Tej Pratap Yadav | బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో పాట్నాలోని రాజేంద్ర నగర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. March 15, 2024 / 07:44 PM IST పాట్నా: బీహార్కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో పాట్నాలోని రాజేంద్ర నగర్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన అడ్మిట్ అయ్యారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, ఎక్కువగా ఆధ్మాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే తేజ్ ప్రతాప్ యాదవ్, గురువారం బక్సర్ ప్రాంతంలో పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించారు. మహాఘటబంధన్…
Author: Telanganapress
The schedule until April 7 has been announced as of now, with the remainder to be declared later because of the upcoming Lok Sabha polls, the dates for which are yet to be announced. Published Date – 15 March 2024, 06:56 PM File Photo New Delhi: Legendary Indian spinner Harbhajan Singh on Thursday shut down a Pakistani fan on social media who wished to see Pakistan players take part in the Indian Premier League (IPL). A fan had shared a post on X (formerly Twitter), saying, “Dream for many Indian and Pakistani cricket fans” to see…
రైతులంటే కాంగ్రెస్ సర్కారకు అలుసుగా మారిందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, అన్నం పెట్టే అన్నదాతల అక్రందనలు ప్రభుత్వ పెద్దల చెవులకు ఎక్కడం లేదని విమర్శించారు. ఇవాళ(శుక్రవారం) సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీతో పాటు మండలంలోని ముస్త్యాల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి. ఈ క్రమంలో చేర్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన పల్లా… సమ్మక్క బ్యారేజ్లో గోదావరి జలాలు ఉన్నాయని వాటిని వెంటనే లిఫ్ట్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్కు పంపింగ్ చేయాలన్నారు. అక్కడ నుంచి బొమ్మకూరుకు నీటిని పంపించి వెంటనే మద్దూరు మండలంలోని లద్నూర్, కొమురవెల్లి మండలంలోని తపాస్పల్లి రిజర్వాయర్లకు నీటిని పంపింగ్ చేయాలని డిమాండ్ చేశారు. 10 ఏండ్ల పాలన సాగించిన కేసీఆర్ ఏ ఒక్కరోజు రైతన్నల పంటలు ఎండిపోనియ్య లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతుల పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు. అధికారులు స్పందించని…
Apache Helicopter Squadron | పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో తొలి అపాచీ అటాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ను భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది మే నాటికి మొదటి బ్యాచ్ అపాచీ అటాక్ హెలికాప్టర్లు ఇక్కడకు చేరుతాయని ఆర్మీ అధికారులు తెలిపారు. March 15, 2024 / 06:49 PM IST న్యూఢిల్లీ: పాకిస్థాన్ సరిహద్దు సమీపంలో తొలి అపాచీ అటాక్ హెలికాప్టర్ స్క్వాడ్రన్ను (Apache Helicopter Squadron) భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఇండియన్ ఆర్మీ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సూరి, బోయింగ్ అధికారులు, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో రాజస్థాన్లోని జోధ్పూర్లో శుక్రవారం దీనిని ప్రారంభించారు. ఈ ఏడాది మే నాటికి మొదటి బ్యాచ్ అపాచీ అటాక్ హెలికాప్టర్లు ఇక్కడకు చేరుతాయని ఆర్మీ అధికారులు తెలిపారు. కాగా, ‘ట్యాంక్స్ ఇన్ ది ఎయిర్’ అని వ్యవహరించే అధునాతన దాడి హెలికాప్టర్లు అమెరికా నుంచి ఐఏఎఫ్కు…
People of Gujarat gave AAP 14 per cent votes and made it a national party, he added. Published Date – 15 March 2024, 05:50 PM Vadodara: Delhi Chief Minister Arvind Kejriwal on Friday launched the Aam Aadmi Party’s Lok Sabha election campaign in Gujarat, where he said only his party can finish off the ruling Bharatiya Janata Party (BJP) from the country. He also urged people to help his party win the two Lok Sabha seats that it is contesting in Gujarat so that the issues faced by them can be raised in Parliament. Of the 26…
జపాన్లో అణుకేంద్రం ఉన్న ఫుకుషిమా ప్రాంతంలోఇవాళ(శుక్రవారం) మరోసారి భూకంపం వచ్చింది. దీని తీవ్రత 5.8 గా నమోదైంది. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా… అక్కడ ఉన్న అణు విద్యుత్తు ప్లాంట్ను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. 2011లో వచ్చిన సునామీ కారణంగా ఇది తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం ఏఎల్పీఎస్ ట్రీటెడ్ వాటర్ డిశ్చార్జి కేంద్రంలో ఎలాంటి సమస్య తలెత్తలేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్లాంట్ను మూసివేశామని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ (టెప్కో) శుక్రవారం ఎక్స్ వేదికగా తెలిపింది. ఈ నిర్ణయంతో దైచీ అణు విద్యుత్తు కేంద్రం నుంచి వ్యర్థ జలాలను సముద్రంలోకి విడుదల చేసే ప్రక్రియ కూడా ఆగిపోయింది. ఇక్కడ ఎలాంటి రేడియేషన్ లీకులను గుర్తించలేదని టెప్కో చెబుతోంది. మానిటరింగ్ పోస్టులో రీడింగ్స్ కూడా సాధారణంగా ఉన్నట్లు చెప్పింది.. గతేడాది ఆగస్టులో టెప్కో ఇక్కడి నుంచి శుద్ధి చేసిన వ్యర్థ జలాలను మెల్లగా పసిఫిక్ సముద్రంలోకి విడుదల…
Draupadi Murmu | భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Draupadi Murmu) శుక్రవారం హైదరాబాద్కు(Hyderabad) చేరుకున్నారు. March 15, 2024 / 05:49 PM IST హైదరాబాద్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Draupadi Murmu) శుక్రవారం హైదరాబాద్కు(Hyderabad) చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy), గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. అక్కడ నుంచి కన్హా శాంతి వనం చేరుకున్న రాష్ట్రపతి శాంతి వనంలో మొక్క నాటారు. Source link
Air India recorded the lowest OTP among the airlines surveyed, with a performance of 57.5 per cent. Published Date – 15 March 2024, 04:44 PM Hyderabad: Akasa Air emerged as the leader in on-time performance (OTP) among scheduled domestic airlines operating at Hyderabad’s Rajiv Gandhi International Airport for the month of February, according to data released by the Directorate General Civil Aviation (DGCA) complying with Route Dispersal Guidelines. With an impressive OTP of 89.8 per cent, Akasa Air secured the top spot. On the other hand, Air India recorded the lowest OTP among the airlines surveyed,…
ఈ నెల( మార్చి) 22వ తేదీ నుంచి ఐపీఎల్-2024 ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 8గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అలాగే 23న రెండు మ్యాచులు ఉన్నాయి. మొదటి మ్యాచ్లో పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడితే.. రెండో మ్యాచ్లో కోల్కతా, సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగనున్నాయి. ఐపీఎల్-2024 ప్రారంభానికి ఇంకా వారం రోజులుంది. అయితే ఈ 17వ ఐపీఎల్ సీజన్ ప్రారంభ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించనున్నారు. ఓపెనింగ్ సెర్మనీకి ఆస్కార్ అవార్డ్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఫర్మార్మెన్స్ ఇవ్వనున్నారు. రెహమాన్తో పాటు గాయకుడు సోనూ నిగమ్, బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్ కూడా ప్రదర్శనలో పాల్గొననున్నారు. వీరితో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా…
ICC Stop Clock Rule | వైట్ బాల్ క్రికెట్లో వృథా సమయాన్ని అరికట్టి నిర్దేశిత సమయంలో మ్యాచ్లను పూర్తిచేసేందుకు గాను ఐసీసీ ఈ నిబంధనను గతేడాది తీసుకొచ్చింది. స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం.. బౌలింగ్ చేసే జట్టు ఒక ఓవర్ ముగిసిన తర్వాత 60 సెకన్లలోపు తిరిగి మరో ఓవర్ను ప్రారంభించాలి. March 15, 2024 / 04:53 PM IST ICC Stop Clock Rule | పరిమిత ఓవర్ల క్రికెట్లో మ్యాచ్లను ఆన్టైమ్లో పూర్తిచేసేందుకు గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నడుము బిగించింది. ఈ ఏడాది జూన్ నుంచి మొదలుకాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ‘స్టాప్ క్లాక్’ నిబంధనను అమలుచేయనుంది. గతేడాది డిసెంబర్ నుంచి ఈ రూల్ను ఐసీసీ ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది. వెస్టిండీస్ – ఇంగ్లండ్ మధ్య ముగిసిన టీ20 సిరీస్లో దీనిని అమలుచేశారు. ఏప్రిల్ నాటికి ఈ నిబంధనను పరిశీలించాల్సి ఉండగా ఇటీవలే దీనిపై…