Author: Telanganapress

To this effect, the Union government has also released a gazette notification, said Telangana Special Representative in New Delhi Mallu Ravi’s office Updated On – 12 March 2024, 11:30 PM Hyderabad: The Union government on Tuesday has approved ‘TG’ prefix for vehicle registration number plates in place of ‘TS’. To this effect, the Union government has also released a gazette notification, said Telangana Special Representative in New Delhi Mallu Ravi’s office. Source link

Read More

కర్ణాటక ఓటరు ఎల్లప్పుడూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను విభిన్నమైన దృక్పథంతో చూస్తున్నాడు. March 13, 2024 / 03:50 AM IST కర్ణాటక ఓటరు ఎల్లప్పుడూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను, లోక్‌సభ ఎన్నికలను విభిన్నమైన దృక్పథంతో చూస్తున్నాడు. 1984-85లో రామకృష్ణ హెగ్డే నేతృత్వంలోని అధికార జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా, కొన్ని నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించింది. గత నాలుగు పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వెలువడ్డాయి. 2008లో మెజారిటీకి మూడు సీట్లు తక్కువ కావడంతో ఇండిపెండెంట్ల మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటుచేసింది. మరుసటి ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాలకు గాను 19 గెలుచుకున్నది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చీలిపోయిన కర్ణాటక జనతా పక్ష (కేజేపీ)కి…

Read More

Hyderabad powerlifter P Mohnish Deepak delivered outstanding performance to win three gold medals in the Asian Open Powerlifting Championship Published Date – 12 March 2024, 11:30 PM P Mohnish Deepak Hyderabad: Hyderabad powerlifter P Mohnish Deepak delivered outstanding performance to win three gold medals in the Asian Open Powerlifting Championship held in Kyrgyzstan on Monday. In the senior category, Deepak lifted a total weight of 557.5 kg – 222.5 kg in squat, 125 kg in bench press and 225 kg in deadlift to secure triple gold medals in these three categories. Inturi Rekha, president of WPC…

Read More

ఎన్నికల కమిషనర్ రాజీనామా, ఎలక్టోరల్ బాండ్ చెంప పెట్టు లాంటి సుప్రీం కోర్టు తీర్పు నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం అకస్మాత్తుగా నోటిఫికేషన్ జారీ చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సీఏఏ ద్వారా ప్రజలను దైనందిన సమస్యల నుంచి పక్కదారి పట్టించి మత ఆధారంగా భారత లౌకిక సమాజాన్ని విభజించి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా గతంలోనే దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయని, మైనారిటీలను దేశ ప్రధాన స్రవంతి నుంచి వేరు చేసి, ద్వితీయ శ్రేణులుగా మార్చే ప్రమాదకర ఎత్తుగడ ఇందులో ఇమిడి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే సీఏఏను ఉపసంహరిచుకోవాలని కూనంనేని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం బైటపడితే బీజేపీ బండారం బైటపడుతుందనే…

Read More

అదే గడ్డ.. అదే స్ఫూర్తి కరీంనగర్‌ గడ్డ నుంచే పార్లమెంట్‌ ఎన్నికలకు అధినేత కేసీఆర్‌ శంఖారావం కలిసొచ్చిన నేలపై బీఆర్‌ఎస్‌ బహిరంగ సభ సక్సెస్‌ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన ప్రభంజనం కిక్కిరిసిన ఎస్సారార్‌ కళాశాల మైదానం ఆద్యంతం ఆలోచింపజేసిన కేసీఆర్‌ ప్రసంగం గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపు రగిలిన 2001 నాటి ఉద్యమ స్ఫూర్తి గులాబీ కార్యకర్తల్లో నయా జోష్‌ ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంగనర్‌ గడ్డపై నుంచి బీఆర్‌ఎస్‌ కదనభేరి మోగించింది. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలకు శంఖారావం పూరించింది. ఎస్సారార్‌ కళాశాల మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభ విజయవంతమైంది. కరీంనగర్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అశేషంగా తరలిరాగా, సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సభ ఆలస్యంగా ప్రారంభమైనా జనం ఉత్సాహంగా ఎదరుచూశారు. అధినేత కేసీఆర్‌ వేదికపైకి చేరుకోగానే చప్పట్లు, ఈలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్‌ అరగంటకుపైగా…

Read More

Ellyse Perry came up with an allround show sets up Royal Challengers Bangalore’s dominating seven-wicket win over Mumbai Indians and seal their play-off berth in the Women’s Premier League here on Tuesday. Updated On – 12 March 2024, 11:41 PM Royal Challengers Bangalore bowler Ellyse Perry celebrates the wicket of Mumbai Indians batter Harmanpreet Kaur during the WPL match. New Delhi: Ellyse Perry came up with an allround show as she snapped a record six-wicket haul and then smashed an unbeaten 40 to set up Royal Challengers Bangalore’s dominating seven-wicket win over Mumbai Indians and seal…

Read More

రాజస్థాన్ లోని జైసల్మేర్‌లో భారత వాయుసేన (IAF) కు చెందిన ఓ తేజస్ యుద్ధ విమానం ఇవాళ(మంగళవారం) కుప్పకూలింది. శిక్షణ కార్యకలాపాల సమయంలో ఈ ప్రమాదం  జరిగినట్లు అధికారులు తెలిపారు. పైలట్ అప్రమత్తమై సురక్షితంగానే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి కారణాలపై విచారణకు ఆదేశించినట్టు వాయుసేన తెలిపింది. స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించిన యుద్ధ విమానాల్లో తేజస్ ఒకటి. 2016 లో దీన్ని వాయుసేన లోకి చేర్చారు. 2001లో మొదటి టెస్ట్ ఫ్లైట్ మొదలు, తేజస్ కూలిపోవడం ఇదే మొదటిసారి. పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో భారత్ శక్తి పేరుతో సైనిక విన్యాసాలు కొనసాగుతోన్న వేళ ఈ ఘటన జరిగింది. కూలిన యుద్ధ విమానం మంటల్లో చిక్కుకుపోవడంతో అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు తీసుకున్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్‌ నాయకత్వంలో ప్రతీ గ్రామం అభివృద్ధికి ప్రతీకగా నిలిచాయి Source link

Read More

ఆకలితో అలమటిస్తున్న 67 లక్షల మంది బాలలు హార్వర్డ్‌ వర్సిటీ అధ్యయనం న్యూఢిల్లీ, మార్చి 12: ప్రపంచంలో అత్యధికంగా భారత్‌లోనే ‘జీరో ఫుడ్‌’ చిల్డ్రన్‌ ఉన్నారని, 67 లక్షల మంది పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని ‘హార్వర్డ్‌ స్టడీ’ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 92 దేశాల్లో అధ్యయనం చేయగా, సగం మంది బాలలు భారత్‌లోనే ఉన్నారని నివేదిక పేర్కొన్నది. ‘జీరో ఫుడ్‌’ చిల్డ్రన్‌ దేశాల్లో భారత్‌ తర్వాత నైజీరియా (9,62,000 మంది బాలలు), పాకిస్థాన్‌ (8,49,000), ఇథియోపియా (7,72,000), డీఆర్‌ కాంగో (3,62,000) ఉన్నాయి. రోజులో ఎలాంటి ఆహారం, కనీసం తాగడానికి పాలు కూడా దొరకని పరిస్థితుల్లో చిన్నారులుంటే (6-23 నెలల వయసు) వారిని ‘జీరో ఫుడ్‌’ చిల్డ్రన్‌గా పేర్కొంటారు. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా, బెనిన్‌, లైబీరియా, మాలీ దేశాల్లో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దీనికి ఏమాత్రమూ తీసిపోని అధ్వాన పరిస్థితిలో భారత్‌లో 67లక్షల మంది బాలలున్నారని, ఇది 92 దేశాల్లో మొత్తం…

Read More

Vulture conservation is a testament to the interconnectedness of ecosystem and human actions Published Date – 12 March 2024, 11:59 PM By Tej Singh Kardam Throughout the ages, vultures have been revered as symbols of power and insight. The cultures of various communities throughout the world, including India, have mentioned different types of vultures which were an important being in the everyday lives of ancient people. For many, vultures may be ugly birds with a myth that they attack livestock or even human beings but the fact is, vultures are an important link in the ecosystem,…

Read More

పౌరసత్వ సవరణ చట్టం (CAA)ను కేంద్ర ప్రభుత్వం తీసుకు రావడాన్ని తీవ్రంగా విమర్శించారు ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్. ఈ దేశాన్ని విభజించేందుకు సీఏఏను తీసుకొచ్చారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతోనే సీఏఏ నిబంధనలను హడావుడిగా రూపొందించి విడుదల చేశారని ఆరోపించారు. సీఏఏ చట్టం ఎంత వరకు రాజ్యాంగబద్ధం అనే విషయం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిబంధనలను విడుదల చేశారని చెప్పారు. ముస్లింలు రంజాన్ మాసం తొలి రోజును జరుపుకుంటున్న రోజే సీఏఏకు చెందిన చెడు వార్తను వారు వినాల్సి వచ్చిందని కమల్ ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో అణచివేతకు గురైన మైనార్టీ ప్రజల కోసమే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెపుతోందని… అలాంటప్పుడు ఈ జాబితాలో శ్రీలంకలోని తమిళులను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. మన దేశాన్ని మతం, కులం, ప్రాంతం ఆధారంగా…

Read More