends on June 16 and a new House has to be constituted…

Read More