Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. 2019 నుంచి 2024 వరకు సుమారు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. దీంట్లో ఇప్పటికే 22,030 బాండ్లను రిడీమ్ చేశారని ఎస్బీఐ వెల్లడించింది. March 13, 2024 / 01:02 PM IST న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds)పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటన చేసింది. 2019 నుంచి 2024 వరకు సుమారు 22,217 ఎలక్టోరల్ బాండ్లను జారీ చేసినట్లు ఎస్బీఐ తెలిపింది. దీంట్లో ఇప్పటికే 22,030 బాండ్లను రిడీమ్ చేశారని ఎస్బీఐ వెల్లడించింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడించాలని ఇటీవల ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. బాండ్ల కేసులో ఇవాళ ఎస్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి బాండ్లపై డేటాను సమర్పించినట్లు కోర్టుకు ఎస్బీఐ తెలిపింది. ఈసీకి పెన్డ్రైవ్లో ఆ సమాచారాన్ని చేరవేసినట్లు ఎస్బీఐ చెప్పింది.…
Author: Telanganapress
The album is set to drop on March 29. Published Date – 13 March 2024, 12:04 PM Los Angeles: Singing legend Beyonce is making her foray into Country music. The singer-songwriter has announced the name of her latest album, ‘Cowboy Carter’. The album is set to drop on March 29. Beyonce took to the Stories section of her Instagram to post the album cover which consists of a brown and white saddle with a red white and blue sash draped over it that bears the album’s name, reports Mirror.co.uk. It also included a preorder link that…
జపాన్ లో తొలిసారిగా ఓ ప్రైవేట్ రంగ సంస్థ రాకెట్ ను తయారు చేసింది. తొలి ప్రైవేట్ కంపెనీ రాకెట్ ప్రయోగించిన కొద్దిసేపటికే పేలిపోయింది. ఓ ప్రైవేట్ కంపెనీ రాకెట్ను తయారు చేసి అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అయితే ప్రయోగించిన కొద్దిసేపటికే అది పేలిపోయింది. ఆన్లైన్ వీడియోలో ‘కైరోస్’ అనే రాకెట్ సెంట్రల్ జపాన్లోని వాకయామా ప్రిఫెక్చర్ ఆఫ్షోర్ ప్రాంతం నుండి ప్రయోగించిందని.. అయితే అది టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలో పేలిపోయిందని చూపిస్తుంది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకోవడంతో పాటు కొన్ని చోట్ల మంటలు ఎగసిపడ్డాయి. మంటలను ఆర్పే ప్రయత్నంలో ఆ ప్రదేశంలో నీళ్లను చిమ్ముతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ రాకెట్ జపాన్ రాజధాని టోక్యోకు చెందిన ‘స్పేస్ వన్’ అనే స్టార్టప్కు చెందినది. జపాన్ మీడియా నివేదికల ప్రకారం, ప్రయోగం ఇప్పటికే చాలాసార్లు ఆలస్యం అయిందని..డేంజర్ జోన్లో కనిపించడంతో చివరిసారిగా శనివారం వాయిదా పడింది.…
Devi Sri Prasad | టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad ) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సంగీతంతో తెలుగు కుర్రకారును ఒక ఊపు ఊపాడు. దేవి సినిమాతో మొదలైన ఇతడి ప్రయాణం నీకోసం, ఆనందం, ఖడ్గం, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మన్మథుడు, ఆర్య ( Aarya ), పుష్ప, వాల్తేరు వీరయ్య లాంటి ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలతో ముందుకుసాగుతుంది. March 13, 2024 / 11:49 AM IST Devi Sri Prasad | టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad ) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన సంగీతంతో తెలుగు కుర్రకారును ఒక ఊపు ఊపాడు. దేవి సినిమాతో మొదలైన ఇతడి ప్రయాణం నీకోసం, ఆనందం, ఖడ్గం, బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మన్మథుడు, ఆర్య ( Aarya ), పుష్ప, వాల్తేరు వీరయ్య లాంటి ఎన్నో…
First Champions League Penalty Shoot-Out Since 2016 Final Sees Arsenal Triumph 4-2, Ending 14-Year Quarterfinal Drought Published Date – 13 March 2024, 10:51 AM London: Arsenal beat Porto 4-2 on penalties n the second leg of their UEFA Champions League round of 16 tie to reach the quarter-finals for the first time since 2010. It was the first penalty shoot-out in the competition since the 2016 final – with David Raya the hero as the Gunners prevailed 4-2 on spot kicks to end a 14-year wait to feature in the quarterfinals. Arsenal cancelled out Porto’s 1-0…
డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించి..డీఈడీ, బీఈడీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీశ్ రావు కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 7లక్షల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ రాశారు హరీశ్ రావు. టెట్ నిర్వహించకపోవడం వల్ల ప్రస్తుతం విడుదలైన డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అర్హతను చాలా మంది కోల్పోతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది సెప్టెంబర్ లో బీఆర్ఎస్ సర్కార్ టెట్ నిర్వహించిందని..కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఒకసారి కూడా టెట్ నిర్వహించలేదన్నారు. గత ఏడాది డిసెంబర్ లో డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు దాదాపు 50వేల మంది ఉన్నట్లు లేఖలో వివరించారు. కాగా టెట్ నిర్వహించినట్లయితే ఇందులో అర్హత సాధించిన వారంతా కూడా డీఎస్సీకి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం…
Musheer Khan: సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును ముషీర్ ఖాన్ బ్రేక్ చేశాడు. రంజీ ట్రోఫీ ఫైనల్లో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన ఘనత మొన్నటి వరకు సచిన్ పేరిట ఉంది. అయితే తాజాగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఆ రికార్డును ముషీర్ బ్రేక్ చేశాడు. March 13, 2024 / 10:33 AM IST ముంబై: రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై బ్యాటర్ ముషీర్ ఖాన్(Musheer Khan) టాప్ ఫామ్లో ఉన్నాడు. విదర్భతో జరుగుతున్న ఫైనల్లో అతను 136 రన్స్ చేశాడు. 326 బంతుల్లో 10 ఫోర్లతో అతను సెంచరీ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్లో ముంబైకి 500 రన్స్ ఆధిక్యం దక్కింది. అయితే రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ కొట్టిన యువ ముంబై బ్యాటర్గా ముషీర్ ఖాన్ తన ఖాతాలో ఓ రికార్డు వేసుకున్నాడు. గతంలో ఆ రికార్డు సచిన్ పేరిట ఉంది. ముషీర్ సోదరుడు…
Shortly after 11:00 a.m. local time (0200 GMT) at the launch site in Wakayama Prefecture, western Japan, smoke and fire were seen following the take-off of the 18-meter, four-stage solid-fuel rocket, multiple local media live streams showed. Published Date – 13 March 2024, 09:57 AM Tokyo: The inaugural rocket launch of Japanese company Space One failed on Wednesday as the Kairos rocket exploded seconds after lifting off, marking the first attempt from the country’s private sector to put a satellite into orbit. Shortly after 11:00 a.m. local time (0200 GMT) at the launch site in Wakayama…
సెప్టెంబర్ 17పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గెజిట్ నోటిఫికషన్ మంగళవారం రాత్రి జారీ చేసింది. హైదరాబాద్ విమోచన దినోత్సవం పురస్కరించుకుని ఆ రోజు అధికారిక కార్యక్రమాలను నిర్వహించాలని హోంశాఖ గెజిట్ లో తెలిపింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానం 13 నెలలపాటు నిజాం పరిపాలనలోనే ఉంది. 1948 సెప్టెంబర్ 17న పోలీస్ చర్యతోప ఈ ప్రాంతం భారత్ లో విలీనం అయ్యింది. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినం నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ కు విముక్తి కల్పించిన అమరవీరులను స్మరించుకునేందుకు, యువతలో దేశభక్తి నింపేందుకు సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం నిర్వహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందంటూ హోం మంత్రిత్వ శాఖ గెజిట్ లో పేర్కొంది. ఇది కూడా చదవండి: వాహనాల రిజిస్ట్రేషన్…
నోయిడా: గ్రేటర్ నోయిడా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. చార్ మూర్తి చౌక్ వద్ద ఉన్న ఈటరీస్లో ఈ ప్రమాదం జరిగింది. ఓ దాబాలో షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ నుంచి మిగితా దాబాలకు అది పాకింది. అయితే ఏ కారణం వల్ల ప్రమాదం జరిగిందో ఇంకా స్పష్టం కావడం లేదు. మంటల్ని ఆర్పేందుకు 8 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. #WATCH | Uttar Pradesh | A massive fire breaks out in a few dhabas in Bisrakh Police Station area of Greater Noida due to a short circuit. Eight fire tenders are present at the spot. Firefighting operations are underway. Details awaited. pic.twitter.com/1kzQQYAQbQ — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 13, 2024 Source link