అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు నేడు మాటమార్చారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. March 7, 2024 / 04:03 AM IST ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్, మార్చి 6: అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు నేడు మాటమార్చారని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాడు ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు నేడు అధికారంలోకి రాగానే 20లక్షల కుటుంబాలపై రూ.20కోట్ల భారం వేసేందుకు సిద్ధమయ్యారని, ఎల్ఆర్ఎస్ పేరుతో…
Author: Telanganapress
The first chukker sawboth sides tied at the scoreline of 3-3 but the tide shifted in the secondchukker, with the USA seizing control and securing a 6-4 lead. The momentum continued in their favour, culminating in a decisive 10-6 victory at the end of the third chukker Updated On – 6 March 2024, 11:39 PM Hyderabad: Sloan Stefankis with seven goals helped USA-1 to 10-6 win over India-1 in the ongoing International Arena Polo Championship at the Hyderabad Polo and Riding Club (HPRC) in Aziznagar, Moinabad on Wednesday. For India-1, Yennepally Anand slammed four goals and…
ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను నిలువు దోపిడీ చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఆయన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నారాయణఖేడ్లో నిరసన తెలిపారు. March 7, 2024 / 03:21 AM IST నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నారాయణఖేడ్, మార్చి 6: ఎల్ఆర్ఎస్ పేరిట ప్రజలను నిలువు దోపిడీ చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం ఆయన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి నారాయణఖేడ్లో నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి ఉచితంగా ఇండ్ల స్థలాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఓట్లు దండుకుని ప్రస్తుతం…
Laura Wolvaardt and Beth Mooney were in their elements as Gujarat Giants recorded a comfortable 19-run victory over Royal Challengers Bangalore to log home their first points after four defeats in the Women’s Premier League here on Wednesday. Updated On – 6 March 2024, 11:42 PM Gujarat Giants’ Laura Wolvaardt celebrates her half-century during the clash. New Delhi: Laura Wolvaardt and Beth Mooney were in their elements as Gujarat Giants recorded a comfortable 19-run victory over Royal Challengers Bangalore to log home their first points after four defeats in the Women’s Premier League here on Wednesday.…
కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా తమిళనాడులోని కుంభకోణంలో తయారు చేసిన శివపార్వతుల విగ్రహాలకు కల్యాణ తంతు గావించారు. March 7, 2024 / 02:26 AM IST కాశీబుగ్గ, మార్చి 6: కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా తమిళనాడులోని కుంభకోణంలో తయారు చేసిన శివపార్వతుల విగ్రహాలకు కల్యాణ తంతు గావించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బయ్యాస్వామి, డాక్టర్ గోనె జగదీశ్వర్, మండల శ్రీరాములు, మామిడి ఈశ్వరయ్య, ముచ్చర్ల ప్రభాకర్ భక్తులు తదితరులు పాల్గొన్నారు. Source link
The SC judgement is a significant step towards curbing the rampant role of money power in horse trading and other malpractices Published Date – 6 March 2024, 11:45 PM The highest court of the land has finally done a course correction on the issue of ensuring probity in lawmaking. By unequivocally asserting that bribery is not protected by parliamentary privilege, the Supreme Court has established that there should be zero tolerance for corruption among lawmakers. A seven-judge constitution bench of the apex court has ruled that MPs and MLAs taking bribes to vote or make a…
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు LRS ను ఉచితంగా చేయాలని..లేదంటే న్యాయ పోరాటం తప్పదని స్పష్టం చేశారు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్. BRS పార్టీ పిలుపు మేరకు ఇవాళ(బుధవారం) అమీర్ పేట లోని మైత్రీవనం దగ్గర నిర్వహించిన ధర్నా లో ఆయన పాల్గొని మాట్లాడారు. పేద కుటుంబాలను ఇబ్బందులు పెట్టొద్దనే ఉద్దేశంతో BRS ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో LRS జోలికి వెళ్లలేదని తెలిపారు. కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఉచితంగా LRS రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు ఆచరణ సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని మరిచి LRS పేరుతో 25 లక్షల కుటుంబాలపై ఆర్థికభారం మోపి 20 వేల కోట్ల రూపాయల వరకు దోపిడీ చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆగ్రహం…
మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్తు దీపాల కాంతుల్లో వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ధగధగలాడుతున్నది. శివపార్వతుల కటౌట్లు, తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. March 7, 2024 / 01:26 AM IST మహాశివరాత్రి సందర్భంగా విద్యుత్తు దీపాల కాంతుల్లో వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ధగధగలాడుతున్నది. శివపార్వతుల కటౌట్లు, తోరణాలు ఆకట్టుకుంటున్నాయి. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. -వేములవాడ టౌన్ Source link
The 13th World Trade Organization ministerial conference saw members struggling even to agree on a declaration, let alone the big issues of agriculture, fisheries and border taxes on ecommerce Published Date – 6 March 2024, 11:59 PM The 13th World Trade Organization ministerial conference saw members struggling even to agree on a declaration, let alone the big issues of agriculture, fisheries and border taxes on ecommerce By Jane Kelsey The 13th World Trade Organization (WTO) ministerial conference in Abu Dhabi has failed to resolve any issues of significance, raising the inescapable question of whether the global…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు.. తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదన్నారు. తెలంగాణ సోయి లేనోడు సీఎం కావడం మన ఖర్మ అని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలవనోడు సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యం అని విమర్శించారు. నా తెలంగాణ దేనినైనా సహిస్తుంది కానీ.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం ఊరుకోదని తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి చేస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. గోల్ మాల్ గుజరాత్ మోడల్కు, గోల్డెన్ తెలంగాణ మోడల్తో పోలికెక్కడిది..? అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఘనమైన “గంగా జెమునా తెహజీబ్ మోడల్” కన్నా..మతం పేరిట చిచ్చు పెట్టే “గోద్రా అల్లర్ల మోడల్” నీకు నచ్చిందా..? అని నిలదీశారు. నిన్న మొన్నటి దాకా గుజరాత్ మోడల్పై నిప్పులు…