Author: Telanganapress

పాలనాపరమైన సమస్యల్లేవని ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ స్పష్టం చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సోమవారం బంగారం రుణాలను ఇవ్వరాదంటూ ఈ సంస్థకు ఆంక్షలు విధించిన నేపథ్యంలో మంగళవారం సదరు కంపెనీ స్పందించింది. ‘సంస్థలో పాలనాపరమైన సమస్యల్లేవని నిస్సందేహంగా చెప్తున్నాం. ఇవన్నీ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలే. మిక్కిలి ప్రాధాన్యతతో వీటిని పరిష్కరిస్తాం. March 6, 2024 / 12:57 AM IST ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ స్పష్టీకరణ ఆర్బీఐ దెబ్బకు షేర్లు కుదేలు న్యూఢిల్లీ, మార్చి 5: పాలనాపరమైన సమస్యల్లేవని ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌ స్పష్టం చేసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సోమవారం బంగారం రుణాలను ఇవ్వరాదంటూ ఈ సంస్థకు ఆంక్షలు విధించిన నేపథ్యంలో మంగళవారం సదరు కంపెనీ స్పందించింది. ‘సంస్థలో పాలనాపరమైన సమస్యల్లేవని నిస్సందేహంగా చెప్తున్నాం. ఇవన్నీ కార్యకలాపాలకు సంబంధించిన సమస్యలే. మిక్కిలి ప్రాధాన్యతతో వీటిని పరిష్కరిస్తాం. వెంటనే ఈ సమస్యను తీర్చడానికి గట్టి చర్యలు తీసుకుంటాం. బంగారం రుణాలు…

Read More

Enough damage has already been done to the subject by the governments in meddling with the academic issues concerning the teaching and writing of history Published Date – 5 March 2024, 11:59 PM By KSS Seshan There were reports that a former President of India in his first-ever speech in the central hall of Parliament omitted even mentioning the name of Pandit Nehru while referring to Indian political leaders of the post-independence days. Nehru, the first Prime Minister of independent India, was an internationally acclaimed statesman, the author of the Non-alignment Movement and ranked among the…

Read More

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ఇవాళ(మంగళవారం) మ‌ర్యాదపూర్వ‌కంగా క‌లిశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నందిన‌గ‌ర్ నివాసంలో కేసీఆర్ తో ప్ర‌వీణ్ కుమార్  భేటీ అయ్యారు. ఇది పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ స‌మావేశంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు ప‌లువురు ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: వెంకట్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి,ఆర్ధికంగా ఆదుకోవాలి Source link

Read More

మాట తప్పిన కాంగ్రెస్‌ కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సుందర్‌రాజ్‌ యాదవ్‌ హనుమకొండ, మార్చి 5: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ ఉచితం చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ నాయకులు అధికారంలోకి రాగానే మాట తప్పారని కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సంగంరెడ్డి సుందర్‌రాజ్‌ యాదవ్‌ అన్నారు. మంగళవారం బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో వారు మాట్లాడారు. కేసీఆర్‌ సర్కార్‌ ఎల్‌ఆర్‌ఎస్‌ క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు రూపొందించినప్పుడు అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ప్రజలు డబ్బులు కట్టొద్దని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దోచుకోవడానికే ఈ కార్యక్రమం చేపట్టిందని విమర్శించారని గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే మాట మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టుకోవాలని ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న 25 లక్షల 44 వేల మంది రూ. వెయ్యి కట్టి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, ఇప్పుడు వారిపై భారం…

Read More

In most places, bustling establishments including malls and multiplexes to eateries, clearly fail to follow the security guidelines laid down by the authorities to ensure the safety of visitors Published Date – 5 March 2024, 11:00 PM Eateries show scant regard to security measures near Durgam Cheruvu. — Photo: Surya Sridhar Hyderabad: The recent bomb blast at a popular eatery in Bengaluru injuring several patrons, hardly seems to have galvanised the ever-busy commercial establishments in the city to step up safety and security measures. In most places, these bustling establishments including malls and multiplexes to eateries,…

Read More

సీఎం రేవంత్ రెడ్డి మోడీని బడా బాయ్ అంటున్నారు. గుజరాత్ మోడల్ ను తెలంగాణ లో అమలు చేస్తామంటున్నారు.రేవంత్ రెడ్డి మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిస్సిగ్గుగా ,నిర్లజ్జగా మాట్లాడుతున్నారు.రేవంత్ రెడ్డి ఓ పాథాలజికల్ లయర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు  హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్. ఇవాళ(మంగళవారం) హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు.అబద్దాల పునాదుల మీద కాంగ్రెస్ పాలన చేస్తోంది.రేవంత్ రెడ్డి కొత్తగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ లు కూడా అందులో కలుపుతున్నారు. ఎన్నికల్లో అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు..ఇపుడు అవే అబద్దాలు చెబుతున్నారు. రేవంత్ సమర్థుడవైతే కొత్తగా ఉద్యోగాలు సృష్టించు.రేవంత్ నయవంచనకు పరాకాష్ట 30 వేల ఉద్యోగాలు ఇచ్చాను అనడం. 30 వేల ఉద్యోగాలకు ఎపుడు నోటిఫికేషన్లు వచ్చాయో ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉన్నాయన్నారు. తెలంగాణ సమాజం రేవంత్ తీరును…

Read More

Srisailam | శ్రీశైల మ‌హాలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఐదవ రోజు పూజాధికాలు శాస్త్రోక్తంగా జరిగాయి. March 5, 2024 / 10:45 PM IST Srisailam | శ్రీశైల మ‌హాలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఐదవ రోజు పూజాధికాలు శాస్త్రోక్తంగా జరిగాయి. మంగళవారం ఉదయం చండీశ్వర పూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణాలు, రుద్రహోమం, చండీహోమం జరిపించినట్లు ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. సాయంకాలార్చనలు, హోమాల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన రావణ వాహనంపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు. స్వామి అమ్మ‌వార్ల‌ను మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. ఉత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం మీదుగా బయలువీరభధ్ర స్వామి వరకు ఆద్యంతం నయనానందకరంగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, ముంబాయ్‌ డోలు, కోలాటాలు, రాజభటుల వేషాలు,…

Read More

Venkat was staying at the government hostel in Bodhan and pursuing his undergraduation. Following an argument over studies, he was assaulted, allegedly by some intermediate students at the hostel leading to his death Published Date – 5 March 2024, 10:00 PM File Photo Nizamabad: BRS MLC K Kavitha demanded the State government to provide a job to one of the family members of H Venkat, a student who was allegedly killed by his juniors at a government residential welfare hostel in Bodhan on Sunday. She consoled the bereaved family and extended their solidarity. Venkat (19), belonging…

Read More

మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి అవకాశం కల్పించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసం దగ్గర మంచిర్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొని మాట్లాడారు కొప్పుల ఈశ్వర్.. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పరిశ్రమలు,సింగరేణి బొగ్గు గనులు,థర్మల్ విద్యుత్ కేంద్రాలు,బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో కార్మికుల సమస్యల పరిష్కారం కొసం అనేక ఉద్యమాలు చేసిన నాపై నమ్మకం ఉంచి నా అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేసారు. మాజీ సీఎం కేసీఆర్ విజన్ వల్లనే దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు. వంద రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లుగా 6…

Read More

KCR | ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, దీర్ఘకాలిక లక్ష్యంతో బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నట్లు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెల్లడించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ తో పొత్తు ఉంటుందని మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. March 5, 2024 / 09:51 PM IST KCR | ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, దీర్ఘకాలిక లక్ష్యంతో బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నట్లు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వెల్లడించారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ తో పొత్తు ఉంటుందని మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌తో చర్చలు, తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసమే నాటి ఉద్యమ కాలం నుంచి ప్రగతి కాలం వరకు పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. అదే సైద్ధాంతికతో భావ సారూప్యతతో పనిచేస్తున్న…

Read More