Author: Telanganapress

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌ అలీఖాన్‌ నియామకం చెల్లదని హైకోర్టు  స్పష్టం చేసింది. ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను కొట్టివేసింది. దాసోజు శ్రవణ్‌, కూర సత్యనారాయణల ఎన్నికను గవర్నర్‌ పునర్‌పరిశీలించాలని ఆదేశించింది. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్‌ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీ నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్‌ కు లేదని తెలిపింది. కేబినెట్‌కు తిప్పిపంపాలి తప్ప తిరస్కరించకూడదంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పు నిచ్చింది. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌ అసమర్ధతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు The post రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్.. కోదండరాం, అలీఖాన్‌ నియామకం చెల్లదన్న హైకోర్టు appeared first on tnewstelugu.com. Source link

Read More

Jack Crawley : భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే(Jack Crawley) దంచికొడుతున్నాడు. స‌హ‌చ‌రులంతా విఫ‌ల‌మ‌వుతున్నా ‘బ‌జ్ బాల్'(Baz Ball) ఆట‌తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. చివ‌రిదైన ధ‌ర్మ‌శాల టెస్టు… March 7, 2024 / 12:34 PM IST Jack Crawley : భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే(Jack Crawley) దంచికొడుతున్నాడు. స‌హ‌చ‌రులంతా విఫ‌ల‌మ‌వుతున్నా ‘బ‌జ్ బాల్'(Baz Ball) ఆట‌తో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్నాడు. చివ‌రిదైన ధ‌ర్మ‌శాల టెస్టు (Dharmashala Test)లోనూ ఈ డాషింగ్ ఓపెన‌ర్ హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో బౌండ‌రీతో ఫిఫ్టీ సాధించాడు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడిన క్రాలే కేవ‌లం 64 బంతుల్లోనే 9 ఫోర్లు, ఒక సిక్స‌ర్‌తో అర్ధ శ‌త‌కం బాదేశాడు. దాంతో, భార‌త్‌పై ఒకే టెస్టు సిరీస్‌లో నాలుగు హాఫ్ సెంచ‌రీలు న‌మోదు చేశాడు. తద్వారా క్రాలే.. ఆస్ట్రేలియా విధ్వంస‌క ఓపెన‌ర్ మాథ్యూ హేడెన్(Matthew Hayden)…

Read More

The power companies surpassed the previous record of 297.89 million units of power supplied on March 14 last year. Published Date – 7 March 2024, 11:39 AM Hyderabad: Power distribution companies in Telangana have created a new record in electricity supply. The two Discoms registered the highest ever supply of 298.19 million units of power on a single day on Wednesday. The power companies surpassed the previous record of 297.89 million units of power supplied on March 14 last year. The power supplying companies have made elaborate arrangements to meet the increasing power demand during February…

Read More

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఇప్పుడు కష్టాలు పెరుగుతున్నాయి. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మళ్లీ కేజ్రీవాల్‌కు సమన్లు ​​జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సమన్లను పాటించనందుకు ఈడీ రెండో ఫిర్యాదుపై కేజ్రీవాల్‌కు తాజాగా సమన్లు ​​జారీ అయ్యాయి. మార్చి 16న హాజరుకావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ విచారణలో సమన్లను పాటించనందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రాసిక్యూషన్ కోరుతూ ఈడీ తాజాగా కోర్టులో ఫిర్యాదు చేసింది. కొత్త ఫిర్యాదు PMLA సెక్షన్ 50 కింద ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌కు ED పంపిన 4 నుండి 8 సమన్ల సంఖ్యలను పాటించకపోవడానికి సంబంధించినది.మార్చి 4న ఈడీ కేజ్రీవాల్‌ను విచారణకు పిలిచింది. విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ కేజ్రీవాల్‌ను కోరింది. కానీ ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లలేదు. ఈ వ్యవహారం కోర్టులో ఉన్నప్పుడు మళ్లీ మళ్లీ ఈడీ ఎందుకు సమన్లు…

Read More

Professor Saibaba: మాజీ ప్రొఫెస‌ర్ సాయిబాబ .. నాగ‌పూర్ సెంట్ర‌ల్ జైలులో నుంచి ఇవాళ రిలీజ్ అయ్యారు. మావోల‌తో లింకు ఉన్న కేసులో రెండు రోజుల క్రితం బాంబే హైకోర్టు ఆయ‌న్ను నిర్దోషిగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. March 7, 2024 / 11:36 AM IST నాగపూర్‌: నాగ‌పూర్ సెంట్ర‌ల్ జైలు నుంచి ఇవాళ ఢిల్లీ వ‌ర్సిటీ మాజీ ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబ‌(Professor Saibaba)ను రిలీజ్ చేశారు. మావోల‌తో లింకు ఉన్న కేసులో రెండు రోజుల క్రితం బాంబే హైకోర్టు ఆయ‌న్ను నిర్దోషిగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 2017 నుంచి ప్రొఫెస‌ర్ సాయిబాబ‌.. నాగ‌పూర్ సెంట్ర‌ల్ జైలులోనే ఉంటున్నారు. 2014 నుంచి 2016 వ‌ర‌కు కూడా ఆయ‌న జైలులో ఉన్నారు. ఆ త‌ర్వాత బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. ఇవాళ జైలు నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాడ్లాడారు. త‌న ఆరోగ్యం చాలా బ‌ల‌హీనంగా ఉంద‌ని,ఇప్పుడు తానేమీ మాట్లాడ‌లేన‌ని,…

Read More

Acting on a tip off, the SOT police caught one person Megavath Naveen (30) and seized the PDS rice bags. Published Date – 7 March 2024, 10:38 AM Representational Image Hyderabad: The Cyberabad SOT raided a house at Jagathgirigutta and seized PDS rice on Wednesday evening. The police seized about 3000 kilograms of the rice. Acting on a tip off, the SOT police caught one person Megavath Naveen (30) and seized the PDS rice bags. He was planning to sell it in the market at a higher price and earn money illegally, said the police. Source…

Read More

పొరుగున ఉన్న ముస్లిం దేశం పాకిస్థాన్‌లో కూడా మహా శివరాత్రిని ఘనంగా జరుపుకుంటున్నారు. భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు. పాకిస్తాన్‌లో జరుపుకునే మహాశివరాత్రి వేడుకల కోసం భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో హిందువులు లాహోర్ చేరుకుంటున్నారు. ఈ పండుగను పురస్కరించుకుని పాకిస్థాన్‌లోని చారిత్రాత్మక ఆలయంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు 62 మంది హిందువులు బుధవారం భారత్ నుంచి వాఘా సరిహద్దు మీదుగా లాహోర్ చేరుకున్నారు. ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (ఈటీపీబీ) ప్రతినిధి అమీర్ హష్మీ మాట్లాడుతూ.. ‘మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు మొత్తం 62 మంది హిందూ యాత్రికులు బుధవారం భారత్ నుంచి లాహోర్ చేరుకున్నారు.’ఈటీపీబీ నిర్వహించే మహాశివరాత్రి ప్రధాన కార్యక్రమాన్ని లాహోర్ నగరానికి 300 కిలోమీటర్ల దూరంలోని చక్వాల్‌లో మార్చి 9న నిర్వహించనున్నారు. చక్వాల్‌లో చారిత్రాత్మకమైన కటాస్ రాజ్ దేవాలయం ఉంది.ఘనంగా శివరాత్రిని జరుపుకుంటారు. ఈ కార్యక్రమానికి రాజకీయ, సామాజిక, మత పెద్దలు హాజరవుతారు. విశ్వనాథ్ బజాజ్…

Read More

Mass Shooting: ఫిల‌డెల్ఫియాలో జ‌రిగిన కాల్పుల్లో ఏడుగురు గాయ‌ప‌డ్డారు. సిటీ బ‌స్ స్టాప్ వ‌ద్ద కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. గ‌త కొన్ని రోజుల్లో అమెరికాలో జ‌రిగిన నాలుగ‌వ కాల్పుల ఘ‌ట‌న ఇది. గాయ‌ప‌డ్డ‌వారిని ఐన్‌స్టీన్ మెడిక‌ల్ సెంట‌ర్‌కు తీసుకెళ్లారు. March 7, 2024 / 10:33 AM IST ఫిల‌డెల్ఫియా: అమెరికాలోని ఫిల‌డెల్ఫియాలో జ‌రిగిన కాల్పుల్లో(Mass Shooting) ఏడుగురు గాయ‌ప‌డ్డారు. సిటీ బ‌స్ స్టాప్ వ‌ద్ద కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. గ‌త కొన్ని రోజుల్లో అమెరికాలో జ‌రిగిన నాలుగ‌వ కాల్పుల ఘ‌ట‌న ఇది. గాయ‌ప‌డ్డ‌వారిని ఐన్‌స్టీన్ మెడిక‌ల్ సెంట‌ర్‌కు తీసుకెళ్లారు. తుపాకీ కాల్పుల్లో రూట్ 18 బ‌స్సు, రూట్ 67 బ‌స్సు చిక్కుకున్నాయి. ఆ బ‌స్సుల వ‌ద్ద గ‌న్‌ఫైర్ జ‌రిగినా.. వాటిల్లో ఉన్న ప్ర‌యాణికుల‌కు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో 911 కాల్స్ వ‌చ్చిన‌ట్లు పోలీసు ప్ర‌తినిధి టాన్య లిటిల్ తెలిపారు. క్రాస్ ఆన్ ఎలిమెంట‌రీ…

Read More

Globally, the company registered revenue of $34.9 billion for fiscal 2024, an increase of 11 per cent year-on-year. Updated On – 7 March 2024, 09:33 AM Bengaluru: Enterprise software major Salesforce has strengthened its presence in India with a 35 per cent growth (year-on-year) in new business driving efficiency, productivity and success for customers across industries, it said on Thursday. Leading Indian businesses such as Air India, Atomberg, Narayana Health and Jaipur Rugs, among others, collaborated with Salesforce to create digital strategies focused on increasing productivity, driving efficiency and revolutionising interactions with customers in a new…

Read More

మహాశివరాత్రి పండుగను మార్చి 8న దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు. ఈ రోజున శివభక్తులు భక్తిశ్రద్ధలతో శివపూజ నిర్వహిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా దేశం మొత్తం శివభక్తితో మునిగిపోతుంది. బాలీవుడ్ సెలబ్రెటీలు శివభక్తులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిఏటా ఈ నటుల ఇంట్లో శివరాత్రి ఘనంగా జరుగుతుంది. శివభక్తులుగా మారి ప్రత్యేక పూజలు చేసే బాలీవుడ్ స్టార్ నటులు ఎవరో చూద్దాం. సారా అలీ ఖాన్ : ఈ జాబితాలో మొదటి పేరు నటి సారా అలీ ఖాన్. ఆమె ఎప్పుడూ శివ భక్తిలో నిమగ్నమై ఉంటుంది. మహాదేవుని దర్శనం కోసం సారా తరచుగా మహాకాల్, కేదార్‌నాథ్‌లకు వెళ్లుతుంది. ఇటీవల సారా బాబా బర్ఫానీని దర్శించుకునేందుకు అమర్‌నాథ్‌కు వెళ్లింది. కంగనా రనౌత్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా తరచుగా శివున్ని దర్శించుకుంటుంది. ఆమె శివభక్తురాలు. కంగానా తన ఇంట్లో పూజాగదిలో శివలింగాన్ని ప్రతిష్టించింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇన్ స్టాగ్రామ్ షేర్ చేసింది. కంగనా…

Read More