Author: Telanganapress

Adhir Ranjan | తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) పార్టీ భారత మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ను లోక్‌సభ అభ్యర్థిగా బెర్హంపూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి తనపై పోటీకి దించడంపై.. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, బెర్హంపూర్‌ ప్రస్తుత ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌధరి స్పందించారు. నిజంగా యూసఫ్‌ పఠాన్‌ను గౌరవించాలనే ఉద్దేశం టీఎంసీకి ఉంటే ఆయనను రాజ్యసభకు పంపాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. March 10, 2024 / 05:44 PM IST Adhir Ranjan: తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) పార్టీ భారత మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ను లోక్‌సభ అభ్యర్థిగా బెర్హంపూర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి తనపై పోటీకి దించడంపై.. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, బెర్హంపూర్‌ ప్రస్తుత ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌధరి స్పందించారు. నిజంగా యూసఫ్‌ పఠాన్‌ను గౌరవించాలనే ఉద్దేశం టీఎంసీకి ఉంటే ఆయనను రాజ్యసభకు పంపాల్సిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల టీఎంసీ బయటి వ్యక్తులను బెంగాల్ నుంచి…

Read More

Reacting to the finalisation of TDP-JSP-BJP alliance, minister of water resources Ambati Rambabu said that the YSRCP remains steadfast in its commitment to the people of Andhra Pradesh, standing against alliances driven by personal interests rather than the welfare of the state. Updated On – 10 March 2024, 04:52 PM Amaravati: YSR Congress Party (YSRCP) said on Sunday that the Telugu Desam Party (TDP) will be decimated by the actions of its President and former chief minister N. Chandrababu Naidu. A day after the TDP announced alliance with the Jana Sena Party and Bharatiya Jana Party…

Read More

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మనందరం చేదు అనుభవం చూశాం.. గతం గతః భవిష్యత్తు మాత్రమే మాట్లాడుకుందామన్నారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ స‌మావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ముందుకు వెళ్దాం. రానున్న రోజుల్లో మనకు పూర్వ వైభవం వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా అర్థ రాత్రి చేనుకు వెళ్ళే పరిస్థితి కాంగ్రెస్ వచ్చిన తర్వాత వచ్చిందని కొందరు రైతులు చెప్పారు. రైతులకు మంచి చేసిన బీఅర్ఎస్ పార్టీని ఓడించుకున్నామని కొందరు మాట్లాడుకోవడం చూస్తున్నాం. గత శాసన సభ ఎన్నికల్లో ప్రతి పక్ష పార్టీల అసత్య ప్రచారాలు చేసి అమలు కానీ హామీలు ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ  కామారెడ్డి లో బీజేపీ గెలిచింది. 109 స్థానాల్లో 39 స్థానాలు మన పార్టీని గెలిపించి ప్రతిపక్ష…

Read More

‘పాతాళ భైరవి’ సినిమాలో నేపాల మాంత్రికుడైన ఎస్వీయార్‌ అంటాడు.. ‘జనం మెచ్చింది మనం శాయవలెనా.. మనం చేసింది జనం చూడవలెనా..’ అని. ‘జనం మెచ్చిందే మనం చేయాలి దేవరా..’ అంటాడు సదాజపుడిగా ఉన్న పద్మనాభం. March 10, 2024 / 07:20 AM IST Heroine | ‘కథానాయిక’.. ఈ స్థానానికి ఇప్పుడు విలువ ఉందా? ప్రస్తుత సినిమాల్లో హీరోల పక్కన కనిపిస్తూ, వాళ్లను ప్రేమిస్తూ.. కవ్విస్తూ.. కలిసి స్టెప్పులేస్తూ.. మధ్యమధ్యలో తళుక్కున మెరిసి మాయమవుతున్న అందాలను.. అలవాటులో పొరపాటుగా హీరోయిన్స్‌ అనేస్తున్నాం గానీ.. నిజానికి అలా పిలిపించుకునే స్థాయి.. అనిపించుకునే అర్హత ఈ పాత్రలకు ఉన్నాయా? ప్రస్తుతం వెండితెర కథానాయిక అంపశయ్య మీద ఉన్నది. కొడిగట్టిన దీపంలా నేడో రేపో కొండెక్కటానికి సిద్ధంగా ఉన్నది. దేనికీ పరిస్థితి?. ఎవరిదీ పాపం? ‘పాతాళ భైరవి’ సినిమాలో నేపాల మాంత్రికుడైన ఎస్వీయార్‌ అంటాడు.. ‘జనం మెచ్చింది మనం శాయవలెనా.. మనం చేసింది జనం…

Read More

Acting on a tip off, the Task Force (north) team raided Mahaveer Medical Store at Begumpet and caught Mutha Kishore Kumar (58) and Muslam Raju (39). Updated On – 10 March 2024, 03:41 PM Hyderabad: The Hyderabad Commissioner’s Task Force along with Begumpet police raided a medical store for allegedly selling habit forming drugs and seized huge quantities of cough syrups, injections and Nitrovit tablets from the place. Acting on a tip off, the Task Force (north) team raided Mahaveer Medical Store at Begumpet and caught Mutha Kishore Kumar (58) and Muslam Raju (39). “Kishore purchased…

Read More

టీమ్‌ఇండియా ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 4-1 తేడాతో చిత్తు చేసింది. హైదరాబాద్‌ టెస్టులో మినహా.. వైజాగ్‌, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచుల్లో భారత్‌ విజయాలను నమోదు చేసింది. దీంతో తాజాగా ఐసీసీ ర్యాంకుల్లోనే భారత్ దూసుకొచ్చింది. టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమ్‌ఇండియా మొదటి అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం భారత్ 122 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ను అందుకోగా.. ఆస్ట్రేలియా (117) రెండో స్థానంలో ఉంది. భారత్‌ చేతిలో సిరీస్‌ను కోల్పోయినప్పటికీ ఇంగ్లాండ్‌ (111) మాత్రం మూడో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌ (101), దక్షిణాఫ్రికా (99) ఆ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పటికే వన్డేలు, టీ20ల్లోనూ భారత్‌దే టాప్‌ ర్యాంక్. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలోనూ టీమ్‌ఇండియా (68.56 శాతం) మొదటి స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ (60), ఆసీస్ (59.09) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు టెస్టు ర్యాంక్‌తో కలిపి నాలుగింట్లోనూ టీమ్‌ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది. వన్డేల్లో భారత్…

Read More

WPL 2024 | గుజరాత్‌ జెయింట్స్‌ – ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన పోరుతో ఈ లీగ్‌లో 16 మ్యాచ్‌లు ముగిశాయి. నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్న ఈ స్టేజ్‌లో ముంబై ఇండియన్స్‌ ఇప్పటికే అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకుంది. March 10, 2024 / 03:47 PM IST WPL 2024 | ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) గ్రూప్‌ దశ పోటీలు చివరి అంకానికి చేరాయి. లీగ్‌ దశలో శనివారం గుజరాత్‌ జెయింట్స్‌ – ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన పోరుతో ఈ లీగ్‌లో 16 మ్యాచ్‌లు ముగిశాయి. నాలుగు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్న ఈ స్టేజ్‌లో ముంబై ఇండియన్స్‌ ఇప్పటికే అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తును ఖాయం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ (మరో మ్యాచ్‌ గెలిస్తే చాలు) కూడా దాదాపు ప్లేఆఫ్స్‌ చేరినట్టే. మరి నాకౌట్‌ దశకు చేరే మూడో జట్టు ఏది..? యూపీ వారియర్స్‌, రాయల్‌…

Read More

Earlier, the Director of Delhi Fire Services Atul Garg has said that a child had fallen in the borewell, but Delhi Minister Atishi after her visit to the spot said that a person had fallen in the borewell. Published Date – 10 March 2024, 02:52 PM New Delhi: Even as confusion prevailed over the age and identity of the person who has fallen into a 40-50 feet deep borewell in Delhi’s Keshopur area, the rescue operations were on a war footing basis and the NDRF started digging a parallel hole on Sunday. Earlier, the Director of…

Read More

ఆస్ట్రేలియాలో దారుణ ఘటన జరిగింది. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం బక్లీలో హైదరాబాద్‌ ఏఎస్‌రావునగర్‌కు చెందిన వివాహిత చైతన్య మదగాని అలియాస్‌ శ్వేతను గత శనివారం దుండగులు హత్య చేశారు. చైతన్యను చంపిన దుండుగులు ఆమె మృతదేహాన్ని రోడ్డు పక్కన చెత్త డబ్బాలో పారేశారు. హత్యకు సంబంధించి సెకండ్‌ క్రైమ్‌ సీన్‌ను పాయింట్‌ కుక్‌లోని మిర్కా వేలో ఉన్న చైతన్య ఇంట్లో పోలీసులు రీ క్రియేట్‌ చేశారు. అయితే హత్య చేసిన వాళ్లు చైతన్యకు తెలిసిన వాళ్లేనని పోలీసులు చెబుతున్నారు. ఆమెను చంపిన తర్వాత దుండగులు వేరే దేశానికి పారిపోయారని తెలిపారు. హత్య చేసిన వారికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. శ్వేత భర్త,  అశోక్ ,మూడేళ్ల కొడుకు ఇటీవలే  హైదరాబాద్‌కు వచ్చారు. ఇది కూడా చదవండి: బీఆర్‌ఎస్‌తో పొత్తుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి గ్రీన్ సిగ్నల్ Source link

Read More

Rahul Dravid : ఇంగ్లండ్‌పై సిరీస్ విజ‌యంలో భార‌త జ‌ట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid) కీల‌క పాత్ర పోషించాడు. శ‌నివారం ధ‌ర్మ‌శాల టెస్టు(Dharmashala Test)లో టీమిండియా విజ‌యం అనంత‌రం ద్ర‌విడ్ మీడియాతో మాట్లాడాడు. సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కుర్రాళ్ల‌పై… March 10, 2024 / 02:48 PM IST Rahul Dravid : ఇంగ్లండ్‌పై సిరీస్ విజ‌యంలో భార‌త జ‌ట్టు హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్(Rahul Dravid) కీల‌క పాత్ర పోషించాడు. రాంచీ టెస్టు(Ranchi Test)లో ఓట‌మి త‌ప్ప‌ద‌నుకున్న ప‌రిస్థితుల్లో.. ‘మీరు కాక‌పోతే ఇంకెవ్వ‌రు? ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు?’ వంటి మాట‌ల‌తో కుర్రాళ్లలో స్ఫూర్తి నింపి సిరీస్ విజ‌యంలో త‌న ముద్ర వేశాడు. శ‌నివారం ధ‌ర్మ‌శాల టెస్టు(Dharmashala Test)లో టీమిండియా విజ‌యం అనంత‌రం ద్ర‌విడ్ మీడియాతో మాట్లాడాడు. సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కుర్రాళ్ల‌పై ద్ర‌విడ్ ప్ర‌శంస‌లు కురిపించాడు. అంతేకాదు ఇటీవ‌లే సెంట్ర‌ల్ కాంట్రాక్ట్(Central Contract) కోల్పోయిన శ్రేయ‌స్ అయ్య‌ర్, ఇషాన్ కిష‌న్‌ల…

Read More