Author: Telanganapress

Brent crude futures, the global oil benchmark, advanced 0.81 per cent to USD 82.88 per barrel. Published Date – 12 March 2024, 08:49 PM Brent crude futures, the global oil benchmark, advanced 0.81 per cent to USD 82.88 per barrel. Mumbai: The rupee consolidated in a narrow range and settled for the day 5 paise lower at 82.80 against the US dollar on Tuesday, as market participants remained on the sidelines ahead of the release of key macroeconomic data. Forex traders said the Indian rupee declined marginally on positive US dollar and recovery in crude oil prices.…

Read More

కేసీఆర్‌ కరీంనగర్‌లో అడుగుపెట్టగానే ఈ నేల పులకించిపోయిందన్నారు బీఆర్‌ఎస్‌ నేత గంగుల కమలాకర్‌. కరీంనగర్‌ కదనభేరి సభలో గుంగుల కమలాకర్‌ మాట్లాడుతూ… 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించినప్పుడు కేసీఆర్‌ ఈ కరీంనగర్‌ గడ్డ నుంచే సింహగర్జణ చేశారని, ఆ తర్వాత విజయవంతంగా లక్ష్యాన్ని సాధించారని గంగుల గుర్తుచేశారు. దళితబంధు, రైతుబంధు లాంటి పథకాలను కేసీఆర్‌ ప్రభుత్వం ఇక్కడి నుంచే ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసిందని చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఈ కరీంనగర్‌ గడ్డ నుంచే కదనభేరి మోగించేందుకు సీఎం వచ్చారని అన్నారు. ఈ కదనభేరితో లోక్‌సభ ఎన్నికల కదనరంగంలో దూకి ఘన విజయం సాధిద్ధామని పిలుపునిచ్చారు. పార్లమెంటులో కొట్లాడి కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీగా మార్చిన ఘనత అప్పటి మన ఎంపీ నోద్‌కుమార్‌కే దక్కుతుందన్నారు గంగుల కమలాకర్. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లే మిగిలాయి Source link

Read More

KCR | ‘బీఆర్‌ఎస్‌ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశాం. రైతుబంధు తీసుకువచ్చాం. 24గంటలు ఫ్రీ కరెంటు ఇచ్చాం. రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు కొని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేశాం. ఈ సదుపాయంతో తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది. ఇగ నిలబడగలుగుతం అనుకున్నరు. కానీ, మూడునెలల్లోనే ఇంత మార్పు జరిగితే.. పంటలు ఎండబెట్టే పరిస్థితి. నా కళ్లల్లో నీళ్లు వస్తున్నయ్‌. ఏం అన్యాయం.. ఏం గరి’ అని సీఎం కేసీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. March 12, 2024 / 08:35 PM IST KCR | ‘బీఆర్‌ఎస్‌ పాలనలో వ్యవసాయ స్థిరీకరణ చేశాం. రైతుబంధు తీసుకువచ్చాం. 24గంటలు ఫ్రీ కరెంటు ఇచ్చాం. రైతు పండించిన ప్రతి గింజను కనీస మద్దతు ధరకు కొని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేశాం. ఈ సదుపాయంతో తెలంగాణ రైతాంగానికి గుండె ధైర్యం వచ్చింది.…

Read More

Deputy Chief Minister and Energy Minister Bhatti Vikramarka Mallu on Tuesday announced that around 1900 vacant posts would be filled in the Singareni Collieries Company Limited (SCCL) this year. Published Date – 12 March 2024, 07:49 PM Hyderabad: Deputy Chief Minister and Energy Minister Bhatti Vikramarka Mallu on Tuesday announced that around 1900 vacant posts would be filled in the Singareni Collieries Company Limited (SCCL) this year. Speaking after laying the foundation of Singareni Guest House in the city, Bhatti said notification for 489 posts was already issued and for another 1352 jobs, a notification would…

Read More

త్వరలోనే అర్హులైనవారందరికీ తెల్లరేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ(మంగళవారం) సచివాలయంలో రాష్ట్రమంత్రి వర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. తర్వాత మీడియా ద్వారా కేబినేట్ లో తీసుకున్న కీలక నిర్ణయాలను  మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు వివరించారు. 16 కొత్త కార్పొరేషన్లు, హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్దరణ, మహిళా సంఘాలకు రూ.10లక్షల వరకు బీమా, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మహిళా రైతు బజార్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్రంలో కొత్త తెల్లరేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. తొలి విడుతలో మొత్తం నాలుగున్న లక్షల ఇళ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు కోసం రూ.22,500కోట్ల నిధులు విడుదల చేశామని తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ…

Read More

Top 10 Cars | గత నెలలో జరిగిన కార్ల విక్రయాల్లో టాప్-10 కార్లు మారుతి వ్యాగన్ఆర్.. తర్వాతీ స్థానంలో మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ నిలిచింది. March 12, 2024 / 07:36 PM IST Top 10 Cars | దేశీయ ఆటోమొబైల్ రంగంలో రోజురోజుకు కార్ల విక్రయాలు పెరుగుతున్నాయి. 2023 ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో 10.8 శాతం సేల్స్ పెరిగాయి. 2023 ఫిబ్రవరిలో 3,34,790 కార్లు అమ్ముడైతే, గత నెలలో 3,70,786 కార్లు సేల్ అయ్యాయి.గత నెలలో జరిగిన 3.70 లక్షల కార్ల విక్రయాల్లో మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ 19,412 యూనిట్లతో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది 16,889 యూనిట్లు విక్రయిస్తే, ఈ ఏడాది 15 శాతం గ్రోత్ నమోదైంది. టాటా మోటార్స్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ రెండో స్థానానికి చేరుకున్నది. 2023 ఫిబ్రవరితో పోలిస్తే 65 శాతం సేల్స్ పెరిగాయి. 2023 ఫిబ్రవరిలో…

Read More

These four mandals were merged with Siddipet district by separating them from the erstwhile Karimnagar district during the reorganisation of districts in the State in 2016 Published Date – 12 March 2024, 06:44 PM Siddipet: Unemployed youth from the four mandals of Akkannapet, Bejjanki, Husnabad and Koheda in Siddipet district will be considered as locals for recruitment to the Singareni Collieries Company Limited from now onwards. These four mandals were merged with Siddipet district by separating them from the erstwhile Karimnagar district during the reorganisation of districts in the State in 2016 According to earlier rules,…

Read More

మూడు నెలలుగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని బివైనగర్ కు చెందిన తడక శ్రీనివాస్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. శ్రీనివాస్ కు ఇద్దరు కూతుళ్లు అనుష, అక్షయలు ఉన్నారు. తడక శ్రీనివాస్ గత కొంతకాలంగా అనారోగ్యం సమస్యలతో బాధపడుతున్నాడు. పనిలో వచ్చిన డబ్బులతోనే మందులు తెచ్చుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే సమయంలో గత మూడు నెలలుగా సిరిసిల్ల పట్టణంలో చేనేత పరిశ్రమలో పనులు లేక ఇబ్బందులకు గురయ్యాడు. మందులు లేని స్థితిలో మనస్థాపానికి గురైన శ్రీనివాస్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  వీరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆధార్ ఉచిత అప్ డేట్ గ‌డువు మ‌రో 3 నెల‌లు పొడిగింపు Source link

Read More

Pawan Kalyan | ఏపీలో రాజకీయంగా నవశకాన్ని ప్రారంభించామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్( Pawan Kalyan) అన్నారు. March 12, 2024 / 06:36 PM IST అమరావతి : ఏపీలో రాజకీయంగా నవశకాన్ని ప్రారంభించామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్( Pawan Kalyan) అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన (Janasena) పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మంగళగిరిలో మాట్లాడారు. సాధ్యంకాని పొత్తులు సుసాధ్యం చేశామని పేర్కొన్నారు. భీమవరంలో రామాంజనేయులు రాక తమ పార్టీకి ఎంతో కీలకమని అన్నారు. గతంలో తాను పోటీ చేసిన భీమవరం నుంచి గెలిచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని అన్నారు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడం నాకు తెలుసు.. తప్పులు చేసే వ్యక్తిని ప్రశ్నించకుంటే సమాజాన్ని ఎవరూ మార్చలేరని వెల్లడించారు. ఒక వ్యక్తి చేసిన తప్పు అతని కులం, వర్గంపై పడుతుందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవరును హతమార్చి జైలుకు…

Read More

The TSDCA in a statement on Tuesday said drug inspectors from Nizamabad zone conducted raids on Monday and Tuesday at Bhavani Pharmaceuticals and Distributors, Warangal, the facility where Vatharin capsules were being manufacture Published Date – 12 March 2024, 05:25 PM Representational Image Hyderabad: Telangana State Drugs Control Administration (TSDCA) has seized stocks of ‘Vatharin Capsules’, which were allegedly under circulation in the retail market with misleading claims that they can treat rheumatism, an aliment with symptoms including inflammation, stiffness, and pain. The TSDCA in a statement on Tuesday said drug inspectors from Nizamabad zone conducted…

Read More