Author: Telanganapress

టాలీవుడ్ లో సినీ నటిగా కాజల్ ఓ వెలుగు వెలిగింది. ప్రేక్షకుల మనసులో నిలిచిపోయింది. మెగాస్టార్ తో సహా ప్రముఖ హీరోలందరి సరసన నటించి, పేరు సంపాదించుకుంది. పెళ్లి చేసుకున్న.. అడపాదడపా అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ముఖ్యమైన పాత్రలు పోషిస్తూ అభిమానులను అలరిస్తోంది. అయితే.. తాజాగా కాజల్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆమె నిన్న(మంగళవారం)  హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ కు గెస్ట్ గా వెళ్లింది. షాపింగ్ మాల్ లోని షాపులన్నీ కలియదిరుగుతూ, అభిమానులతో మాట్లాడుతూ సరదాగా గడిపింది. అడిగినవారికి ఆటోగ్రాఫ్ లు ఇస్తూ, కొందరు అభిమానులతో సెల్ఫీలు తీసుకుంది. అడిగితే, కాదనకుండా వారితో పొటోలు దిగి, వారి ముచ్చట తీర్చింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఓవరాక్షన్ చేశాడు. సెల్ఫీ అడిగితే కాజల్ సరేనంది. అయితే ఆ అభిమాని ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఫొటో తీసుకోబోయాడు. దీంతో కాజల్ గట్టిగా అరిచి…

Read More

AP Politics | వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా? లేదా? దీనిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పొత్తు ఉంటుందని ఒకవైపు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చెబుతుంటే బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం తమ నిర్ణయాన్ని ఎటూ తేల్చడం లేదు. పొత్తులపై నిర్ణయాన్ని నానుస్తూనే.. ఒంటరిగా బరిలోకి దిగితే రిజల్ట్‌ ఎలా ఉండబోతుందనే దానిపై కూడా తర్జనభర్జనలు పడుతోంది. March 6, 2024 / 05:13 PM IST AP Politics | వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా? లేదా? దీనిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పొత్తు ఉంటుందని ఒకవైపు చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చెబుతుంటే బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం తమ నిర్ణయాన్ని ఎటూ తేల్చడం లేదు. పొత్తులపై నిర్ణయాన్ని నానుస్తూనే.. ఒంటరిగా బరిలోకి దిగితే రిజల్ట్‌ ఎలా ఉండబోతుందనే దానిపై కూడా తర్జనభర్జనలు పడుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ…

Read More

As part of the International Women’s Day week, a book titled ‘Mahabharatamlo Strimurtulu – Empowerment’ published by Swarnasree Satyanarayana was launched at KBN College. Published Date – 6 March 2024, 04:15 PM Hyderabad: As part of the International Women’s Day week, a book titled ‘Mahabharatamlo Strimurtulu – Empowerment’ published by Swarnasree Satyanarayana was launched at KBN College, on Tuesday evening. The college principal Dr.V.Narayana Rao presided over the meeting and also did book introduction. Swarnashree Satyanarayana called upon the women students who have succeeded in their chosen fields by stepping forward with self-confidence and saying that…

Read More

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇవాళ(బుధవారం) గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన తేదీల‌ను ఖ‌రారు చేసింది. గ్రూప్ -2 రాత‌ప‌రీక్ష‌ల‌ను ఆగ‌స్టు 7, 8 తేదీల్లో, న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌ర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు TSPSC స్ప‌ష్టం చేసింది. జూన్ 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే TSPSC ప్ర‌క‌టించింది. గ్రూప్-1లో 563, గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1388 పోస్టులున్నాయి. ఇది కూడా చదవండి: రేపు 10వ తరగతి హాల్ టికెట్లు విడుదల Source link

Read More

TSPSC | తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన తేదీల‌ను ఖ‌రారు చేసింది. March 6, 2024 / 03:53 PM IST TSPSC | హైద‌రాబాద్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన తేదీల‌ను ఖ‌రారు చేసింది. గ్రూప్ -2 రాత‌ప‌రీక్ష‌ల‌ను ఆగ‌స్టు 7, 8 తేదీల్లో, న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో గ్రూప్-3 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. అక్టోబ‌ర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ స్ప‌ష్టం చేసింది. జూన్ 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే టీఎస్‌పీఎస్సీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గ్రూప్-1 కింద 563, గ్రూప్-2లో 783, గ్రూప్-3 కింద 1388 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. Source link

Read More

The arrested person Shiva (32), a native of Ayodhya in Uttar Pradesh and resident of Medchal, on February 28 went to Chintal cross-roads where he met one Ramesh Rao, a Bihar native and resident of Jeedimetla. Updated On – 6 March 2024, 03:11 PM Hyderabad: The Jeedimetla police arrested a man for allegedly killing a native of Bihar, a week ago in the city. According to the police, the arrested person Shiva (32), a native of Ayodhya in Uttar Pradesh and resident of Medchal, on February 28 went to Chintal cross-roads where he met one Ramesh…

Read More

తమిళనాడులోని తిరువరూర్‌కు చెందిన విజయకుమార్‌ అనే రైతు ‘కరుప్పు కవుని’ అనే రకం వరి పండిస్తున్నారు. బ్లాక్‌ రైస్‌గా కూడా పిలిచే ఈ వరిని పూర్వం తమిళ రైతులు ఎక్కువగానే పండించేవారు. కాలక్రమంలో ఈ వరిని పండించడం ఆగిపోయింది. ఈ బియ్యం లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో క్యాన్సర్‌ కణాలు తయారుకావనే నమ్మకం ఉంది. చర్మ క్యాన్సర్‌ రాకుండా ఈ బియ్యం నియంత్రిస్తుందని చాలామంది నమ్మకం. పలు అధ్యయనాల్లోనూ మిగతా రకాల బియ్యంతో పోలిస్తే కరుప్పు కవుని బియ్యంలో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. దీంతో గత పదేండ్లుగా ఈ వరిని పండిస్తున్నారు విజయ కుమార్. ఇది కూడా చదవండి: మరీ ఇంత ఫ్రెండ్లీ పోలీసింగా.. హత్య కేసు నిందితుడికి పోలీస్ స్టేషన్ లో బర్త్ డే వేడుకలు  Source link

Read More

Sharwa 36 | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్‌ (Sharwanand) టీం ముందుగా ప్రకటించినట్టుగానే Sharwa 36కు సంబంధించిన నయా అప్‌డేట్‌ను షేర్ చేసింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. March 6, 2024 / 03:11 PM IST Sharwa 36 | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్‌ (Sharwanand) బ్యాక్ టు బ్యాక్ సినిమాల అప్‌డేట్స్‌తో అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ముందుగా ప్రకటించినట్టుగానే Sharwa 36కు సంబంధించిన నయా అప్‌డేట్‌ను షేర్ చేసింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు. గూస్‌బంప్స్‌ తెప్పించే అడ్వెంచరస్‌ రైడ్‌కు సిద్దంగా ఉండండి.. అంటూ శర్వానంద్‌ షేర్…

Read More

IDBI bank inaugurated its Retail Asset Centre ( Housing and Mortgage Loans) at L B Nagar on Tuesday. It is bank’s fourth housing loan processing centre in Hyderabad. Published Date – 6 March 2024, 02:15 PM Hyderabad: IDBI bank inaugurated its Retail Asset Centre (Housing and Mortgage Loans) at LB Nagar on Tuesday. It is bank’s fourth housing loan processing centre in Hyderabad. Deputy Commissioner of Police (Law & Order), LB Nagar zone of Rachakonda Commissionarate, Challa Praveen Kumar along with ACP IT CELL Rachakonda commissionerate J Narender Goud inaugurated the center. IDBI Hyderabad Zonal Head,…

Read More

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రేపు( గురువారం) జరగనున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ కౌన్సిలర్, మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ఇంటిని ఇవాళ( బుధవారం) చుట్టుముట్టారు. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు విశ్వప్రయత్నం చేశారు. తలుపులు పగలగొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున హరిబాబు ఇంటి దగ్గరకు చేరుకున్నారు. దీంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. భూపాలపల్లిలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి హరిబాబు పై కేసు నమోదు అయిందని తెలుపుతూ  పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. తనకు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి హాజరుకావాలని ఆర్డీవో నోటీసులు పంపించారు. ఇప్పుడు ఇలా అక్రమంగా అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని హరిబాబు తెలిపారు. ఇది కూడా చదవండి: రేపు 10వ తరగతి…

Read More