Author: Telanganapress

కష్టపడి సంపాదించిన సొమ్ముపై ఎంతో కొంత రాబడి కోరుకుంటారు. కొందరేమో రిస్క్‌ చేసి అధిక ఆదాయం వచ్చే పెట్టుబడుల్ని ఆశ్రయిస్తారు. మరికొందరు మాత్రం ఎలాంటి రిస్క్‌ లేకుండా స్థిరమైన ఆదాయం ఆశిస్తారు. అలాంటి వారికోసం పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (MIS) మంచి ఎంపిక. పెట్టుబడికి భద్రత.. స్థిరమైన నెలవారీ ఆదాయం పొందాలనుకునే వారి కోసం ఈ స్కీమ్‌. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లు ఉద్యోగ విరమణ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం కచ్చితమైన ఆదాయం పొందాలనుకొంటే ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుంది. పోస్టాఫీసు అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌  ఒకటి. ఇందులో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి 5 ఏళ్ల పాటు నెలవారీ ఆదాయం పొందొచ్చు. పెట్టుబడిదారులు డిపాజిట్‌ చేసిన సొమ్ముకు మార్కెట్‌తో సంబంధం ఉండదు. అంటే మీ డిపాజిట్‌ సేఫ్‌ అన్నమాట. ఈ పథకంలో డిపాజిట్‌ చేయాలనుకునే వారు.. పోస్టాఫీస్ మంత్లీ…

Read More

స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు ప్రభుత్వం రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పించింది. March 15, 2024 / 12:37 AM IST 10 లక్షల వరకు వర్తింపు.. 64.35 లక్షల మందికి లబ్ధి హైదరాబాద్‌, మార్చి 14 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన మహిళలకు ప్రభుత్వం రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా సదుపాయం కల్పించింది. గురువారం నుంచే ఈ పథకం అమలులోకి వస్తుందని పేర్కొంటూ పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీ నిధి సంస్థ ఆధ్వర్యంలో 64.35 లక్షల మంది మహిళలకు కలిపి గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ కింద దీనిని అమలు చేయనున్నది. ఈ పథకం కింద ప్రమాదవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షల వరకు బీమా పరిహారం అందనున్నది. ఈ పథకానికి ప్రభుత్వం ఏటా రూ.96.53 కోట్లు ఖర్చు చేయనున్నది. మరోవైపు ‘లోన్‌ బీమా’ పథకం అమలుకు సైతం…

Read More

In the second round tie, the player defeated Morvayova 6-1, 2-6, 6-2 to enter the quarterfinals of the competition Published Date – 14 March 2024, 11:30 PM Hyderabad: Hyderabad tennis player Shrivalli Rashmikaa Bhamidipaty continued her dominating run by beating Viktoria Morvayova from Slovakia in the ITF Women World Tennis Tour W35 in Indore on Thursday. In the second round tie, the player defeated Morvayova 6-1, 2-6, 6-2 to enter the quarterfinals of the competition. In the doubles quarterfinals event, the pair of Rashmikaa and Vaidehee Chaudhari recorded a comfortable 6-3, 6-4 win over Akiko Omae…

Read More

ఆర్మీ మేజర్‌  తో పాటు 16 మంది జవాన్లపై సుమారు 35 మంది దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ధాబా యజమానితో సహా నలుగురిని అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం వెతుకుతున్నారు. పంజాబ్‌లోని రోపార్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లడఖ్ స్కౌట్స్‌కు చెందిన మేజర్ సచిన్ సింగ్ కుంతల్, 16 మంది సైనికులు ఆదివారం లాహౌల్‌లో జరిగిన స్నో మారథాన్‌లో పాల్గొని విజయం సాధించారు. ఆ తర్వాత తిరిగి వస్తున్న వారు సోమవారం రాత్రి వేళ మనాలి-రోపర్ రహదారిలోని భరత్‌ఘడ్‌ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ‘ఆల్‌పైన్‌ ధాబా’ దగ్గర ఫుడ్‌ కోసం ఆగారు. కాగా, ఆహారం తిన్న తర్వాత యూపీఐ ద్వారా బిల్లు చెల్లిస్తామని ఆర్మీ మేజర్‌, జవాన్లు తెలిపారు. అయితే క్యాష్‌ ఇవ్వాలని ధాబా యజమాని డిమాండ్‌ చేశాడు. ఆర్మీ మేజర్‌ ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించడంతో ధాబా యజమాని వాగ్వాదానికి…

Read More

Sudha Murthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి గురువారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. March 14, 2024 / 11:31 PM IST Sudha Murthy | ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి గురువారం రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్ పార్లమెంట్ హౌస్ లోని తన చాంబర్‌లో సుధామూర్తితో ప్రమాణం చేయించారు. నారాయణ మూర్తి సమక్షంలోనే ఎంపీగా సుధామూర్తి ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్ పర్సన్, రచయిత్రిగా సుధామూర్తి పిల్లల కోసం పలు పుస్తకాలు రచించారు. కన్నడ, ఇంగ్లిష్ సాహిత్య రంగంలో ఆమె చేసిన కృషికి గౌరవంగా కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. దీంతోపాటు సుధామూర్తిని 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అవార్డులతో కేంద్రం గౌరవించింది. గత శుక్రవారం…

Read More

Malla Reddy along with his son Bhadra Reddy met Karnataka Deputy Chief Minister DK Shiva Kumar in Bengaluru on Thursday, leading to rumours that they are planning to exit from the BRS. Updated On – 14 March 2024, 10:26 PM Hyderabad: BRS MLA and former Minister Ch Malla Reddy on Thursday denied reports over him defecting to the ruling Congress. He reiterated that he will continue to serve in the BRS and was planning to retire from the politics after his current term as an MLA. Malla Reddy along with his son Bhadra Reddy met Karnataka…

Read More

ఒకప్పుడు కట్టెల పొయ్యిమీద మట్టి కుండల్లో ఎక్కువగా అన్నం వండుకొని తినేవారు. అందుకే అందరు ఎటువంటి రోగాలు లేకుండా చాలా ఆరోగ్యం ఉండేవారు.. రాను రాను టెక్నాలజీ పెరిగిపోవడంతో కుక్కర్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కరెంట్ రైస్ కుక్కర్ లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఇంట్లో రైస్ కుక్కర్ ఉంటుంది. అందులో బియ్యం వేస్తే క్షణాల్లో అన్నం అవుతుంది.ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను వినియోగిస్తే గంజిలోని పోషకాలు కూడా శరీరానికి  లభిస్తాయని చాలామంది ఫీలవుతారు. పోషకాలు మాట పక్కన పెడితే ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే అవకాశం తప్పదంటున్నారు నిపుణులు. ఇది కూడా చదవండి: రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌: డీఎస్సీ కంటే ముందుగానే టెట్ పరీక్ష ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు పెద్దగా కరెంట్ కూడా అవసరం లేదు. అల్యూమినియం పాత్రలను వినియోగించడం వల్ల కొన్నిసార్లు క్యాన్సర్ లాంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుందట. నాసిరకం రైస్ కుక్కర్లను వాడితే…

Read More

Hairsh Rao | నిజామాబాద్‌లో ఆటో డ్రైవర్‌ దంపతుల ఆత్మహత్యపై హరీశ్‌రావు స్పందించారు. ఆటో నడవడం లేదని మనస్తాపంతో, బతుకు భారమై భార్యతో సహా, ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి హృదయ విదారక ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. March 14, 2024 / 09:49 PM IST Hairsh Rao | నిజామాబాద్‌లో ఆటో డ్రైవర్‌ దంపతుల ఆత్మహత్యపై హరీశ్‌రావు స్పందించారు. ఆటో నడవడం లేదని మనస్తాపంతో, బతుకు భారమై భార్యతో సహా, ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి హృదయ విదారక ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను కోల్పోయి, అనాథగా మారిన ఆ బిడ్డ భవిష్యత్‌కు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వరుసగా ఆటో కార్మికులు…

Read More

The selection panel is chaired by the prime minister and has as members one Union minister as nominated by the government and the leader of the largest opposition party in the Lok Sabha. Published Date – 14 March 2024, 09:40 PM File Photo Pune: NCP (SP) chief Sharad Pawar on Thursday said the new system of picking election commissioners shows their selection is done as decided by Prime Minister Narendra Modi. Former bureaucrats Sukhbir Singh Sandhu and Gyanesh Kumar were on Thursday named as the new election commissioners by a panel chaired by PM Modi. The selection…

Read More

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలన, మార్పు ఉంటుందని గొప్పలు చెప్పారని, మార్పు అంటే పంటలు ఎండటమేనా? అని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ ప్రశ్నించారు. ఇవాళ(గురువారం) మంథని మండలం మైదుపల్లి, కాకర్లపల్లి శివారులో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.  ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన… పదేళ్ల తర్వాత రైతులను నీళ్ల కోసం రోడ్డెక్కించిన చరిత్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నీళ్లు, కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈనాడు ఆ దిశగా అడుగులు వేయడం లేదన్నారు. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడిన తీరుపై ప్రజలు విస్మయానికి గురవుతున్నారని, నెత్తిమీద కాలుపెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా, మానవబాంబులమైతమని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు పుట్ట మధుకర్. ఇది కూడా చదవండి: పోస్టాఫీసు పథకంతో నెలకు రూ.9 వేలు ఆదాయం Source link

Read More