The delegation comprised of MLAs meet police officials om Wednesday. Published Date – 13 March 2024, 07:14 PM Aimim Hyderabad: A delegation of AIMIM party MLAs and MLCs on Wednesday met the Commissioners of Police of tri-commissionerates of Hyderabad, Cyberabad and Rachakonda and discussed allowing shops to conduct business till late night during Ramzan. The delegation comprised MLAs Mohd Majid Hussain (Nampally), Mohd Mubeen (Bahadurpura), Jaffer Hussain Meraj (Yakutpura), Kauser Mohiuddin (Karwan), Zulfeqar Ali (Charminar) and MLCs Mirza Rahmath Baig and Riyaz ul Hassan Effandi. “The Commissioners assured us that they will allow the commercial establishments…
Author: Telanganapress
హైదరాబాద్ నగర భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆఖరి నిజాం పాలకుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పేరుతో జంట రిజర్వాయర్లను నిర్మించారు. ఇప్పుడా జంట రిజర్వాయర్లే ఈ వేసవిలో హైదరాబాద్ వాసుల గొంతు తడపనున్నాయి. హైదరాబాద్ నగర ప్రజల వినియోగం కోసం ఉస్మాన్ సాగర్ నుంచి ఏడాది పొడవునా 64 మిలియన్ లీటర్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదే సమయంలో, ఈ ఏడాది ఆరంభంలో హిమాయత్ సాగర్ నుంచి 7 మిలియన్ లీటర్ల నీటిని విడుదల చేయగా, ఇప్పుడా నీటి విడుదలను 13 మిలియన్ లీటర్లకు పెంచారు అధికారులు. గత కొన్నాళ్లుగా హైదరాబాద్ నీటి అవసరాల నిమిత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఆధారపడుతున్నారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ఉపయోగించుకుంటూ నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్ నగర రోజువారీ అవసరాల కోసం 1,254 మిలియన్ లీటర్ల నీటిని పైప్ లైన్ ద్వారా తరలిస్తున్నారు. అయితే.. సాగర్ డ్యామ్ లో నీటి…
WPL 2024 | నేటితో ఈ సీజన్లో లీగ్ దశ ముగియనుండగా ఈ మ్యాచ్ తర్వాత మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలుంటాయి. ఆఖరి మ్యాచ్లో టేబుల్ టాపర్స్గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. చిట్టచివరన ఉన్న గుజరాత్ జెయింట్స్తో తలపడనుంది. March 13, 2024 / 07:03 PM IST WPL 2024 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నేటితో ఈ సీజన్లో లీగ్ దశ ముగియనుండగా ఈ మ్యాచ్ తర్వాత మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలుంటాయి. ఆఖరి మ్యాచ్లో టేబుల్ టాపర్స్గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. చిట్టచివరన ఉన్న గుజరాత్ జెయింట్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో బెత్ మూనీ సారథ్యంలోని గుజరాత్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిట్స్ మొదట బౌలింగ్ చేయనుంది. సీజన్ ఆరంభంలో విఫలమైనా గుజరాత్.. తాము ఆడిన చివరి మూడు మ్యాచ్లలో మాత్రం…
The department under Ministry of Chemicals and Fertilizers released Uniform Code for Pharmaceutical Marketing Practices 2024 for strict compliance by all the pharma companies in the country Published Date – 13 March 2024, 06:11 PM Representational Image Hyderabad: In a move aimed at regulating relationship between doctors, pharma companies and how medicines are marketed in the country, the Department of Pharmaceuticals has banned traditionally well-established practices of giving gifts to doctors, meeting their international and domestic travel expenses, providing hospitality in star-hotels resorts and even monetary grants. The department under Ministry of Chemicals and Fertilizers released…
స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఆయనకు కీలక పదవిని ఆఫర్ చేసిందని, దీంతో ఆ పార్టీలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ క్రమంలో ఇవాళ( బుధవారం) మీడియాతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లుగా వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. తనపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఎవరూ వీడటం లేదని… పార్టీని… పార్టీలోని ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నారు కడియం. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలోకి వెళుతున్నారంటూ ప్రచారం సాగింది. ఆయన అనూహ్యంగా హైదరాబాద్లోని కేసీఆర్ నివాసంలో ప్రత్యక్షమయ్యారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఇది కూడా…
Mudragada | కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ చేరిక వాయిదా పడింది. మార్చి 14వ తేదీన కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ముద్రగడ ఇటీవల ప్రకటించారు. కానీ పలు భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని ముద్రగడ వాయిదా వేసుకున్నారు March 13, 2024 / 06:04 PM IST Mudragada | కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ చేరిక వాయిదా పడింది. మార్చి 14వ తేదీన కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతానని ముద్రగడ ఇటీవల ప్రకటించారు. కానీ పలు భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమాన్ని ముద్రగడ వాయిదా వేసుకున్నారు. కిర్లంపూడి నుంచి తాడేపల్లికి కార్లలో ర్యాలీగా వెళ్లాలని తీసుకున్న నిర్ణయాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ కాపు సోదరులకు ముద్రగడ ఓ లేఖ రాశారు. తాను…
The self-limiting viral infection can affect any age group, but it is more common in children between the age of 5-9 years Updated On – 13 March 2024, 05:02 PM AI-generated image. (Source: https://app.leonardo.ai) Hyderabad: Mumps is spreading fast in Kerala with about 190 cases being reported in one day on March 10 and a total of 2505 currently active cases. The rapid spread of the self-limiting viral infection caused by paramyxovirus, affects the salivary glands and causes swelling and tenderness in the jawline. The disease can affect any age group, but it is more common…
చేతికందొచ్చిన కొడుకుని డెంగీ జ్వరం రూపంలో మృత్యువు కబళించింది. కన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిన పుట్టెడు దుఃఖంలోనూ ఆ తల్లిదండ్రులు ఔదార్యం చూపారు. తమ కొడుకు అవయవాలు దానం చేసి మరో ముగ్గురికి ప్రాణదానం చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంకు చెందిన గాజుల శ్రీనివాస్-రమాదేవి దంపతుల చిన్న కొడుకు నందన్ (24)కు ఇటీవల డెంగీ జ్వరం రావడంతో తల్లిదండ్రులు సికింద్రాబాద్ యశోద దవాఖానలో చేర్పించారు. 19 రోజులపాటు క్రిటికల్ కేర్ యూనిట్లో ఉంచి మెరుగైన వైద్యం అందించినా ఫలితం దక్కకపోవడంతో బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు తెలిపారు. ఇదే సమయంలో జీవన్దాన్ సంస్థ ఆ తల్లిదండ్రులకు అవయవ దానం పై అవగాహన కల్పించడంతో తమ కొడుకు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో డాక్టర్లు వైద్యులు కాలేయం, గుండె, ఊపిరితిత్తులను సేకరించారు. ఆ తర్వాత ఆసుపత్రి డాక్టర్లు, నర్సులతోపాటు సెక్యూరిటీ సిబ్బంది మృతదేహం దగ్గర గౌరవ వందనం సమర్పించారు.…
Iftar Vindu | ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15వ తేదీన ఎల్బీ స్టేడియంలో(LB Stadium) ఇఫ్తార్ విందును(Iftar Vindu) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. March 13, 2024 / 04:59 PM IST హైదరాబాద్ : ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో తొలి శుక్రవారం 15వ తేదీన ఎల్బీ స్టేడియంలో(LB Stadium) ఇఫ్తార్ విందును(Iftar Vindu) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) ముఖ్య అతిథిగా, రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి హాజరయ్యే ఇఫ్తార్ విందు నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ బుధవారం సంబంధిత అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా రంజాన్ తొలి శుక్రవారం 15 న సీఎం రేవంత్ రెడ్డి…
The researchers said they developed this nanoemulsion to enhance the efficacy of curcumin in treating patients with inflammation of the digestive tract and gut. Published Date – 13 March 2024, 03:41 PM New Delhi: A solution containing curcumin, the main ingredient in turmeric, was linked with enhancing beneficial bacteria in the guts of mice in a new study. Researchers at the University of Western São Paulo (UNOESTE) and São Paulo State University found that Lactobacillus bacteria, one of the most common probiotics found in foods such as yogurt, were about 25 per cent more abundant in…