Author: Telanganapress

Ola Electric-E Auto Riskshaw | ఓలా ఎలక్ట్రిక్ త్వరలో ‘రాహీ’ పేరుతో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాను త్వరలో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. March 14, 2024 / 09:37 PM IST Ola Electric-E Auto Riskshaw | ఓలా.. క్యాబ్ సర్వీస్ అగ్రిగేటర్‌గా.. ఓలా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థగా పాపులర్.. తాజాగా మరో అడుగు ముందుకేసింది. దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఈటో రిక్షాను ఆవిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ‘రాహీ (Raahi)’ అనే పేరుతో డెవలప్ చేసిన ఈ ఈ-ఆటో రిక్షాను ఈ నెలాఖరులో మార్కెట్లో ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది. మహీంద్రా ట్రియో, పియాగో ఆపే ఈ-సిటీ, బజాజ్ ఆర్ఈ వంటి ఆటో రిక్షాలతో ఓలా ఈ-రాహీ రిక్షా పోటీ పడుతుందని చెబుతున్నారు. వాణిజ్య వాహనాల తయారీ రంగంలోకి ఎంటరయ్యేందుకు కొన్నేండ్లుగా ఓలా ఎలక్ట్రిక్ పని చేస్తున్నది. కొన్ని నెలల్లో గిగా…

Read More

Grand Theft Auto enthusiasts have been eagerly awaiting the release of GTA 6 for quite a while now. Published Date – 14 March 2024, 08:31 PM GTA VI (Photo: YouTube) Hyderabad: Video game developer Rockstar Games is expected to launch the second trailer of the sixth title of Grand Theft Auto, one of the most popular video games of all time. The gaming studio has upgraded its banner with a GTA VI artwork on its official website, leading to speculations of some news about the title coming out soon. Meanwhile, Grand Theft Auto enthusiasts have been…

Read More

డీఎస్సీ-2024 కంటే ముందుగానే టీచర్‌ అర్హత పరీక్ష ( TET) నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  దీనికి సంబంధించి విద్యా శాఖ కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ(గురువారం) ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 11,062 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ-2024ను ప్రకటించింది. మార్చి 4వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నది. అయితే.. టెట్‌ నిర్వహించిన తర్వాతనే డీఎస్సీ నిర్వహించాలని డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు కోరారు.  అభ్యర్థులతో  పాటు బీఆర్ఎస్‌ నాయకులు కూడా టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇదే విషయాన్ని మాజీ మంత్రి హరీశ్‌రావు.. సీఎం రేవంత్‌ రెడ్డికి బహిరంగ లేఖ ద్వారా తెలిపారు. టెట్‌ నిర్వహించక పోవడం వల్ల ప్రస్తుతం విడుదలైన డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే…

Read More

Arjun Singh quits TMC | పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నాయకుడు, ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో తిరిగి చేరుతున్నట్లు గురువారం ప్రకటించారు. దీని కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు. March 14, 2024 / 08:35 PM IST కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నాయకుడు, ఎంపీ అర్జున్‌ సింగ్‌ (Arjun Singh) ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో తిరిగి చేరుతున్నట్లు గురువారం ప్రకటించారు. దీని కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు. టీఎంసీకి చెందిన టాప్‌ నేత కూడా తనతోపాటు బీజేపీలో చేరుతారని చెప్పారు. తన లోక్‌సభ నియోజకవర్గమైన బరాక్‌పూర్‌ మరో సందేశ్‌కలిగా మారకుండా నిరోధించడమే తన లక్ష్యమని అన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా నుంచి సిట్టింగ్ ఎంపీ అర్జున్ సింగ్‌ను టీఎంసీ తప్పించింది. దీంతో పార్టీ పట్ల ఆయన…

Read More

Rishabh Pant missed the IPL 2023 after suffering multiple injuries in a horrific car accident on December 30, 2022 Published Date – 14 March 2024, 07:34 PM New Delhi: Star Indian wicketkeeper-batter Rishabh Pant sweat it out in the nets ahead of his much-anticipated return to competitive cricket with Delhi Capitals (DC) during the Indian Premier League (IPL) this year. Pant missed the IPL 2023 after suffering multiple injuries in a horrific car accident on December 30, 2022. He even missed the ICC Cricket World Cup last year at home.Delhi Capitals took to X (formerly Twitter)…

Read More

ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్‌ విభాగ నెట్‌వర్క్ ను మరింతగా విస్తరిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ఇవాళ(గురువారం) నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్‌ మోడల్‌ కౌంటర్‌ను ప్రారంభించారు. కొత్త కౌంటర్‌ లో ఒక పార్శిల్‌ ను బుకింగ్‌ చేసి రశీదును వినియోగదారుడు శివ కుమార్‌కు ఆయన అందజేశారు. తర్వాత లాజిస్టిక్స్ విభాగ కొత్త లోగో, బ్రోచర్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పార్శిళ్ల హోం పికప్‌, డెలివరీ కోసం వినియోగించే కొత్త వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగం తెలంగాణలో అతివేగంగా పార్శిళ్లను డెలివరీ చేసే వ్యవస్థ అని అన్నారు. ప్రతి రోజు సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నామని…

Read More

R.Krishnaiah | పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా విద్యార్థుల హాస్టల్‌ మెస్‌ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. March 14, 2024 / 07:32 PM IST ముషీరాబాద్‌ : పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా విద్యార్థుల హాస్టల్‌ మెస్‌ చార్జీలు, స్కాలర్‌షిప్‌లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య (R. Krishnaiah) డిమాండ్‌ చేశారు. గురువారం విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో చేపట్టిన మహా దీక్షలో ఆయన మాట్లాడారు. కళాశాల, పాఠశాల, హాస్టల్‌, గురుకుల పాఠశాల విద్యార్థుల స్కాలర్‌షిప్‌ (Scholarships) లు పెంచి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ఎనిమిది లక్షలమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్‌, గురుకుల విద్యార్థులు, 16 లక్షల మంది కాలేజీ విద్యార్థులు చాలిచాలని మెస్‌చార్జీలు (Messcharges), స్కాలర్‌షిప్‌లతో ఇబ్బందులు పడుతున్నారని…

Read More

The body of Tirupathi (37) was found in a canal near Ellanki Engineering College on the outskirts of Siddipet town on Monday. Published Date – 14 March 2024, 06:30 PM Siddipet: A daily wager was killed, allegedly by his colleague, during an argument over sharing wages between them in Siddipet town on March 11. The body of Tirupathi (37) was found in a canal near Ellanki Engineering College on the outskirts of Siddipet town on Monday. According to Siddipet Rural Inspector Srinivas, the accused Bandi Ramesh (35), a resident of Siddipet town, along with Tirupathi and…

Read More

మాజీ మంత్రి, మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని.. ఇవే తనకు చివరి ఎన్నికలన్నారు. పార్టీ మారనున్నారని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపడేశారు. అయితే, తన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, తనయుడు భద్రారెడ్డితో బెంగళూరు వెళ్లిన అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. ఈ నేపథ్యంలో పార్టీ మారనున్నారని ప్రచారం జోరుగా జరిగింది. అయితే, పార్టీ మారనున్నారనే వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. బెంగళూరులో డీకే శివకుమార్‌ను ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలిసినట్లు తెలిపారు. రెండు రోజుల కింద కలిశానని.. ఇందులో ఎలాంటి రాజకీయం లేదన్నారు. శివకుమార్‌ నాకు మిత్రుడని చెప్పారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని.. తమ కుటుంబ సభ్యులు వేరే పార్టీల నుంచి పోటీచేయరన్నారు. ఈ ఐదేళ్లు ప్రజాసేవ చేసి రాజకీయాల…

Read More

Manthani | సాగునీటి కోసం( Cultivation Water) రాష్ట్రవ్యాప్తంగా రైతుల( Farmers) నిరసనలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. March 14, 2024 / 06:30 PM IST మంథని, మార్చి 14: సాగునీటి కోసం( Cultivation Water) రాష్ట్రవ్యాప్తంగా రైతుల( Farmers) నిరసనలు నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలో(Manthani) పెద్దపల్లి- కాటారం రహదారిపై ఆందోళనకు దిగారు. పురుగు మందుల డబ్బాలు, ఎండిన వరి పైరుతో ఎర్రటి ఎండలో నాలుగు గంటల పాటు బైఠాయించారు. ఈ నెల7న మంథని మండలం సూరయ్యపల్లి, కాకర్లపల్లి, మైదుపల్లి, ముత్తారం మండలం రామకృష్టాపూర్‌, గంగాపురి గ్రామాల రైతులు సాగునీటి కోసం నిరసన తెలుపగా ఆర్టీవో హనుమానా యక్‌ రెండు రోజుల్లో నీరందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. అయితే వారం దాటినా నీటిని విడుదల చేయడంతో మళ్లీ ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఎన్నడూ…

Read More