Author: Telanganapress

బాలీవుడ్‌లో అనతికాలంలోనే అగ్ర నాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది జాన్వీకపూర్‌. తెలుగులో కూడా ఈ భామకు వరుసగా భారీ అవకాశాలు వరిస్తున్నాయి. ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రం ద్వారా ఈ అమ్మడు తెలుగులో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అగ్ర హీరో రామ్‌చరణ్‌తో జోడీకట్టబోతున్నది. March 7, 2024 / 12:26 AM IST బాలీవుడ్‌లో అనతికాలంలోనే అగ్ర నాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది జాన్వీకపూర్‌. తెలుగులో కూడా ఈ భామకు వరుసగా భారీ అవకాశాలు వరిస్తున్నాయి. ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రం ద్వారా ఈ అమ్మడు తెలుగులో అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో అగ్ర హీరో రామ్‌చరణ్‌తో జోడీకట్టబోతున్నది. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో జాన్వీకపూర్‌ నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. బుధవారం…

Read More

The study by genetic researchers can potentially eliminate the ever-present stigma and hesitation among women to undergo a physical breast examination and later mammography for diagnosis. Published Date – 6 March 2024, 11:25 PM Representational Image Hyderabad: A non-invasive, cost-effective, quick and robust method through blood test to detect breast cancer among women in the coming years could be a reality, with geneticists from Hyderabad and Trivandrum finding a novel way to utilise miRNA signatures for the early detection of the ailment. The study by genetic researchers, whose work was recently published in Cell Communications and…

Read More

ఈ నెల 8వ తేదీన త‌ల‌పెట్టిన భార‌త జాగృతి దీక్షకు అనుమ‌తి ఇవ్వాల‌ని డీజీపీ ర‌వి గుప్తాకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత విజ్ఞ‌ప్తి చేశారు. ప్రభుత్వ నియామకాల్లో జీవో 3 కారణంగా మహిళలకు రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్సీ క‌విత ఎల్లుండి దీక్ష త‌ల‌పెట్టారు. ఈ దీక్ష‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని పోలీసుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ప్ప‌టికీ.. ఇంకా అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలో డీజీపీ ర‌వి గుప్తాతో ఎమ్మెల్సీ క‌విత ఫోన్‌లో మాట్లాడారు. ఇది చాలా ముఖ్య‌మైన దీక్ష అని, దీంతో జీవో 3 వ‌ల్ల జ‌రిగే న‌ష్టాన్ని తెలియ‌జేసే అవ‌స‌రం ఉంద‌న్నారు. శాంతియుతంగానే తాము దీక్ష చేప‌డుతామ‌ని డీజీపీకి తెలిపారు ఎమ్మెల్సీ క‌విత. ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆత్మ లేదు.. తెలంగాణ‌పై గౌర‌వం అంత‌క‌న్నా లేదు Source link

Read More

Hyderabad | ఏజెంట్ల మోసం కారణంగా రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో హైదరాబాద్‌ యువకుడు మరణించాడు. రష్యా తరఫున పోరాడుతూ నాంపల్లిలోని బజార్‌ఘాట్‌కు చెందిన మహ్మద్‌ అఫ్సాన్‌ (30) ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. March 6, 2024 / 10:57 PM IST Hyderabad | ఏజెంట్ల మోసం కారణంగా రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో హైదరాబాద్‌ యువకుడు మరణించాడు. రష్యా తరఫున పోరాడుతూ నాంపల్లిలోని బజార్‌ఘాట్‌కు చెందిన మహ్మద్‌ ఆస్ఫాన్‌ (30) ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. హైదరాబాద్‌లోని నాంపల్లి బజార్‌ ఘాట్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ ఆస్ఫాన్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొంతమంది లేబర్‌ పని కోసం గత ఏడాది గల్ఫ్‌ దేశానికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత సెక్యూరిటీ లేబర్‌గా పనిచేస్తే ఎక్కువ జీతం వస్తుందని స్థానిక ఏజెంట్లు ఆశ చూపి రష్యాకు పంపించారు. అక్కడ రష్యన్‌ ఆర్మీలో…

Read More

The BYD SEAL have three variants – Dynamics, Premium and Performance with ex-showroom price starting from Rs. 41 lakh, Rs.45.55 lakh and the top-end at Rs.53 lakh. Published Date – 6 March 2024, 10:06 PM Hyderabad: The BYD SEAL car was launched at the Gachibowli BYD showroom here on Wednesday. The BYD SEAL have three variants – Dynamics, Premium and Performance with ex-showroom price starting from Rs. 41 lakh, Rs.45.55 lakh and the top-end at Rs.53 lakh. It has a range up to 650 km with a speed of 0-100 in 3.8 seconds. The chief guest…

Read More

రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారని ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు ప్రదీప్ సింఘాల్ స్పష్టం చేశారు. అమేథీ నియోజకవర్గం 1967లో ఏర్పడగా అప్పటి నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీయే గెలుస్తూ వస్తోంది. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ 2002 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ గెలవడం ఇదే మొదటిసారి. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ విజయం సాధించారు. అమేథీ నుంచి రాహుల్ గాంధీ పేరును త్వరలో ప్రకటిస్తారని ప్రదీప్ సింఘాల్ తెలిపారు. అయితే పార్టీ అధిష్ఠానం నుంచి ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు బీజేపీ అమేథీ నుంచి…

Read More

Nikki Haley | అమెరికా అధ్యక్ష బరిలో నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తప్పుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిగా ట్రంప్‌తో పోటీపడిన ఆమె.. రేసు నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి జో బైడెన్ డోనాల్డ్‌ ట్రంప్‌ తలపడనుండటం ఖాయమైపోయింది. March 6, 2024 / 10:19 PM IST Nikki Haley | అమెరికా అధ్యక్ష బరిలో నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తప్పుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిగా ట్రంప్‌తో పోటీపడిన ఆమె.. రేసు నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి జో బైడెన్ డోనాల్డ్‌ ట్రంప్‌ తలపడనుండటం ఖాయమైపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డోనాల్డ్‌ ట్రంప్‌తో నిక్కీ హేలీ, వివేక్‌ రామస్వామితో పాటు చాలామందే పోటీపడ్డారు. కానీ ప్రైమరీ ఎన్నికలు మొదలైనప్పటి…

Read More

The rewards were given to DSPs, Inspectors and other officials for doing outstanding work in laying traps against corrupt officers in the last three months Published Date – 6 March 2024, 09:15 PM Anti Corruption Bureau Director General, CV Anand presenting Seva, Uttama Seva and Utkrisht seva medals to the ACB personnel. Hyderabad: Anti Corruption Bureau Director General, CV Anand presented the Seva, Uttama Seva and Utkrisht seva medals to the ACB personnel for their exemplary work on Wednesday. The rewards were given to DSPs, Inspectors and other officials for doing outstanding work in laying traps…

Read More

ఆరు గ్యారంటీల పథకాల అమలు పార్లమెంట్ ఎన్నికలకోసమే కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై 20 వేల భారాన్ని మోపేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పై తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైటాయించి ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎద్రబెల్లి దయాకర రావు, ఆ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడిన ఎర్రబెల్లి… అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్  పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ , ప్రియాంక. మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు 420 హామీలు ఇచ్చారన్నారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పేరుతో 201 విద్యుత్ బిల్లు వచ్చినా మొత్తం డబ్బులు వసేలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం…

Read More

CM Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి కోర్టును ఆశ్రయించింది. సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది. ఈ అంశంపై గురువారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నది. March 6, 2024 / 09:19 PM IST CM Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి కోర్టును ఆశ్రయించింది. సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది. ఈ అంశంపై గురువారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నది. గతంలోనూ ఈడీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటి వరకు ఈడీ ఎనిమిది సార్లు సమన్లు పంపగా.. విచారణకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించగా.. గురువారం విచారణ కోసం ఏసీఎంఎం దివ్య మల్హోతా జాబితా చేశారు. అయితే, మూడుసార్లు నోటీసులు జారీ…

Read More