రాజకీయాల్లోకి దందా కోసం రాలేదు.. ప్రజా సేవకోసం వచ్చామని తెలిపారు బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్ కుమార్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా 31 జులై 2023 నెలలో అప్పటి క్యాబిట్ లో నన్ను కుర్ర సత్యనారాయణ ను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా తీర్మానం చేశారని తెలిపారు. 55 రోజుల తర్వాత 25 సెప్టెంబర్ నెలలో గవర్నర్ తమ అభ్యర్థనను తిరస్కరించిననట్లు తెలిసింది. ఆ సమయంలోనే తాను గవర్నర్ కోటలో ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు శ్రీశైలం వెళ్ళాను. మొక్కు తీర్చుకుని బయటికి వచ్చే లోపు తమ గవర్నర్ కోట ఎమ్మెల్సీ రద్దు అయినట్టు వార్తలు వచ్చాయని..దీంతో తాను షాక్ అయ్యానన్నారు. ఆ తర్వాత రాజ్యాంగ ఉల్లాఘన జరిగిందని కోర్టును ఆశ్రయించామని తెలిపారు దాసోజు శ్రవణ్. ఇప్పటి ప్రభుత్వం గవర్నర్ కోటలో 27న అమీర్ అలీ ఖాన్, కోదండరామ్ ల పేర్ల తో గజిట్ బయటి వచింది..రాజ్యాంగ ఉల్లంఘన…
Author: Telanganapress
Hyundai Creta N Line | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన ఎస్యూవీ క్రెటా ఎన్ లైన్ మోడల్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. March 11, 2024 / 10:00 PM IST Hyundai Creta N Line | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన ఎస్యూవీ క్రెటా ఎన్ లైన్ మోడల్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.16.82 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ కారు వన్ ఇంజిన్, రెండు ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. గత నెలలోనే హ్యుండాయ్ క్రెటా ఎన్ లైన్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. హ్యుండాయ్ సిగ్నేచర్ డీలర్ షిప్స్, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ ద్వారా రూ.25 వేలు టోకెన్ సొమ్ము పే చేసి బుక్ చేసుకోవచ్చు. హ్యుండాయ్ ఎన్…
K Chandrashekhar Rao held a brainstorming session with the top brass of the party from the Parliamentary constituencies of Chevella, Nalgonda and Bhongir to finalise the party candidates for the respective constituencies Published Date – 11 March 2024, 09:12 PM File Photo Hyderabad: BRS president and former Chief Minister K Chandrashekhar Rao on Monday expressed confidence in winning a majority of the Parliamentary constituencies in Telangana during the upcoming Lok Sabha elections. He asked the party leaders to commence ground-level campaigns from Tuesday with himself scheduled to address a massive public meeting in Karimnagar. Chandrashekhar Rao…
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ అమల్లోకి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఇవాళ( సోమవారం) కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సీఏఏ చట్టం-2019 పార్లమెంటు ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ, పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు. లోక్సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల తెలిపారు. సీఏఏ ప్రకారం.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల దగ్గర తగిన పేపర్లు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు,…
CAA Act | కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన చట్టంపై ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై తమకు అభ్యంతరాలున్నాయని ఆయన పేర్కొన్నారు. March 11, 2024 / 09:20 PM IST CAA Act | కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన చట్టంపై ఎంపీ, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టంపై తమకు అభ్యంతరాలున్నాయని ఆయన పేర్కొన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని కేంద్రానికి సూచించారు. సీఏఏ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్లో పెట్టారని ప్రశ్నించారు. సీఏఏ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలే లక్ష్యంగా సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ తెచ్చారని ఆయన ఆరోపించారు. ఇదిలా ఉండగా కేంద్ర…
With this, the total number of accused arrested in the case has gone up to 22, Additional Director General of Police, CID, Shikha Goel said Published Date – 11 March 2024, 08:21 PM Representational Image Hyderabad: The Telangana Police’s CID have arrested four more accused, including three Assistant Sub-Inspectors (ASIs), in a fake passport case, officials said on Monday. With this, the total number of accused arrested in the case has gone up to 22, Additional Director General of Police, CID, Shikha Goel said. Those arrested are identified as passport agent Koppisetti Kalyan, resident of S.R.Nagar,…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన తన ప్రియురాలిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరక్ను ఆయన పెళ్లి చేసుకోనున్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. రెండు కుటుంబాల పెద్దల అంగీకారంతో మార్చి 13న నిశ్చితార్థం జరగనుంది. హైదరాబాద్లోని ప్రైవేట్ రిసార్ట్స్ లో అతి తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘రాజావారు రాణిగారు’తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం. ఇందులో రహస్య హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అలాంటిది ఏమీ లేదని.. రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని కిరణ్ ఓ సందర్భంలో చెప్పారు. ఇది కూడా చదవండి: రాజకీయాల్లోకి…
Yadadri | యాదాద్రిలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. March 11, 2024 / 08:01 PM IST Yadadri | హైదరాబాద్ : యాదాద్రిలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను గౌరవంగా ఎత్తయిన పీఠలపై కూర్చోబెట్టి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానకరంగా తక్కువ ఎత్తయిన పీఠలపై కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనం అని పేర్కొన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా…
A total of 1,050 volunteers came forward to donate blood during the camp, which was also attended by Akbaruddin Owaisi, MLA Chandrayangutta Published Date – 11 March 2024, 07:04 PM A total of 1,050 volunteers came forward to donate blood during the camp, which was also attended by Akbaruddin Owaisi, MLA Chandrayangutta Hyderabad: Continuing its efforts to ensure availability of donated blood for severely ill children with Thalassemia, the city-based Thalassemia Sickle Cell Society (TSCS) conducted a mega blood donation camp in Hyderabad on Monday. A total of 1,050 volunteers came forward to donate blood during…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జరిగిన అవమానంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. యాదాద్రి దేవాలయంలో పూజల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులతో పాటు సహచర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లను గౌరవంగా ఎత్తయిన కుర్చీలపై కూర్చోబెట్టి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను నేలపై కూర్చోబెట్టడం వివక్షకు నిదర్శనమన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను దేవుడి సాక్షిగా, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఘోరంగా అవమానించడం బాధాకరం. ఇది యావత్ దళిత జాతికి జరిగిన అవమానం. అణగారిన వర్గాలపై కాంగ్రెస్ ది కపట ప్రేమ అని, కాంగ్రెస్ కు దళితులపై ఎలాంటి ప్రేమలేదని తేటతెల్లమైందన్నారు ఎర్రోళ్ల శ్రీనివాస్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణం దళిత…