Author: Telanganapress

Vanitha Vaakku, a town-based voluntary organisation felicitated a physically challenged woman and street vendor for performing wedding of five financially weak couples Published Date – 6 March 2024, 08:20 PM Chandrakala, a physically challenged woman is being felicitated by members of Vanitha Vaakku in Mancherial on Wednesday.   Mancherial: Vanitha Vaakku, a town-based voluntary organisation felicitated a physically challenged woman and street vendor for performing wedding of five financially weak couples, by presenting a sari and Rs 5,000 at a programme held to mark International Women’s Day here on Wednesday. DCC president K Surekha, who was the…

Read More

ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఉచితంగానే ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం అమలు చేస్తామని ప్రజలకు ఇచ్చిన హమీని నెరవేర్చాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. మహేశ్వరం నియోజక వర్గం పరిధిలోని బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట ఇవాళ(బుధవారం) ధర్నా నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్‌  బాధితులకు అండగా ఉంటామని నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి… ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం గడువు మార్చి నెలాఖరు వరకు డెడ్‌లైన్‌) పెట్టడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితంగా చేస్తామని వాగ్ధానాలు చేసిన నాయకులు… ఇప్పుడు ఎందుకు మాట మార్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రజా వ్యతిరేకతకు గురైందన్నారు. మరోవైపు ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా ఇస్తామని…

Read More

BHIMAA | టాలీవుడ్‌ మ్యాచో స్టార్ గోపీచంద్‌ (Gopichand) నటిస్తున్న తాజా చిత్రం భీమా (BHIMAA). ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. భీమా మార్చి 8న థియేటర్లలో సందడి చేయనుంది. March 6, 2024 / 08:07 PM IST BHIMAA | టాలీవుడ్‌ మ్యాచో స్టార్ గోపీచంద్‌ (Gopichand) నటిస్తున్న తాజా చిత్రం భీమా (BHIMAA). కన్నడ డైరెక్టర్‌ ఏ హర్ష (A Harsha) తెరకెక్కిస్తున్న ఈ మూవీ గోపీచంద్ 31(GopiChand 31)గా తెరకెక్కుతుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. భీమా మార్చి 8న థియేటర్లలో సందడి చేయనుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది గోపీచంద్ టీం. తాజా…

Read More

Addressing a press conference here on Wednesday, Laxman said the way the BJP was getting response from the people of Telangana, the party was expected to win the maximum seats in the State. Published Date – 6 March 2024, 07:20 PM Addressing a press conference here on Wednesday, Laxman said the way the BJP was getting response from the people of Telangana, the party was expected to win the maximum seats in the State. Hyderabad: BJP Rajya Sabha Member K Laxman said the entire political scenario in Telangana would witness a drastic change after the Lok…

Read More

కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని.. అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇవాళ(బుధవారం) మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన..ఉపాధి హామీ పథకం పని చేసే 3000 మందికి ఇప్పటి వరకు జీతాలు రాలేదు.ఎన్ హెచ్ ఎం లో రెండు నెలల నుండి జీతాలు రాలేదు. వృద్దులకు,వితంతులకు,వికలాంగులకు ఒక నెల పెన్షన్ ఎగకొట్టారు. విద్యార్థులకు స్కాలర్ షిప్ లు లేవు. విదేశీ విద్యకు ఇప్పటివరకు పైసలు ఇవ్వడం లేదు. సీఎంఆర్ఎఫ్ దాదాపు 70 వేల మందికి పెండింగ్ లో పెట్టారు. వైద్య ఖర్చులకు సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నాడు పోలవరం ప్రాజెక్టు వాల్ కొట్టుకుపోయింది.డైయా ఫ్రొం వాల్ కొట్టుకుపోయింది..ఇప్పటి వరకు రిపోర్ట్ లేదన్నారు హరీశ్ రావు. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ డి ఎస్ ఏ వచ్చింది. ఆ రిపోర్ట్ 4 నెలలో వస్తుంది అంటున్నారు. అప్పటివరకు…

Read More

Trainer Aircraft Crashes | శిక్షణ విమానం కూలింది. ఈ ప్రమాదంలో మహిళా పైలట్‌ గాయపడింది. మధ్యప్రదేశ్‌లోని గుణాలో ఈ సంఘటన జరిగింది. March 6, 2024 / 07:12 PM IST భోపాల్‌: శిక్షణ విమానం కూలింది. ఈ ప్రమాదంలో మహిళా పైలట్‌ గాయపడింది. మధ్యప్రదేశ్‌లోని గుణాలో ఈ సంఘటన జరిగింది. (Trainer Aircraft Crashes) చైమ్స్ ఏవియేషన్ అకాడమీకి చెందిన విద్యార్థిని బుధవారం ఒంటరిగా విమానం నడిపింది. విమాన ఇంజిన్‌లో సమస్యను గుర్తించిన ఆ మహిళా పైలట్‌, గుణ ఎరోడ్రోమ్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ కోసం అనుమతి కోరింది. ఈ క్రమంలో విమానంపై నియంత్రణ కోల్పోయింది. దీంతో రన్‌ వేకు సమీపంలో ట్రైనర్‌ ఫ్లైట్‌ కూలిపోయింది. ఆ విమానంలో ఉన్న మహిళా పైలట్‌ ఈ ప్రమాదంలో గాయపడింది. కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీస్‌, ఫైర్‌, అంబులెన్స్ సిబ్బంది ప్రమాద సంఘటనకు చేరుకున్నారు. గాయపడిన మహిళా పైలట్‌ను గుణ…

Read More

Bharat Rashtra Samithi (BRS) leaders across erstwhile Medak district organised protests on Wednesday demanding the Congress government to implement the layout regularisation scheme with zero charges. Published Date – 6 March 2024, 06:18 PM Sangareddy: Bharat Rashtra Samithi (BRS) leaders across erstwhile Medak district organised protests on Wednesday demanding the Congress government to implement the layout regularisation scheme with zero charges. BRS leaders led by Sangareddy MLA Chintha Prabhakar staged a protest at the Collectorate, following which they submitted a representation to Additional Collector Chandrashekhar in this regard. Addressing the gathering, Prabhakar said the Congress government…

Read More

ఇన్నిరోజులు ఓపికతో ఉన్నాము..ఇక ఆట మొదలైంది..ప్రభుత్వ తప్పుల పై వేట కూడా ఈరోజు నుండి మొదలైందన్నారు. మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వము తీసుకున్న LRS నిర్ణయానికి వ్యతిరేఖంగా బాల్కొండ నియోజకవర్గము లో చేపట్టిన  నిరసన ధర్నా కార్యక్రమములో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి.. రాష్ట్రంలోని  25 లక్షల మంది LRS లబ్దిదారులపై సుమారు 20 వేల కోట్ల భారం మోపేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. మేము అధికారంలోకి వచ్చి నెల కూడా కాలేదు అన్నారు.. ఇప్పుడు మీరు అన్న 100 రోజులు కూడా ఐపోతున్నాయి. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు ప్రజా క్షేత్రంలో నిలదీస్తూనే ఉంటామన్నారు. మూడు నెలలు అయినా రైతులకు ఇంకా రైతు బంధు పడలేదు..మహాలక్ష్మి ఊసేలేదు,చేయూత పెన్షన్ మరిచిపోయారని ఆరోపించారు ప్రశాంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్…

Read More

Ramzan | ప‌విత్ర రంజాన్ మాసం మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. March 6, 2024 / 06:13 PM IST Ramzan | హైద‌రాబాద్ : ప‌విత్ర రంజాన్ మాసం మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులుబాటు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మార్చి 12 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంట‌ల‌కే త‌మ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. నెలవంక దర్శనం…

Read More

BRS district president and MLC Tata Madhusudan called upon Congress leaders to elucidate Chief Minister A Revanth Reddy’s motives behind addressing Prime Minister Narendra Modi as ‘big brother’, which seemingly contrasts with Rahul Gandhi’s previous criticisms of Modi. Published Date – 6 March 2024, 05:14 PM Khammam: Congress leaders should explain Chief Minister A Revanth Reddy’s intentions in calling Prime Minister Narendra Modi as ‘big brother’ in contradiction to Rahul Gandhi’s criticism towards Modi, demanded BRS district president and MLC Tata Madhusudan. Referring to the Chief Minister’s address in Adilabad during recent visit of the…

Read More