43 మందితో కాంగ్రెస్ రెండో జాబితా న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ మంగళవారం 43 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. సీనియర్ నేత కమల్నాథ్ కొడుకు నకుల్నాథ్ మరోసారి మధ్యప్రదేశ్లోని చింద్వారా నుంచి, మరో సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ రాజస్థాన్లోని జలోర్ నుంచి లోక్సభకు పోటీ చేయనున్నారు. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం, డామన్ & డయ్యూలలోని 60 స్థానాల అభ్యర్థులపై సోమవారం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. కానీ 43 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించారు. Source link
Author: Telanganapress
In a country that takes pride in secularism being its core value, religion cannot be the basis of citizenship Published Date – 12 March 2024, 11:45 PM The Centre’s decision to notify the rules for implementation of the Citizenship Amendment Act (CAA), just a few days before the expected announcement of the Lok Sabha election schedule, is clearly designed to polarise public opinion ahead of crucial polls. The timing of the move raises questions over the government’s motives because it took more than four years to notify the rules after both Houses of Parliament passed the…
రేవంత్ రెడ్డి సీఎం అయి ఉండి మాట్లాడే భాష అదేనా? తాను ఉద్యమం సమయంలో మినహా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అలాంటి పరుషపదాలు ఉపయోగించలేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ నిర్వహించిన కదనభేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… కరీంనగర్ పోరాటాల గడ్డ అని… ఈ గడ్డ నుంచే మనం పోరాటం ప్రారంభించామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దనే ఆంక్షలు ఉండేవన్నారు. తాను కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాడానన్నారు. ప్రజలు ఏదో రకంగా మోసపోయే సందర్భాలు ఉంటాయని… ఆ విధంగానే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. రైతుబంధు అడిగితే ఓ మంత్రి చెప్పుతో కొట్టమని చెబుతారని, నీళ్లు, విద్యుత్ గురించి అడిగితే ముఖ్యమంత్రి అయి ఉండి పండబెట్టి తొక్కుతా, మానవ బాంబును…
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు అర్హులకు అందకుండా పోతున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా కంప్యూటర్లలో ఎంట్రీ చేయలేదని పలువురు వాపోతున్నారు. అవసరమైన జిరాక్స్లతో దరఖాస్తు అందించినప్పటికీ కరెంట్ మీటర్, గ్యాస్ కనెక్షన్ వివరాలు కంప్యూటర్లలో చూపడం లేదని ఆగ్రహిస్తున్నారు. March 12, 2024 / 11:46 PM IST సంగెం, మార్చి 12 : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలు అర్హులకు అందకుండా పోతున్నాయి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా కంప్యూటర్లలో ఎంట్రీ చేయలేదని పలువురు వాపోతున్నారు. అవసరమైన జిరాక్స్లతో దరఖాస్తు అందించినప్పటికీ కరెంట్ మీటర్, గ్యాస్ కనెక్షన్ వివరాలు కంప్యూటర్లలో చూపడం లేదని ఆగ్రహిస్తున్నారు. హడావుడిగా దరఖాస్తులు స్వీకరించి, ఆధార్ నంబర్లు తప్పుగా ఎంట్రీ చేయడం, కొన్ని అసలే ఎంట్రీ చేయకపోవడంతో లబ్ధి పొందలేకపోతున్నామని కొందరు చెబుతున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత ఇచ్చిన రశీదును సైతం ఇప్పుడు మళ్లీ గ్యాస్ సబ్సిడీ కోసం సరైన వివరాలను కంప్యూటర్లో ఎంట్రీ…
The petitioner told to court that the Bill amending the Cigarettes and Other Tobacco Products Act, 2003, which bans hookah bars, has been passed and the assent of the President is awaited Published Date – 12 March 2024, 10:52 PM Hyderabad: Justice CV Bhaskar Reddy of the Telangana High Court on Tuesday dealt with a writ plea filed by Red Brick Café, Banjara Hills, challenging the action of rejection orders of the commissioner for not granting permission to continue the hookah parlour section in the café. The petitioner told to court that the Bill amending the…
తమాషా కోసం బతుకమ్మ చీరెలు తేలేదని.. చేనేత కార్మికులకు బతుకునిచ్చేందుకే బతుకమ్మ చీరెలు తెచ్చామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ కదనభేరి సభలో పాల్గొని మాట్లాడిన కేసీఆర్… ‘చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరెలు తెచ్చాం. తమాషా కోసం తేలేదు. ఆ నాడు ఉద్యమంలో నేను.. ప్రొఫెసర్ జయశంకర్ సిరిసిల్ల నుంచి పోతుంటే మధ్యరాత్రిపూట కార్ల లైట్లలో గోడలపై ఆత్మహత్యలు చేసుకోవద్దు.. చావు సమస్యలకు పరిష్కారం కాదు అని కనిపించాయి. వాటిని చూసి ఏడ్చినం. 60 స్వతంత్రంలో ఇవాళ చావులు, ఆత్మహత్యల గురించి మాట్లాడుతున్నమంటే సిగ్గుపడాలి. తెలంగాణ వస్తే తప్ప బతకం అనుకున్నం’ అని కేసీఆర్ నాటి పరిస్థితులను గుర్తు చేశారు. ‘సిరిసిల్లలో ఒకటే రోజు 11 మంది చేనేత కార్మికులు చనిపోతే.. పార్టీ నుంచి రూ.50లక్షలు తెచ్చి మీకు దండంపెడుతం ఓ ఏడాది వరకు సావకున్రి.. తెలంగాణ వచ్చేదాక బతకండి.. మేం మిమ్మల్ని బతికించుకుంటాం అని చెప్పాం.…
Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న జగన్.. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 విడతల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిలను ప్రకటించిన వైసీపీ.. తాజాగా మరో రెండు స్థానాలకు ఇన్ఛార్జిలను నియమించింది. March 12, 2024 / 10:41 PM IST Gudivada Amarnath | వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్న జగన్.. అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చేస్తున్నారు. ఇప్పటికే 11 విడతల్లో నియోజకవర్గ ఇన్ఛార్జిలను ప్రకటించిన వైసీపీ.. తాజాగా మరో రెండు స్థానాలకు ఇన్ఛార్జిలను నియమించింది. చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా గుడివాడ అమర్నాథ్ను వైసీపీ నియమించింది. అలాగే కర్నూలు నగర మేయర్గా బీసీ వర్గానికి చెందిన సత్యనారాయణమ్మను నియమించింది. ప్రస్తుతం ఆమె కర్నూలు నగర 25వ వార్డు కార్పొరేటర్గా పనిచేస్తున్నారు. ఏపీ…
Notably, India and the UK are negotiating a Free Trade Agreement (FTA). Talks for FTA between India and the UK started in 2022. Published Date – 12 March 2024, 09:48 PM File photo New Delhi: Prime Minister Narendra Modi held a conversation with his British counterpart Rishi Sunak and discussed the early conclusion of the Free Trade Agreement between India and the United Kingdom. The two leaders also affirmed their commitment to further bolster the bilateral Comprehensive Strategic Partnership between the two nations. “Had a good conversation with PM @RishiSunak. We reaffirmed our commitment to further…
రాష్ట్రంలో నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరతూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న నిరుద్యోగ నేత అశోక్ ప్రాణాలకు ప్రమాదం జరిగితే సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. పోలీసు నిర్భంధంలో మూడు రోజులుగా హైదరాబాద్ చైతన్యపురిలోని తన నివాసంలో ఆమరణ నిరహారదీక్షకు సంఘీభావం తెలిపారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలని నిరసన తెలిపితే ప్రభుత్వం నిర్భంధం విధిస్తుందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే గురుకులల్లో 3 వేల పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయన్నారు. గురుకుల ఉద్యోగాల భర్తీలో రిలింక్విష్మెంట్ విధానాన్ని పాటిస్తే ఖాళీలు మిగిలేవి కావన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గురుకుల ఉద్యోగాలను అవరోహన క్రమంలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్న జీవో నెం.46 ను తక్షణమే రద్దుచేయాలని, గ్రూప్-1,2,3 పోస్టులను ప్రస్తుతం ఉన్న ఖాళీలకు అనుగుణంగా పెంచి,నిరుద్యోగులకు…
Jet Airways | బిడ్ గెలుచుకున్న జలాన్ కర్లాక్ కన్సార్టియంకు జెట్ ఎయిర్వేస్ యాజమాన్య హక్కులు బదలాయించాలని అప్పీలేట్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. March 12, 2024 / 09:43 PM IST Jet Airways | రుణ వాయిదాలు చెల్లించలేక, ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని 2019 నుంచి నేలకు పరిమితమైన జెట్ ఎయిర్వేస్ తిరిగి త్వరలో విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. రుణ వసూళ్ల కోసం నరేష్ గోయల్ సారధ్యంలోని జెట్ ఎయిర్వేస్ యాజమాన్యంపై ఎస్బీఐ సారధ్యంలోని రుణదాతలు ఎన్సీఎల్టీకి వెళ్లారు. ఎన్సీఎల్టీలో జెట్ ఎయిర్వేస్ బిడ్డర్ ను జలాన్ కర్లాక్ కన్సార్టియం గెలుచుకున్నది. బిడ్ గెలుచుకున్న జలాన్ కర్లాక్ కన్సార్టియంకు యాజమాన్య హక్కులు బదిలీ చేయాలని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. దీన్ని రుణ దాతలు అప్పీలేట్ ట్రిబ్యునల్ లో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన అప్పిలేట్ ట్రిబ్యునల్.. ఎన్సీఎల్టీ తీర్పును…