Indian official holding talks with Afghanistan ministers shows the proactive approach of New Delhi to safeguard its interests in the war-torn nation Published Date – 11 March 2024, 11:45 PM The international community can no longer wish away the Taliban’s hold over Afghanistan. It is no more an ideological choice but a pragmatic option for the nations in the immediate neighbourhood to figure out a working relationship with the ultra-conservative regime in Kabul. In this context, India has been displaying deft diplomatic skills in engaging with the Taliban regime, without officially recognising it. New Delhi has…
Author: Telanganapress
ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ( సోమవారం) ఘాజీపూర్లో విద్యుత్ వైర్లు తగిలి పెళ్లి బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇది కూడా చదవండి: ఫుడ్ కలర్ వాడిన మంచూరియా, పీచుమిఠాయిలు నిషేధం The post పెళ్లి బస్సులో మంటలు.. ఐదుగురు సజీవదహనం appeared first on tnewstelugu.com. Source link
లండన్: మదర్స్ డేను పురస్కరించుకుని వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్ షేర్ చేసిన ఓ ఫొటో గందరగోళానికి కారణమైంది. అసలు వాస్తవాన్ని చెబుతూ క్షమాపణలు కోరారు కేట్. ఎక్స్ ఖాతా ద్వారా ఆమె స్పందించారు. తాను కూడా అందరు ఫొటోగ్రాఫర్ల వలే ఎడిటింగ్లో ప్రయోగాలు చేస్తున్నానని, తాము షేర్ చేసిన ఫొటో కూడా ఎడిటెడ్ అని, అందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు. కేట్కు శస్త్ర చికిత్స జరిగిందని ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కార్యాలయం జనవరిలో తెలియచేసింది. అప్పటి నుంచి కేట్ బయట ఎవరికీ కనిపించలేదు. దీంతో ఎన్నో వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలోనే కెన్సింగ్టన్ ప్యాలెస్ ఆదివారం ఓ ఫొటో విడుదల చేసింది. Source link
The Centre must strengthen bonafide channels to curb organised criminal networks engaging in migrant smuggling and trafficking Published Date – 11 March 2024, 11:59 PM By Dr Divya Balan The recent death of two Indian men in the ongoing Russia-Ukraine war while serving with the Russian Army has once again sparked the debate on stamping out illegal and fake recruitment agencies in India. The 23-year-old Hemil Ashvinbhai Mangukiya from Surat district of Gujarat had travelled to Moscow from Chennai in December 2023 after being offered an assistant job in the Russian Army that he had applied…
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని అమలు చేసింది. అయితే పార్లమెంటు ఎన్నికలకు ముందు వివాదాస్పద ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ని అమలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సీఏఏను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని మత విభజన చట్టంగా అభివర్ణించిన పినరయి విజయన్.. తమ రాష్ట్రంలో దీన్ని అమలు చేయబోమని తేల్చిచెప్పారు. మరోవైపు, ఈ దేశంలో CAA అమలును మేము స్వాగతిస్తున్నాము, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని అయోధ్య రామ మందిర ప్రధాన పూజారి సత్యేంద్ర దాస్ అన్నారు. ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరుగుతుంది. ఈ చట్టంలో ముస్లింలను మినహాయించడంపై వివాదం రాజకుంది. 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ ప్రభుత్వం సవరణలు…
సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో జరిగే బీజేపీ సమావేశానికి హాజరుకానున్నారు. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మహిళా సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. అలాగే ఎల్బీస్టేడియంలో బీజేపీ సమావేశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయా పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, వాహనదారులు ప్రత్యామాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు. Source link
The court directed SBI to disclose information by March 12, and warned of contempt action if not complied with. SBI argued practical difficulties with the decoding exercise Updated On – 11 March 2024, 11:24 PM The Supreme Court dismissed SBI’s request for an extension to disclose electoral bond details until June 2024. The court directed SBI to disclose information by March 12, and warned of contempt action if not complied with. SBI argued practical difficulties with the decoding exercise. Watch: Source link
కేసీఆర్ … చత్రపతి శివాజీ మహారాజ్ బాటలో 10 ఏండ్లు అద్భుతంగా పరిపాలించారన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పిందేమో కొండంత చేస్తుందేమో గోరంత, మాటలు ఎక్కువ చేతలు తక్కువన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయ పల్లిలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన హరీశ్ రావు ఆ తర్వాత మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, చేసింది మాత్రం ఏదీ లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడే బజారు భాష కంటే హీనంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడడం లేదు.. బజారు మనుషులు కూడా ఆ రకంగా మాట్లాడుకోరు.సీఎం పదవిని దిగజారే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. చీము నెత్తురు ఉంటే డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తానన్న హామీ ఏమైంది.. ఎందుకు చేయాలేదు అని అడుగుతున్న అని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు 13 హామీలు ఎక్కడ…
SEBI | ఈ నెల 28 నుంచి ఇన్వెస్టర్లు షేర్లు కొన్న లేదా విక్రయించిన రోజే సెటిల్మెంట్ పూర్తి చేస్తామని సెబీ చైర్ పర్సన్ మాధాబీ పూరీ బచ్ చెప్పారు. March 11, 2024 / 11:03 PM IST SEBI | స్టాక్ మార్కెట్లలో షేర్ల క్రయ, విక్రయాల విషయమై మార్కెట్ల రెగ్యులేటర్ ‘సెబీ’ చైర్ పర్సన్ మాధాబీ పూరీబచ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28 నుంచి ఇన్వెస్టర్లు షేర్లు కొన్న లేదా విక్రయించిన రోజే సెటిల్మెంట్ పూర్తి చేస్తామని చెప్పారు. అయితే ఇది ఇన్వెస్టర్లకు ఆప్షనల్ మాత్రమేనన్నారు. కొన్ని నెలలుగా స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్ల వేగంగా పెరుగుతున్నదని, మార్కెట్లో ఇటువంటి పరిణామాలు ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. చిన్న, మధ్య తరహా సంస్థల (ఎస్ఎంఈ) విభాగంలో జరుగుతున్న ధరల అవకతవకలను గమనిస్తున్నామని ఆమె చెప్పారు. వివిధ సంస్థల ఐపీఓలతోపాటు స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ లోనూ…
Union Home Minister Amit Shah would take part in the booth committee meeting and provide important inputs and guidance to party’s booth presidents and other leaders for the forthcoming Lok Sabha elections Published Date – 11 March 2024, 10:20 PM Hyderabad: The BJP State unit will hold its booth committee meeting at LB Stadium on Tuesday. Union Home Minister Amit Shah would take part in the booth committee meeting and provide important inputs and guidance to party’s booth presidents and other leaders for the forthcoming Lok Sabha elections. He will also hold a meeting with members…